News

News

సరిహద్దుల్లో పాక్‌ సరికొత్త కుట్ర భగ్నం

సరిహద్దుల్లో శత్రు దేశం పాకిస్థాన్‌ పన్నిన మరో కుట్రను సరిహద్దు దళం భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు గుండా భారీ ఎత్తున మాదకద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా చేయాలన్న దుండగుల కుట్రలను బలగాలు తిప్పికొట్టాయి. పాక్‌వైపు సరిహద్దుకు సమీపంలో కొంతమంది...
News

తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా శ్రీవారి వాహన సేవలను ప్రారంభించారు. తొలి రోజు పెద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప...
News

చైనాకు మన దేశ రహస్య సమాచారం చేరవేసిన ముగ్గురి అరెస్టు

చైనా ఇంటిలిజెన్స్‌ విభాగానికి రహస్య సమాచారాన్ని చేరవేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇది వరకే ఈ కేసులో ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ రాజీవ్‌ శర్మను పోలీసులు అరెస్ట్‌ చేయగా తాజాగా చైనాకు చెందిన ఓ మహిళ, మరో...
News

సీఎం జగన్ తప్ప మిగిలినవారందరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే : వైవీ సుబ్బారెడ్డి

శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకొనేందుకు ఎలాంటి డిక్లరేషన్‌ అవసరం లేదంటూ తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో కూడా...
ArticlesNews

నక్సల్స్ నిజ స్వరూపం

మావోయిస్టుల బెదిరింపును పరిష్కరించే ప్రయత్నంలో, బస్తర్ పోలీసులు ‘బస్తర్ థా మాట్టా’ మరియు ‘బస్తర్ చో అవజ్’ పేరుతో ప్రచారాలను ప్రారంభించారు. ఈ ప్రాంతంలో నక్సల్స్ యొక్క దురాగతాలను బహిర్గతం చేసే ప్రయత్నంలో, పోలీసులు వామపక్ష తీవ్రవాదుల యొక్క నిజ స్వరూపాన్ని...
News

అంతర్వేది నూతన రథం తయారీ ప్రారంభం

అంతర్వేది నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా రావులపాలెం టింబర్ డిపోలో రథం నిర్మాణానికి అవసరమైన బస్తర్ టేకు కలప దుంగలను  అధికారులు గుర్తించారు. 21 అడుగుల పొడవైన దూలాలుగా వాటిని కోయించే ప్రక్రియ ప్రారంభమైందని, రథం నిర్మాణానికి...
News

9 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో 9 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరందరినీ పశ్చిమబంగాల్‌లోని ముర్షీదాబాద్‌, కేరళలోని ఎర్నాకుళంలో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. వీరిలో ఆరుగురు ముర్షీదాబాద్‌కు చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గురు ఎర్నాకుళంకు చెందిన...
News

రాష్ట్రంలో మరో దేవాలయంపై దాడి

రాష్ట్రంలో మరో దేవాలయంపై దాడి జరిగింది.  అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం లోని బొటవంపల్లి   గ్రామ శివార్లలో శ్రీ రామ మందిరం లో గల ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు కొందరు ధ్వంసం చేశారు.  నిన్న (17/9/2020),  గురువారం మహాలయ అమావాస్య...
News

శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ముక్కోటి దేవతలు, భక్తకోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శుక్రవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. దీనికి సంబంధించిన వైదిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. శనివారం సాయంత్రం 6.03 గంటల నుంచి 6.30గంటల మధ్య మీన లగ్నంలో...
News

చైనా యాప్ లు నిషేదించిన అమెరికా

అమెరికా అన్నంత పనే చేసింది. కరోనా వైరస్‌ మహమ్మారికి కారణమైన చైనా తీరుపై గుర్రుగా ఉన్న అగ్రరాజ్యం డ్రాగన్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ రెండు యాప్‌ల...
1 2,076 2,077 2,078 2,079 2,080 2,286
Page 2078 of 2286