News

News

చైనాలో వ్యాపిస్తున్న మరో క్రొత్త వ్యాధి బ్రూసిల్లోసిస్

ప్రపంచాన్ని కకావికలం చేసిన కరోనా వైరస్‌కు పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో మరో ప్రమాదకర వ్యాధి విజృంభిస్తోంది. వాయువ్య రాష్ట్రమైన గన్సూలోని ల్యాన్‌ఝౌ నగరంలో బ్రూసిల్లోలిస్‌ అనే జబ్సు క్రమంగా విస్తరిస్తున్నట్లు అక్కడి నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ పేర్కొంది. ఇప్పటి వరకు ఈ...
News

జమ్మూకశ్మీర్‌లో భారీగా పేలుడు పదర్థాలు స్వాధీనం

జమ్మూకశ్మీర్‌లోని అవంతిపొరా జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జిల్లా పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్పీఎఫ్‌ సంయుక్తగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఈ పేలుడు పదార్థాలను గురువారం ఉదయం గుర్తించినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. కరేవా...
News

భారత సైనికులను ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదు – రక్షణమంత్రి రాజ్ నాథ్

భారతదేశ సరిహద్దులోని లద్దాఖ్‌ ప్రాంతంలో పెట్రోలింగ్‌ విషయంలో భారత సైన్యాన్ని ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు. చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి రాజ్యసభలో చేసిన ప్రకటనపై పలువురు ఎంపీల ప్రశ్నలకు సమాధానం చెప్పారు....
News

ఢిల్లీ అల్లర్ల కేసులో చార్జిషీటు దాఖలు

ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రత్యేక విభాగం పోలీసులు బుధవారం ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (యూఏపీఏ) కింద ఛార్జిషీటు నమోదు చేశారు. మొత్తం 10వేల పేజీలున్న ఈ...
News

అయోధ్య కేసులో సెప్టెంబర్‌ 30న తుది తీర్పు

అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో సెప్టెంబర్‌ 30న తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్‌ ఈ తీర్పు వెలువరించనున్నారు. నిందితులంతా తీర్పు రోజు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ...
News

ఐరాసలో పాక్‌ ను దుయ్యబట్టిన భారత్‌

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 45వ సమావేశంలో పాక్‌ చేసిన వ్యాఖ్యలకు భారత్‌ దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. మైనారిటీలను నిరంతరం అణచివేతకు గురిచేసే పాకిస్తాన్‌ మానవ హక్కులపై ఇచ్చే ఉపన్యాసాలు వినేందుకు సిద్ధంగా లేమని అంతర్జాతీయ వేదికపై భారత్‌ స్పష్టం చేసింది....
News

దుర్గమ్మ రథం పైనున్న మూడు సింహాలు మాయం

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం వెండి రథానికి అమర్చిన నాలుగు సింహాల ప్రతిమల్లో మూడు అదృశ్యం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతర్వేది ఘటన తర్వాత ఆలయాల్లో రథాల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తాజాగా దుర్గమ్మ వెండి రథం...
News

ఇక నుంచి భాజపాతోనే నా పయనం – మాజీ నేవీ అధికారి మదన్ శర్మ

ముంబయిలో శివసేన కార్యకర్తల చేతిలో దాడికి గురైన నేవీ మాజీ అధికారి మదన్‌ శర్మ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాను భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లతో ఉంటానని అన్నారు. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ...
News

ఆ సర్వర్లతో భారతీయుల సమాచారాన్ని చైనా తస్కరిస్తోంది

భారతీయుల సమాచారం అంతా చైనాకు చేరుతోందా..? అవుననే అంటున్నాయి ఇంటెలిజెన్స్‌ వర్గాలు. భారత్‌-చైనా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే చైనాకు సంబంధించిన 200 యాప్ లను భారత్‌ నిషేధించిన విషయం తెలిసిందే....
Newsvideos

జాగృతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవహ శ్రీ దత్తాత్రేయ హోసబళేజీ ప్రసంగం

జాగృతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవహ శ్రీ దత్తాత్రేయ హోసబళేజీ ప్రసంగం : https://youtu.be/izNuZHh2jNQ VSK TELANGANA సౌజన్యంతో...... మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్...
1 2,077 2,078 2,079 2,080 2,081 2,286
Page 2079 of 2286