News

News

ఇకపై నేరుగా తిరుపతికే.. విదేశీ శ్రీవారి భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు!

తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే విదేశీ భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయాన్ని ఈ-వీసా ఎంట్రీ పాయింట్‌గా గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విదేశీ యాత్రికులు ఇకపై ఇమ్మిగ్రేషన్...
News

ఏజెన్సీ అడవులకు ‘విత్తన బంతుల’తో కొత్త ఊపిరి

విశాఖ ఏజెన్సీ: ఒకప్పుడు విస్తారమైన అడవులు, ఎత్తైన కొండలు, సమృద్ధిగా వృక్ష, జంతు సంపదకు నిలయంగా ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో క్రమంగా అటవీ విస్తీర్ణం తగ్గుతోంది. పోడు వ్యవసాయం, కొండలను చదును చేయడం, చెట్ల నరికివేత, ఇళ్ల...
News

శబరిమల రైల్వే ప్రాజెక్టుల పురోగతి

​తమిళనాడులోని తేని నుంచి కేరళలో శబరిమల యాత్రకు ప్రధాన ప్రవేశ ద్వారమైన ఎరుమేలి వరకు ప్రతిపాదించిన 95 కిలోమీటర్ల బ్రాడ్-గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వేకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి...
News

గోశాలల స్వావలంబనకు యూపీ సర్కార్.. గోమూత్ర సేకరణ పైలట్ ప్రాజెక్ట్

లక్నో: గోశాలలను ఆర్థికంగా స్వావలంబనగా మార్చడంతో పాటు ఆయుర్వేద, సేంద్రియ వ్యవసాయ రంగాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గోమూత్ర సేకరణకు పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఎంపిక చేసిన ప్రభుత్వ, స్వచ్ఛంద గోశాలల నుంచి గోమూత్రాన్ని సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెసింగ్...
News

చార్‌ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో తరలివస్తున్న భక్తులు

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. వర్షాకాలం కారణంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, యాత్రికుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఈ యాత్రా సీజన్ ప్రారంభమైన 114 రోజుల్లోనే మొత్తం 47,02,703 మంది భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. గతేడాది ఇదే సమయంతో...
News

సింహస్థ కుంభమేళాకు సన్నాహాలు.. నాసిక్, త్రయంబకేశ్వర్‌లో 16 క్షేత్రాల పునరుద్ధరణ

నాసిక్: 2027లో జరగనున్న నాసిక్ సింహస్థ కుంభమేళాకు ముందుగా చారిత్రక, ఆలయ ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు మహారాష్ట్ర రాష్ట్ర పురావస్తు శాఖ కీలక చర్యలు చేపట్టింది. నాసిక్, త్రయంబకేశ్వర్ ప్రాంతాల్లో మొత్తం 16 ప్రదేశాల పునరుద్ధరణ, మరమ్మతు పనులను చేపట్టనుంది. ఇందులో...
ArticlesNews

సమాజ ఐక్యతకు మార్గదర్శకమైన భారతీయ దృష్టి

సనాతన ధర్మం కేవలం ఒక ధర్మాచార వ్యవస్థ మాత్రమే కాదు. జీవితం, సమాజం, ప్రకృతి, ధర్మం, కర్తవ్యం, మానవ సంబంధాలపై సమగ్ర దృష్టిని అందించిన భారతీయ జీవన విధానం. “సర్వే జనాః సుఖినో భవంతు”, “వసుధైవ కుటుంబకం” వంటి భావనలు సమస్త...
News

నేపాల్‌ను తిరిగి ‘హిందూ రాష్ట్రం’గా ప్రకటించాలని హిందూ సంస్థల డిమాండ్

కాఠ్మండు: నేపాల్‌ను తిరిగి హిందూ రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్ మరోసారి రాజకీయ, సామాజిక చర్చల్లోకి వచ్చింది. ముఖ్యంగా దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో ఇటీవల చోటుచేసుకున్న మతపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో హిందూ సంస్థలు ఈ డిమాండ్‌ను మరింత బలంగా వినిపిస్తున్నాయి. నేపాల్ 2008లో...
ArticlesNews

భారతీయ సంస్కృతిలో కశ్యప మహర్షి వారసత్వం

భారతీయ సనాతన ధర్మ సంప్రదాయంలో మహర్షులకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల్లో అనేక మంది ఋషుల గొప్పతనం ప్రస్తావించబడింది. వారిలో కశ్యప మహర్షి ప్రముఖ ప్రజాపతిగా, వేదజ్ఞానిగా, తపోనిష్ఠుడిగా ప్రసిద్ధి చెందారు. సృష్టి విస్తరణలో ఆయన పాత్ర...
ArticlesNews

దేశ విభజన: దోషులెవరు? రక్షకులెవరు?

1947 ఫిబ్రవరి. ఢిల్లీ ప్రొవిన్స్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ అయిన వసంతరావు ఓక్ హడావుడిగా విమాన ప్రయాణం చేసి నాగపూర్ చేరుకున్నారు. దేశ విభజనకు ఒప్పుకోడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉందంటూ ఆయన ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ ‘గురూజీ’ మాధవ సదాశివ గోళ్వల్కర్‌కు...
1 17 18 19 20 21 2,472
Page 19 of 2472