News

News

దేశం విడచి వెళ్ళండి

పశ్చిమబెంగాల్‌లో పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ఓ విదేశీ విద్యార్థికి తగిన శాస్తి జరిగింది. వెంటనే అతడు దేశాన్ని వదిలిపోవాలంటూ కోల్‌కతాలోని విదేశాంగ ప్రాంతీయ కార్యాలయం (ఎఫ్‌ఆర్‌ఆర్‌వో)నోటీసులు అందజేయడం వర్శిటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు జాదవ్‌పూర్‌ వర్శిటీ...
News

షాహీన్‌బాగ్ లో 144 సెక్షన్

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేక నిరసనలకు కేంద్రంగా ఉన్న ఢిల్లీలోని షాహీన్‌బాగ్ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాల్ని మోహరించారు. పరిసర ప్రాంతాల్లో సెక్షన్‌ 144 విధించారు. సమావేశాలు నిర్వహించొద్దని పోలీసులు వీధుల్లో తిరుగుతూ ప్రజలకు తెలిపారు. ఈశాన్య...
News

ఎన్ ఎస్ జీకి ఆ సత్తా ఉంది – అమిత్ షా

మెరుపుదాడులు, బాలాకోట్‌ వైమానిక దాడుల తర్వాత ఆ సత్తా కలిగిన అమెరికా, ఇజ్రాయెల్‌ సరసన భారత్‌ చేరిందని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా అన్నారు. సైనికులపై దాడికి ప్రతీకారంగా శత్రుభూభాగంలోకి చొచ్చుకువెళ్లి దాడి చేయగల సామర్థ్యం ఉందని నిరూపించామన్నారు. కోల్‌కతా...
NewsProgramms

భారతీయ విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం

భారతీయ విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ ఉన్నత పాఠశాలలోనూ మరియు శ్రీ జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోనూ ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజును పురస్కరించుకొని జాతీయ సైన్స్ దినోత్సవం...
News

చొరబాటు దారుల సమాచారం ఇచ్చిన వారికి రూ.5,000 బహుమతి – మహారాష్ట్ర నవనిర్మాణ సేన

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రాజ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్‌ఎన్‌ఎస్‌) పార్టీ ఏర్పాటు చేసిన ఓ పోస్టర్‌ స్థానికంగా కలకలం రేపుతోంది. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌కు చెందిన చొరబాటు దారుల గురించి కచ్చితమైన సమాచారం అందించిన వారికి రూ.5,000 బహుమతి ఇస్తామని...
ArticlesNews

ఆలౌట్ చేసేస్తారా?

ఆపరేషన్‌ ఆలౌట్‌ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. కశ్మీర్‌లో మెల్లిగా మార్పువస్తోంది. ఒకప్పుడు ఉగ్రవాదులు రొమ్ములు విరుచుకు తిరిగిన ప్రాంతాల్లో సాధారణ స్థితి నెలకొంటోంది. సైన్యం అంతర్జాలంపై నిఘా వేయడం.. సోషల్‌ మీడియాను కట్టడి చేయడంతో ఉగ్ర భావజాలం వల నుంచి యువత...
News

మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకండి – టర్కీని హెచ్చరించిన భారత్

పాకిస్థాన్ మిత్రదేశం టర్కీకి భారత్‌ చురకలంటించింది. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. ఢిల్లీ ఘటనల్ని ఉద్దేశించి ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్‌ భారత్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం...
News

ఢిల్లీలో కాలువలో బయటపడ్డ మరో మూడు మృతదేహాలు

ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ మృతదేహాన్ని జాఫ్రాబాద్‌లోని కాలువ నుంచి వెలికితీసిన ఒక రోజు తర్వాత, గోకుల్‌పురి ప్రాంతంలోని మరో కాలువ నుంచి మరో మూడు మృతదేహాలను పోలీసులు గురువారం (ఫిబ్రవరి 27) స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది....
News

భారత్‌తో భాగస్వామ్యం మరింత బలపడింది – అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భారత్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటన అమెరికా-భారత మధ్య ఉన్న భాగస్వామ్య విలువలను ప్రదర్శించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో అన్నారు. తాజాగా ఆయన ట్రంప్ పర్యటనపై...
News

చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు: ఆరెస్సెస్‌

చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అభిప్రాయపడింది. ఢిల్లీలో శాంతి స్థాపనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆరెస్సెస్ సర్ కార్యవాహ శ్రీ సురేష్‌ భయ్యాజీ జోషి అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో...
1 2,156 2,157 2,158 2,159 2,160 2,282
Page 2158 of 2282