ఐటీబీపీ దళాలపై కాల్పులకు తెగబడ్డ నక్సలైట్లు.. అసిస్టెంట్ కమాండర్ సహా ఇద్దరు మృతి..
ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు భద్రతా దళాలపై దాడికి తెగబడ్డారు. కూంబింగ్ నిర్వహిస్తున్న ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసుల(ఐటీబీపీ) బలగాలపై నక్సల్స్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఐటీబీపీ సిబ్బంది అమరులైనట్లు బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ పి సుందర్రాజ్ తెలిపారు....









