News

News

యూపీలో బయటపడ్డ బంగారు గని

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 3,000 టన్నులకుపైగా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ), ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్ర భూగర్భ, గనుల శాఖ అధికారులు నిర్ధారించారు. జిల్లాలోని సోన్‌పహాడీ, హార్దీ ప్రాంతాలలో ఈ బంగారు గనులు విస్తరించి...
News

అమూల్య లియోన్‌కు నక్సల్స్ తో సంబంధాలున్నాయ్ – కర్ణాటక సీఎం యడ్యూరప్ప

సీఏఏ వ్యతిరేక ఆందోళనలో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన యువతి అమూల్య లియోన్‌కు గతంలో నక్సల్స్‌తో సంబంధాలున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప అన్నారు. ఆమెకు బెయిల్‌ వచ్చే అవకాశాలు కూడా లేవన్నారు. తాజా ఘటనపై మీడియాతో మాట్లాడుతూ సీఎం ఈ...
News

ప్రధానిని కలసిన అయోధ్య రామాలయ ట్రస్టు సభ్యులు

అయోధ్య రామాలయ ట్రస్టు సభ్యులు గురువారం ప్రధాని నరేంద్రమోదీని దిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అయోధ్యకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశమైన ట్రస్టు సభ్యులు ఆయనను అయోధ్య సందర్శనకు రావాలని కోరారు....
News

సైనిక సంక్షేమానికి జన సేనాని కోటి విరాళం

ఇవాళ ఉదయం ఢిల్లీ చేరుకున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. మిలటరీ డే సందర్భంగా సైనిక అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి గతంలో విరాళంగా ప్రకటించిన రూ.కోటి చెక్కును ¸కేంద్రీయ సైనిక బోర్డు కార్యదర్శి బ్రిగేడియర్‌ మృగేందకుమార్‌కు...
NewsProgramms

ఆద్యంతం అలరించిన మాధవ విద్యా విహార పాఠశాల 42వ వార్షికోత్సవం

విశాఖ జిల్లా అనకాపల్లిలోని మాధవ విద్యా విహార్ పాఠశాల 42వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు శ్రీ పెనుమటి అప్పారావు అధ్యక్షత వహించారు. సభను ఉద్దేశించి శ్రీ విల్లూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ శ్రీరామ నగర్,...
News

నిబంధనలకు వ్యతిరేకంగా పొందిన ఆధార్ కార్డుల రద్దుకు చర్యలు

అక్రమ ఆధార్‌కార్డుదారులపై కొరడా ఝుళిపించే కార్యక్రమం మొదలైంది. నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమవలసదారులు పొందిన ఆధార్ కార్డుల ఏరివేతపై అధికారులు దృష్టి సారించారు. పోలీసుల నివేదిక ఆధారంగా హైదరాబాద్ ఆధార్ ప్రాంతీయ కేంద్రం పరిధిలో 127 మందికి అధికారులు నోటీసులు ఇచ్చారు. నిర్దేశిత...
ArticlesNews

హిందూ సమాజ స్వరాజ్యభానుడు ఛత్రపతి శివాజీ.

నేడు ఛత్రపతి శివాజీ జన్మదినం. ఈ పుణ్య తిథిలో ఆ మహా వీరుణ్ణి స్మరించుకుందాం. ఒక చిన్న బాలుడు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. అతని సిపాయిలు ఒక గ్రామాదికారిని పట్టుకొచ్చారు. అతను చేసిన నేరం ఒక అనాథ వితంతువుపై అత్యాచారం చెయ్యడం....
NewsProgramms

ఘనంగా గిరి ప్రదక్షిణ

విజయవాడలోని నులక పేట సమీపంలోగల గోకులాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. 18/2/2020 మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుండి శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి మరియు ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య గార్ల సమక్షంలో...
News

మేథావులు, దేశభక్తులు వాస్తవాలను వివరించాలి – ఆరెస్సెస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ శ్యాం కుమార్

CAA గురించి అవగాహన లేకపోవడం వల్లనే దేశంలోని కొన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని RSS క్షేత్ర ప్రచారక్ శ్రీ శ్యాంకుమార్ అన్నారు. Rss ఒంగోలు శాఖ నగర సాంఘిక్ కార్యక్రమంలో ముఖ్య వక్తగా వారు పాల్గొని ప్రసంగించారు. ఇంకా వారు...
ArticlesNews

జాతి వైతాళికుడు శ్రీ గురూజీ

నేడు మాధవ సదాశివ గోళ్వాల్కార్ (గురూజీ) 115వ జయంతి నేను, దేశం కోరేది యువతీ యువకులను మాత్రమే అని యువతకు పిలుపు ఇచ్చింది శ్రీ మాధవ సదాశివ గోళ్వాల్కర్. దేశంకోసం దేహాన్ని కూడా పట్టించుకోకుండా అనుపమానమైన వ్యక్తిత్వంతో జాతికి జాగృతి గీతం...
1 2,160 2,161 2,162 2,163 2,164 2,282
Page 2162 of 2282