చర్చి పాస్టర్ ఇంట్లో 2.27 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలోని పాస్టర్ గంటా జాన్ బాబూరావు నివాసంలో పోలీసులు ఆకస్మికంగా సోదాలు జరిపారు. ఆయన నివాసం నుంచి రూ.2.27కోట్ల నగదు సీజ్ చేశారు. బాబూరావు కుటుంబం పెద్దఎత్తున ఆస్తులు కొనుగోలు చేయడం, లక్షలాది రూపాయలు...









