News

News

అంతర్వేది : క్రొత్త రథం నమూనా సిద్ధం

పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయ శాఖ ఖరారు చేసింది. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుంది. అంతర్వేది ఆలయ రథం నిర్మాణానికి సంబంధించి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి...
News

వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ దే కీలక పాత్ర – బిల్ గేట్స్

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ కీలక పాత్ర పోషించనుందని మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మరోసారి స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ తయారీలో ఎంతో ముందున్న భారత్‌వైపే ప్రపంచమంతా చూస్తోందన్నారు. ఈ సమయంలో ప్రపంచానికి భారత్‌ సహకారం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు....
News

అల్లర్లు సృష్టించే వారిని అరెస్టు  చేయడం అన్యాయమా ? 

రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన అల్లర్లను సృష్టించే వారిని  అరెస్టు చేయడం పై కొందరు కుహనా మేధావులు దేశం లో అప్రజాస్వామిక చర్యలు జరుగుతున్నాయని అర్థం పర్థం లేని వాదనలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో  సిఏఏ వ్యతిరేక...
ArticlesNews

మాతృభూమి ఋణం తీర్చుకున్న సఫల సాధకుడు

“మాతాపృధ్వీ పుత్రోహం పృథివ్యాః “ అన్నది వెదోక్తి. భూమి నాకు తల్లి. నేను ఆమె పుత్రుడను, పుడమి మొత్తం ఈ వైదిక సంస్కారంతో నిండిన ప్రజలతో నిండి ఉన్నది. కృత యుగంలో ఇలా భారతదేశమే ప్రపంచం, ప్రపంచమే భారతదేశం అయి ఉన్నది....
ArticlesNews

ఆంధ్రప్రదేశ్: మతం మారిన క్రైస్తవులు అనుభవిస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో చర్యలకు కేంద్రం ఆదేశం 

మతం మారినప్పటికీ షెడ్యూల్డ్ కులాలకు ఉద్దేశించిన రిజర్వేషన్లు అనుభవిస్తున్న క్రైస్తవులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకుని, సంబంధిత చర్యల వివరాలు తమకు పంపాల్సిందిగా కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికార...
ArticlesNews

జాతీయవాద ప్రేరకులు.. ‘సంఘ విజ్ఞాన కోశం’.. శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఐదవ సర్ సంఘచాలక్ స్వర్గీయ శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ పూర్తిపేరు కుప్పహళ్ళి సీతారామయ్య సుదర్శన్. వారి స్వస్థలం తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో గల కుప్పహళ్ళి గ్రామం. సుదర్శన్ జీ తండ్రి శ్రీ సీతారామయ్య గారు అటవీశాఖ...
News

దేశం మొత్తం సైన్యం వెంటే – రక్షణమంత్రి రాజ్ నాథ్

భారత్‌ - చైనా సరిహద్దుల్లో నెలకొంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో లద్దాఖ్‌ వద్ద పరిస్థితులపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో ప్రకటన చేశారు. లద్దాఖ్‌లో 1962లో చైనా వేల కి.మీల భూభాగం ఆక్రమించిందన్నారు. చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదని...
News

బలహీన దేశాల ఆశా నిలయం భారత్ – కామన్వెల్త్‌ సెక్రటరీ జనరల్‌ పాట్రీషియా స్కాట్లాండ్‌

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనుకబడ్డ, బలహీన దేశాల ఆశా నిలయం అని కామన్వెల్త్‌ సెక్రటరీ జనరల్‌ పాట్రీషియా స్కాట్లాండ్‌ అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్‌ బడుగు దేశాలకు అండగా నిలిచిందని.. తద్వారా ప్రపంచ నాయకత్వ దిశగా పురోగమిస్తోందని ఆమె...
News

చైనా కొత్త కుట్ర

సరిహద్దుల్లో చైనా కొత్త కుట్రకు తెరలేపింది. పైకి చర్చలు, ఘర్షణ నివారణ చర్యలని నీతులు చెబుతున్నా అంతర్గతంగా మాత్రం సరిహద్దుల దగ్గర పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చే ప్రయత్నాలే చేస్తోంది. అంతేకాదు.. ఇప్పుడప్పుడే సరిహద్దుల నుంచి వైదొలిగే ప్రసక్తి లేదన్న సంకేతాలు...
News

ఏపీ భాజపా పదాధికారుల నియామకం

ఏపీ భాజపా పదాధికారులను రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నియమించారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, వివిధ విభాగాలను అధ్యక్షుల వివరాలను ఏపీ భాజపా ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యక్షులుగా 10 మంది, ప్రధాన...
1 2,078 2,079 2,080 2,081 2,082 2,286
Page 2080 of 2286