News

NewsProgrammsSeva

గుంటూరులో సేవాభారతి అభ్యాసికల వార్షికోత్సవము.

స్థానిక గుంటూరు హిందూ ఫార్మసీ కళాశాలలో సేవాభారతి ద్వారా సేవాబస్తీ లలో నిర్వహింపబడే అభ్యాసికల వార్షికోత్సవం జరిగింది.  గుంటూరు చుట్టుపక్కల గ్రామాల నుండి అలాగే వెనిగండ్ల, కొప్పురావూరు, జొన్నలగడ్డ, అగతవరప్పాడు, జన్మభూమి కాలనీ, నల్లకుంట, ఆంజనేయ కాలనీ ల నుండి 155...
News

వారు మతి స్థిమితం లేని వారా? మత స్థిమితం లేనివారా?

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 23 దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన విచారణను సీబీఐకి అప్పగించాలని శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ డిమాండ్ చేశారు. రాష్ట్రీయ హిందూ సేన ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో ఆదివారం రాత్రి జరిగిన...
News

ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల ఘర్షణ

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కారణంగా దేశరాజధాని ఢిల్లీలోని మౌజ్‌పూర్‌ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మౌజ్‌పూర్‌ ప్రాంతంలో కొందరు సీఏఏకు మద్దతుగా అనుకూల ర్యాలీ ప్రారంభించారు. ఇప్పటికే సీఏఏ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న జఫ్రాబాద్‌ ప్రాంతానికి మౌజ్‌పూర్‌ అతి సమీపంలో...
NewsProgramms

అబ్బురపరచిన బాల మేళా 2020

సేవా భారతి విజయవాడ ఆధ్వర్యంలో జరిగే 34 అభ్యాసికల (ఫ్రీ ట్యూషన్ సెంటర్స్) వార్షికోత్సవము - బాల మేళా విజయవాడలోని సిద్ధార్థ నగర్ లో గల సిద్ధార్థ అకాడమీ నందు జరిగినది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు...
NewsProgramms

విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు

విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో మండల స్థాయిలో ప్రైమరీ విద్యార్థులకు జరిగిన "క్విజ్" పోటీలలో 23 జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలోకలిగిరి మండల MEO శ్రీ అబ్దుల్ రజాక్, హైస్కూల్ HM శ్రీ శ్రీరామ్మూర్తి, పాల్గొని విద్యార్థులను...
NewsProgramms

విజయవాడలో సహస్ర దీప లింగార్చన

విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో మహాశివరాత్రి సందర్భంగా స్థానిక మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ రాత్రంతా జాగరణ చేశారు. ఈ సందర్భంగా యాదవ పరియోజన ధర్మ రక్ష సమితి వారు సహస్ర దీప లింగార్చన, భరతమాత పూజ, శ్రీ శ్రీ శివ స్వామి...
News

తెరుచుకున్న షాహీన్‌బాగ్‌ రహదారి

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల కారణంగా 70 రోజులుగా నిలిచిపోయిన జామియా, నోయిడాల మధ్య రహదారి ఎట్టకేలకు తెరుచుకుంది. దిల్లీలోని జామియా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు, హరియాణాలోని ఫరీదాబాద్‌కు వెళ్లే ఈ రహదారిని తెరిచినట్లు పోలీసులు వెల్లడించారు. నిరసనకారులు...
NewsProgramms

నెల్లూరులో మహాకవి తిక్కన విగ్రహావిష్కరణ

నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ఆవరణలో శ్రీ బయ్యా వెంకటరమణయ్య మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహాకవి తిక్కన విగ్రహావిష్కరణ సభ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు శ్రీ...
News

షాహీన్‌బాగ్‌ నిరసనలకు మద్దతు తెలిపిన విద్యార్థులకు జరిమానా

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో షాహీన్‌బాగ్ నిరసనకారులకు సంఘీభావంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు షాహీన్‌బాగ్ నైట్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది జనవరిలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే...
News

ఎనిమిది మంది మావోలు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.ఈ ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆపరేషన్‌ ప్రహార్‌లో భాగంగా పోలీసులు, మావోయిస్టులు మధ్య తొండమార్కా, దుర్మా, బడేకదేవాల్‌ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాలు దాదాపు...
1 2,158 2,159 2,160 2,161 2,162 2,282
Page 2160 of 2282