News

News

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కమ్యూనిస్ట్ ఉగ్రవాదులు హతం

ఆగస్టు 24, మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో కనీసం ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. ఘటనా స్థలం నుండి అనేక ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సుక్మా S.P సునీల్ శర్మ ANI తో మాట్లాడుతూ,...
News

తాలిబన్ల విజయంపై పాకిస్థాన్‌ అధికారుల సంబరాలు అసహ్యం తెప్పిస్తున్నాయి – అమెరికన్ సెనేటర్

ఆఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు మెరుపు వేగంతో ఆక్రమించుకోవడంలో పాకిస్థాన్‌తో పాటు అక్కడి నిఘా విభాగం కీలక పాత్ర పోషించినట్లు అమెరికాకు చెందిన చట్టసభ్యుడు ఆరోపించారు. తాలిబన్ల విజయం పట్ల అఫ్గాన్‌లు ఓవైపు ఆందోళన చెందుతుంటే.. పాకిస్థాన్‌ అధికారులు మాత్రం సంబరాలు చేసుకోవడం చూడడానికి...
News

ప్రధానిని కలవడానికి శ్రీనగర్ to ఢిల్లీ పాదయాత్ర….

జమ్మూ కశ్మీర్.. ఒకప్పుడు అక్కడి పరిస్థితులు వేరు.. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు వేరు..! మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కశ్మీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కాకుండా.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున విద్యా...
News

హిందువుగా పేరు మార్చుకుని నలుగురు హిందూ యువతులను ట్రాప్ చేసిన ముస్లిం యువకుడు

మీరట్ పోలీసులు అబ్దుల్ సలామ్ అనే ముస్లిం వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గత 15 సంవత్సరాలలో కనీసం 4 మంది అమ్మాయిలను అతడు మోసం చేసినట్లు గుర్తించారు. అతడు హిందువుగా చెలామణీ అవుతూ హిందూ అమ్మాయిలను ఆకర్షించి మోసాలకు పాల్పడుతూ వస్తున్నాడు....
News

ఎద్దు మరణంతో కన్నీళ్లు పెట్టుకున్న గ్రామం.. అంత్యక్రియలకు 3000 మంది హాజరు..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం శహరాన్‌పూర్‌లోని కుర్ది గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శనివారం ఆ గ్రామస్థులంతా ఓ చోటుకి వచ్చారు. పూజారులు మంత్రాలు చదువుతూ ఉండగా చెమర్చిన కళ్లతో బాబూజీకి అంత్యక్రియలు నిర్వహించారు. ఏకంగా 3వేల మంది ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బాబూజీ...
ArticlesNews

హిందూధర్మ పరిరక్షణలో సమిధ స్వామి లక్ష్మణానంద

పది సంత్సరాల క్రితం 2008 ఆగష్టు 23న ఒడిషా రాష్ట్రంలోని కొంధమాల్‌ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఏర్పాట్లలో ఉన్న ప్రముఖ హిందూ ధర్మాచార్యుడు స్వామి లక్ష్మణానంద సరస్వతి, ఆయన ముఖ్య శిష్యులపై మతోన్మాదులైన సాయుధ ముష్కరులు తుపాకులు, గండ్ర గొడ్డళ్ళతో...
ArticlesNews

మాయమైపోయిన విగ్రహాలు ఎలా తిరిగొచ్చాయి?

మనకి డ్రగ్‌ మాఫియా తెలుసు..! దేశంలో లక్షల కోట్ల అక్రమ వ్యాపారమది. దాన్ని అరికట్టడానికి ప్రత్యేకంగా 'నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో'(ఎన్‌సీబీ) ఉంది. మరి విగ్రహాల రవాణా మాఫియా గురించి విన్నారా! ఇది కూడా లక్ష కోట్ల రూపాయల్ని మించిన అక్రమ వాణిజ్యం....
News

పాక్ కు అనుకూలంగా నినాదాలు… పోలీసుల అదుపులో నిందితులు

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో పాక్ అనుకూల నినాదాలు కలకలం రేపాయి. ఖరాకువా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొహర్రం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో కొందరు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఊరేగింపులకు అనుమతి...
News

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం అవుతున్న వందే భారత్ రైళ్లు…

'మేకిన్ ఇండియా'లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న 'వందే భారత్' రైళ్లు మరిన్ని సౌకర్యాలతో ముందుకు రానున్నాయి. అత్యవసర ద్వారాలు, మెరుగైన సీటింగ్ వసతులు, అధునాతన కోచ్ పర్యవేక్షణ వ్యవస్థలు.. లాంటి హంగులతో ఈ రైళ్ల కొత్త కోచ్ లను...
News

జమ్మూ కాశ్మీర్ : ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అవంతిపొరాలోని త్రాల్లో మన భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరుల్ని మట్టుబెట్టాయి . గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ కు చెందిన వారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో.....
1 2,077 2,078 2,079 2,080 2,081 2,430
Page 2079 of 2430