News

News

అంతులేని అసహనం ప్రదర్శిస్తున్న వామపక్ష వాదులు

వామపక్ష - ఇస్లామిక్ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ సాక్షాత్తు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేరళ గవర్నర్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లో ప్రసంగిస్తున్న సమయంలో జరిగిన ఈ హఠాత్ పరిణామంతో అందరూ హతాశులయ్యారు....
News

మత మార్పిడి ముఠాల బారి నుంచి మమ్మల్ని రక్షించండి – తహశీల్దార్ కు గిరిజనుల వినతి

తమ గ్రామంలోకి క్రైస్తవ మత ప్రచారకులు ప్రవేశించి గిరిజనులను మత మార్పిడి చేయడానికి యత్నిస్తున్నారని, దానికోసం ఆకర్షణ సభలు ఏర్పాటు చేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని కొండ లోగాం పంచాయితీ తెంతులిగాం గ్రామ గిరిజనులు మందస తహశీల్దార్ పివి శ్యామసుందర్...
News

పెజావర్ మఠాధిపతి విశ్వేశతీర్థ భగవదైక్యం

ప్రఖ్యాత ఉడిపి పెజావర్ మఠాధిపతి పూజ్య విశ్వేశతీర్థ భగవదైక్యం చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మణిపాల్‌ కస్తూర్బా వైద్యశాలలో చికిత్స పొందిన ఆయన అపస్మారక స్థితికి చేరడంతో ఆదివారం తెల్లవారుఝామున...
NewsProgramms

గుంటూరులో కౌశలంను ప్రారంభించిన మాజీ కేంద్ర మంత్రి శ్రీ సురేష్ ప్రభు

గుంటూరు,సంపత్ నగర్ లోని సేవాభారతి ప్రాంగణంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రం 'కౌశలం' భవనాన్ని  మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి వర్యులు శ్రీ సురేష్ ప్రభు శిలాన్యాసంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమం పురప్రజలు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సేవాభారతి...
News

కార్గిల్ లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి

దాదాపు 145 రోజుల తర్వాత లద్ధాఖ్‌లోని కార్గిల్‌ జిల్లాలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవల్ని పునరుద్ధరించారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంపత్రిపత్తి కల్పించిన అధికరణ 370 రద్దు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా అంతర్జాల సేవల్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న ప్రాంతాల్లో...
News

అరుంధతి రాయ్‌పై ఫిర్యాదు

రచయిత్రి అరుంధతి రాయ్‌పై ఫిర్యాదు నమోదయింది. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే విధంగా ప్రసంగించినందుకు ఆమెపై రాజీవ్‌ కుమార్‌ రంజన్ అనే న్యాయవాది దిల్లీలోని తిలక్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు మరికొందరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా కోరారు....
ArticlesNews

ముప్పు తిప్పలు పెడుతున్న మూడు రాజధానులు

ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటనతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించిన రాజధాని పరిసర గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ ప్రాంతంలో రాజధాని వస్తే తమ...
News

మేం మరణం వరకూ హిందువులుగానే ఉంటాం ..

కోయంబత్తూరు జిల్లా మెట్టుపాలయంలోని నాదూర్ లోని AD కాలనీలో బలహీన వర్గాల నివాస గృహాలు ఉన్నాయి. కోయంబత్తూరు జిల్లాలో డిసెంబర్ ప్రారంభంలో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. 02/12/2019 న, తెల్లవారుజామున మూడు గంటలకు అందరూ నిద్రిస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలో గోడ...
News

జమ్మూకశ్మీర్ నుంచి బలగాలు వెనక్కి

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేశాక.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారత ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. నాయకులను హౌస్ అరెస్ట్ చేసి.. సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూను విధించింది. ఆ తర్వాత కొద్దిరోజులకు...
News

హక్కులేనా? బాధ్యత ఉండదా?

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఎ)కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారు ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లజేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. హక్కులే కాదు.. బాధ్యతలు కూడా ఉంటాయని నిరసనకారులకు ఆయన స్పష్టం చేశారు. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ...
1 2,176 2,177 2,178 2,179 2,180 2,282
Page 2178 of 2282