News

News

6 గంటలు ..400 కత్తిపోట్లు.. పేగులు లాగి.. గుడ్లు పీకి..

ఒక్కసారిగా చంపలేదు. నిదానంగా ఆగి ఆగి ఒక్కొక్క పోటూ పొడుస్తూ ఆరు గంటల పాటు నరకం చూపారు. జాలి, దయ, కనికరం అనే మాటలకు అర్థం మరచి అక్షరాలా 400 సార్లు పొడిచి పొడిచి పేగులు బయటకు లాగి ఉసురు తీశారు....
News

పాక్ లో మైనారిటీలపై హింస –  ఐ.రా.స మానవ హక్కుల మండలి ఆందోళన

పాకిస్థాన్ లో మైనారిటీలు వేధింపులకు గురవుతున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి హై కమిషనర్ మిషెల్లే బాష్ లెట్ ఆరోపించారు. మైనారిటీల ప్రార్థనా మందిరాలపై తరచూ దాడులు జరుగుతున్నాయని చెప్పారు. దైవదూషణ నిరోధక చట్టంలోని నిబంధనల పేరుతో వారిపై హింసకు పాల్పడుతున్నారన్నారు....
News

ఢిల్లీ అల్లర్ల సూత్రధారి ఆప్ ఎమ్మెల్యే తాహిర్ హుస్సేనేనా?

ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలీజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, నెహ్రూ విహార్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అంకిత్ శర్మ మృతికి...
News

ఢిల్లీ అల్లర్లపై సిట్ దర్యాప్తు ప్రారంభం

దేశరాజధానిలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను విచారించేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్‌) ఏర్పాటు చేశారు. ఘర్షణలకు సంబంధించిన ఢిల్లీ నేర విభాగ పరిధిలోని కేసులన్నింటినీ ఆ సిట్‌ బృందాలకు బదిలీ చేయనున్నారు. ఒక బృందానికి డీసీపీ రాజేశ్‌ దేవ్‌, మరో...
ArticlesNews

మరపురాని మహా యోధుడు చంద్రశేఖర్ ఆజాద్

పర పీడనలో నలిగిపోతున్న భారతదేశ సర్వ స్వతంత్రత కోసం అహింసా పద్ధతిలో కొంతమంది పోరాడితే, మరికొంతమంది వీరులు విప్లవ భావాలను ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చెయ్యడం మాత్రమే కాక, దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా ఈ...
ArticlesNews

సావర్కర్- సాంఘిక విప్లవ యోధుడు

వీర్ సావర్కర్ అసలు ఎవరు? అంతర్జాతీయ స్థాయిలో భారత స్వాతంత్ర్యం కోసం విప్లవోద్యమాన్ని నడిపిన విప్లవయోధుడు. గొప్ప గ్రంధ రచయిత, ఆయన గ్రంథాలు ప్రచురణకు ముందే, రెండు ప్రభుత్వాలు నిషేధించాయి. భారత స్వాతంత్రోద్యమoలో పాల్గొన్నందుకు, విశ్వవిద్యాలయo ఆయన బారిస్టర్ డిగ్రీని రద్దు...
News

ఇంటెలిజన్స్ ఉద్యోగిని చంపి డ్రైనేజిలో పడేసిన CAA వ్యతిరేక నిరసనకారులు

CAA వ్యతిరేక నిరసనకారులు కేంద్ర ప్రభుత్వంపై, దేశ సార్వభౌమాధికారంపై యుద్ధంప్రకటించినట్లున్నారు.  ఇంటెలిజెన్స్‌ విభాగానికి చెందిన ఉద్యోగి ఈశాన్య ఢిల్లీలోని చాంద్‌బాగ్ ప్రాంతంలో మృతిచెందినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఘర్షణల్లో భాగంగా నిరసనకారులు జరిపిన రాళ్ల దాడిలోనే అంకిత్‌ శర్మ(26)...
News

ఐదేళ్ళ బాలికపై అత్యాచారం, హత్య కేసులో మహ్మద్ రఫీకి మరణశిక్ష

ఐదేళ్ళ బాలికపై అత్యాచారం, హత్య కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేరం రుజువు కావడంతో నిందితుడి మహ్మద్‌ రఫీ (27)కి మరణశిక్ష విధించింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో మొదటి జిల్లా కోర్టు...
News

ఆ స్థలంలో మశీదు, ఆసుపత్రి, గ్రంధాలయం…. సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన నిర్ణయం

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంక్రమించే ప్రత్యామ్నాయ స్థలంలో మసీదుతో పాటు ఓ ఆస్పత్రిని నిర్మించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫబోర్డు నిర్ణయించింది. దీంతో పాటు ఇండో-ఇస్లామిక్‌ రీసెర్చి సెంటర్‌, లైబ్రరీని కూడా నిర్మించాలని ఈ మేరకు సోమవారం జరిగిన...
News

ఢిల్లీలో CAA వ్యతిరేక నిరసనలు హింసాత్మకం

దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య మరోసారి చోటు చేసుకున్న ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఢిల్లీ పోలీస్‌ హెడ్ కానిస్టేబుల్‌ రతన్ లాల్ మృతి చెందారు. మరికొందరు పోలీసులు ఘర్షణలో గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు....
1 2,157 2,158 2,159 2,160 2,161 2,282
Page 2159 of 2282