News

NewsProgramms

పరమ శివుని పరివారంలా కలసిమెలసి సాగుదాం – శ్రీ బయ్యా వాసు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నగర శివారులోని కాశినాయన ఆశ్రమంలో శివరాత్రి ఉత్సవాలు జరిగాయి. కార్యక్రమంలో ముఖ్యవక్తగా శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత R.S.S  ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు పాల్గొని ప్రసంగించారు. ఆయన ప్రసంగ వివరాలు ఆయన మాటలలోనే.........
News

అప్పటి నేతల తప్పిదానికి ఇప్పటికీ మూల్యం చెల్లించుకుంటున్నాం

స్వాత్రంత్ర్య ఉద్యమ సమయంలో ఇక్కడి ముస్లింలను పాక్‌కు.. అక్కడి హిందువులను భారత్‌కు తరలించకపోవడం వల్లే ఇప్పుడు దేశం భారీ మూల్యం చెల్లించుకుంటోందని భారతీయ జనతా పార్టీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అన్నారు. సీఏఏకు అనుకూలంగా బిహార్‌లోని పూర్ణియా జిల్లాలో నిర్వహించిన...
News

దేవాలయాలకు రక్షణ కోరుతూ అధికారులకు వినతి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని కొండబిట్రగుంటలోని బిలకూటక్షేత్రములో వెలసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ రధాన్ని కొందరు దుండగులు 13.02.2020 అర్ధరాత్రి సమయంలో తగలపెట్టగా రధం పూర్తిగా ద్వoసమయిన విషయం మనకందరికీ తెలిసినదే....
NewsProgramms

అలరించిన ఆర్ ఎస్ ఎస్ పథ సంచలన్

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వికోట ఖండకు చెందిన ఆర్. ఎస్. ఎస్ స్వయంసేవకులు పథసంచలన్ (ROUTE MARCH) చెయ్యాలని నిశ్చయించారు. అనుకున్నదే తడవుగా కార్యకర్తలు ఖండలో ఉన్న మొత్తం తొమ్మిది మండలాలలోని కార్యకర్తలకు సమాచారం అందించారు. కార్యకర్తలు, స్వయంసేవకులందరూ పెద్ద...
News

దేశ రక్షణలో సైలెంట్‌ కిల్లర్లు

భారత్‌ వేగంగా ఆధునిక యుద్ధ సామగ్రిని సమకూర్చుకొనే దిశగా సాగుతోంది. ఈ క్రమంలో సైలెంట్‌ కిల్లర్లుగా పేరున్న సబ్‌మెరైన్ల సంఖ్యను పెంచుకొనే పనివేగంగా చేపడుతోంది. సబ్‌మెరైన్లు భారీ సంఖ్యలో ఉన్న దేశంతో యుద్ధానికి చాలా దేశాలు భయపడతాయి. తాజాగా భారత్‌ సబ్‌మెరైన్ల...
News

పల్లె పల్లెకూ భగవద్గీతా సందేశం

కృష్ణాజిల్లా మచిలీపట్నం పరిసర గ్రామాలలో సామాజిక సమరసతా వేదిక వారు గ్రామ గ్రామాన భగవద్గీత సందేశాన్ని ప్రజలకు, భక్తులకు వినిపించాలని సంకల్పించారు. కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకునేవారికి, భవిష్యత్తును గురించి కలలు కనే వారికి, లక్ష్య సాధనకై ప్రయత్నించే వారికి ఇలా...
News

పాక్ ను ‘బ్లాక్‌ లిస్ట్‌’లో చేర్చక తప్పదు – ఎఫ్‌ఏటీఎఫ్‌ వార్నింగ్

పాకిస్థాన్‌కు ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) చివరి అవకాశం ఇచ్చింది. ప్రస్తుతానికి 'గ్రే లిస్ట్‌'లోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే జూన్‌లో జరగబోయే సమీక్ష సమావేశం కల్లా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోతే 'బ్లాక్‌ లిస్ట్‌'లో చేర్చడం తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు ఉగ్రముఠాలకు...
News

సేవాభారతి ఆధ్వర్యంలో భక్తులకు వైద్య, అన్నదాన శిబిరం

మహాశివరాత్రి సందర్భంగా సేవాభారతి ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం  ప్రకాశం జిల్లా దోర్నాలలో సేవాభారతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. వేలాదిమంది భక్తులు ఈ సౌకర్యం ఉపయోగించుకున్నారు. మెడికల్ క్యాంప్ ను ఆరెస్సెస్ దక్షిణ...
News

ఆశ్రమ స్థలంపై అ’రాచకీయుల’ కన్ను

విశాఖ నగరాన్ని కొత్త రాజధానిగా ప్రకటించడంతో అక్కడ ఖాళీ భూములపై రాజకీయ రాబందుల కళ్ళు పడ్డట్టు ఉన్నాయి. తాజాగా విశాఖ నగరం వెంకోజిపాళెంలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న జ్ఞానానంద - రామానంద ఆశ్రమంపై కొందరి పెద్దల కన్ను పడింది. రాజకీయ...
News

లింగాయత్ మఠం ప్రధాన అర్చకుడిగా ముస్లిం

లింగాయత మఠానికి ముస్లిం వ్యక్తి ప్రధాన అర్చకుడిగా, అధిపతిగా నియమితులయ్యారు. భవిష్యత్తులో ఆయనే పూర్తిస్థాయి మఠాధిపతి కానున్నారు. కర్ణాటక రాష్ట్రం గదగ్‌ జిల్లా అసుటి గ్రామంలోని మురుఘరాజేంద్ర కోరనేశ్వర శాంతిధామ మఠం ప్రధాన అర్చకుడిగా 33 ఏళ్ల దివాన్‌ షరీఫ్‌ రహీం...
1 2,159 2,160 2,161 2,162 2,163 2,282
Page 2161 of 2282