News

GalleryNews

ఆంధ్ర విత్ సీ.ఏ.ఏ

కేంద్ర ప్రభుత్వం క్రొత్తగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దేశంలో ఆందోళనలు, అలజడులు సృష్టించడం, అవి మీడియాలో పతాక శీర్షికలలో కనిపించడం మనకు తెలిసిందే. కానీ అంతకంటే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి...
ArticlesNews

లెండి.. మేల్కొనండి..

ఆయన పేరు వింటేనే నరనరాల్లో ఉత్తేజం అలుముకుంటుంది. ఆయన గురించి ఆలోచిస్తేనే కర్తవ్యనిష్ఠ తొణికిసలాడుతుంది. ఆయన ఆశయాలను తలచుకుంటే చాలు వజ్ర సంకల్పం తోడవుతుంది. ఆయనే స్వామి వివేకానంద. భారత యువతకు స్ఫూర్తి ప్రదాత. ఆధునిక భారతం ప్రపంచంలోనే మహోన్నత శక్తిగా...
News

JNU దాడి నిందితులు కమ్యూనిస్టులే….

జనవరి 5న ఢిల్లీలోని జవహర్ లాల్ విశ్వవిద్యాలయంలో చెలరేగిన అల్లర్లకు ప్రధాన కారణం వివిధ కమ్యూనిస్ట్ విద్యార్ధి సంఘాలేనని డిల్లీ పోలీసుల దర్యాప్తులో తేలింది.  ఆనాటి సీసీటీవీ చిత్రాల ఆధారంగా పోలీసులు అల్లర్లకు కారణమైనవారిని గుర్తించారు. ఇందుకు సంబంధించి ఇప్పటిదాకా మొత్తం...
News

వందేమాతర గీతాన్ని ఆలపించి CAAకు సంఘీభావం తెలిపిన సుప్రీం కోర్టు న్యాయవాదులు

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు తమ మద్దతును తెలియజేస్తూ అఖిల భారతీయ అధివక్త పరిషత్ (ఎబిఎపి) నేతృత్వంలోని సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం బుధవారం ఉన్నత న్యాయస్థానం యొక్క పచ్చిక బయళ్లలో వందేమాతరం పాడిందని టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) నివేదించింది....
News

A to Z దేశభక్తులు

వయసు చిన్నదే అయినా వయసుకు మించిన పరిణతిని, సామర్థ్యాన్ని, ప్రతిభను కనబరుస్తుంటారు కొందరు చిన్నారులు. అలాంటి వారిని చూసి సహజంగా పిట్ట కొంచెం కూత ఘనం అంటూ ఉంటాం. అలా ఘనమైన కూత కూసే పిట్ట విశాఖపట్నంలోని మాధవ విద్యా విహార్...
News

ANUలో అన్యమత చిచ్చు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని వసతి గృహంలో విద్యార్థి సంఘాల మధ్య  ఘర్షణ చెలరేగింది. ఓ విద్యార్థి సంఘం నాయకుడు వసతి గృహం గోడలపై అన్యమత ప్రచారానికి సంబంధించిన గోడ పత్రిక అంటించారు. దానిని ఎవరో చించి వేశారు. అందుకు కారణం మరో...
News

వద్దన్నా వినడే పాస్టరు… మాయ మాటల మాస్టరు

వాళ్లకి సమస్యలు ఉన్నవాళ్లు కావాలి. వారి సమస్యలే వారికి ఒక అవకాశం. ఏ రోగాలో, రొస్టులో ఉన్న వారి దగ్గరకు వెళ్లి వద్దు కుయ్యో మొర్రో అన్నా వినిపించుకోకుండా, మీ మంచి కోసమే, మీ పిల్లల ఆరోగ్యం కోసమే అంటూ ప్రార్థనలు...
News

భారత్ నుంచే మానవ జాతి ప్రపంచమంతటికీ విస్తరించిందా?

ప్రపంచంలో మొట్టమొదట మానవ జాతి వికాసం భారతదేశంలోనే జరిగిందా? తాజా పరిశోధనలు అవుననే అంటున్నాయి. ఈ భూమి మీద ఆధునిక మానవుడు (హోమో సెపియన్) అవతరించి దాదాపు మూడు లక్షల సంవత్సరాలు అయిందని, ఆఫ్రికాలో పుట్టి ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించాడని...
News

జేఎన్‌యూ దాడి ఘటనపై విచారణ కమిటీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేఎన్‌యూ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చనున్నట్లు జేఎన్‌యూ ఉపకులపతి ఎం.జగదీశ్‌కుమార్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించి వర్సిటీ రిజిస్ట్రార్‌ డా.ప్రమోద్‌కుమార్‌ గురువారం ఓ...
ArticlesNews

CAA నిరసనల పేరుతో దాడులకు యత్నం – తెనాలిలో ఉద్రిక్తత

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అంటూ వామపక్షాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన బందు ఆంధ్రప్రదేశ్లో మాత్రం CAA, NRCలకు వ్యతిరేకంగా ముస్లిములు జరిపిన బందుగా రూపాంతరం చెందినట్లు ఉంది. ఇప్పటికే CAA, NRCలపై కారాలు, మిరియాలు నూరుతున్న ముస్లిములు నిరసనల...
1 2,172 2,173 2,174 2,175 2,176 2,282
Page 2174 of 2282