News

News

విధ్వంసానికి పాల్పడ్డ విద్యార్థులపై కేసు @ JNU

జేఎన్‌యూలోని వామపక్ష విద్యార్థి సంఘం నాయకురాలు అయిషీ ఘోష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి ఘటనకు ఒక రోజు ముందు అంటే జనవరి 4న వర్సిటీ సర్వర్ రూమ్‌ను ధ్వంసం చేసినందుకు గానూ అయిషీ ఘోష్‌, మరో 19 మందిపై...
ArticlesNews

జే ఎన్ యూ దాడుల వెనుక…

జే ఎన్ యూ ఘటనలపై నిజానిజాలు తెలుసుకోకుండానే మమతా బెనర్జీ, కేజ్రీవాల్, నయా సెక్యులరిస్ట్ ఉద్ధవ్ థాక్రే లాంటి కొందరు రాజకీయ నాయకులు నోటికొచ్చిన అవాకులు, చవాకులు పేలారు. ఆ ప్రేలాపనల ఆధారంగా ఇహ మన మీడియా నలభీములు రకరకాల కథనాలు...
ArticlesNews

“అల్లాహ్ లేకుండా అద్భుతం”

ఉత్తర అమెరికాలోని మాజీ ముస్లింలు “అల్లాహ్ లేకుండా అద్భుతం” ప్రచారాన్ని ప్రారంభించారు, కానీ ఆ పదాలను బోర్డ్‌లలో ఉంచడానికి అనుమతి లేదు ఉత్తర అమెరికా మాజీ ముస్లింలు (EXMNA) అట్లాంటా, చికాగో మరియు హ్యూస్టన్ నగరాల్లో కొన్ని బోర్డులను ఏర్పాటు చేశారు-ప్రాథమికంగా...
News

జేఎన్‌యూ ఘటనలో కొందరిని గుర్తించామంటున్న పోలీసులు

దేశరాజధానిలోని ప్రఖ్యాత జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు పాల్పడిన కొందరు వ్యక్తుల్ని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ముసుగులు ధరించి కర్రలు, ఇనుప రాడ్డులతో విశ్వవిద్యాలయంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్‌లోని విద్యార్థులు, ప్రొఫెసర్లపై...
ArticlesNews

సంతుష్టీకరణకి పరాకాష్ట – ఆంధ్రప్రదేశ్లో చర్చిల నిర్మాణానికి ప్రభుత్వ నిధులు

“ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలన క్రైస్తవులకు కొమ్ము కాస్తోంది, మతమార్పిడులకు అవకాశం కల్పిస్తోంది” అని కేవలం ఇప్పటి వరకు విన్నాం.. కానీ ఇప్పుడు అది ఋజువులతో సహా బయటపడింది. ప్రభుత్వంలో కొందరు అధికారుల అండ దండలతో మిషనరీలు అటవీ భూములను సైతం...
News

హోంగార్డును రైలు లోంచి తోసి చంపిన రోహింగ్యా

రైలులో తోటి ప్రయాణీకులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న ఒక ఉన్మాదిని వారించడానికి ప్రయత్నించిన హోంగార్డు అతడి ఉన్మాదానికి బలైపోయాడు. నడుస్తున్న రైలు నుండి తోసేయడంతో హోంగార్డు అక్కడికక్కడే మృతిచెందాడు. తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ ఘాతుకం...
News

భారత్‌పై అక్కసు వెళ్ళగక్కబోయి అడుసులో కాలేసిన ఇమ్రాన్ ఖాన్

భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాలనే ధోరణితో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి తప్పులో కాలేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఓ ఫేక్‌ వీడియో పోస్టు చేసి విమర్శలకు కేంద్ర బిందువయ్యారు. అసలేం జరిగిందంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లింలపై భారత పోలీసుల దాడిగా అభివర్ణిస్తూ...
News

పౌరసత్వ వ్యతిరేక ప్రదర్శనల వెనుక పాకిస్థాన్?

తమిళనాడులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో పాల్గొన్న వారిలో ఒక్కరికి పాకిస్థాన్ మానవ హక్కుల సంస్థతో సంబంధాలు ఉన్నాయని చెన్నై పోలీసులు తెలిపారు. బసంత్ నగర్లో జరిగిన నిరసన కార్యక్రమాలలో  పాల్గొన్న ఒక మహిళను అరెస్టు చేసి, దర్యాప్తు...
News

కశ్మీరీ హిందువుల కోసం ప్రాణాలర్పించిన గురువు

పండిత్‌ కృపారామ్‌ రెండు చేతులు జోడించి గురువు వైపే భక్తి శ్రద్ధలతో చూస్తున్నాడు. ఆయన వెంట వచ్చిన వారంతా కన్నీటితో గురువు వైపే చూస్తున్నారు. ‘గురుదేవా.. మా పరిస్థితి దయనీయంగా ఉంది. బతుకు దుర్భరమై పోయింది. మా ధర్మాన్ని మేము పాటించలేకపోతున్నాం....
News

రాజస్థాన్‌లో వంద దాటిన శిశు మరణాలు

రాజస్థాన్‌లోని కోట జేకే లాన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో మరణ మృదంగం కొనసాగుతోంది. డిసెంబర్‌లో నెలలో ప్రారంభమైన శిశు మరణాలు.. 102కి చేరుకున్నాయి. కేవలం గడిచిన 72 గంటల్లోనే 11 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపింది....
1 2,174 2,175 2,176 2,177 2,178 2,282
Page 2176 of 2282