News

News

మూకుమ్మడి మత మార్పిడులకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఉత్తర ప్రదేశ్ ATS – ఇద్దరు సూత్రధారుల అరెస్ట్

ఉత్తరప్రదేశ్ కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) పోలీసులు మూకుమ్మడి మతమార్పిడులకు పాల్పడుతున్న ముఠా గుట్టును శుక్రవారం రట్టు చేశారు. మతమార్పిడుల సూత్రధారులు ముఫ్తీ ఖాజీ జహంగీర్ ఆలం, మొహమ్మద్ ఒమర్ గౌతమ్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ...
News

టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు ప్రయత్నాలపై సర్వత్రా వ్యక్తమవుతున్న ఆగ్రహం

కడప జిల్లాలో ప్రొదుటూర్ ప‌ట్ట‌ణంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు చర్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. స్థానిక ముస్లింలు పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటు చేయాల‌ని నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మేల్యే ఆర్‌.శివ‌ప్ర‌సాద్ ను క‌లిసి విజ్ఞ‌ప్తి చేయ‌గా మైదుకుర్ రోడ్-...
News

ఈ ఏడాది కూడా అమర్ నాథ్ యాత్ర రద్దు… కరోనా నేపథ్యంలో నిర్ణయం

ఈ నెల 28 నుంచి ప్రారంభం కావాల్సిన అమర్‌నాథ్‌ యాత్ర రద్దైంది. కరోనా పరిస్థితులతో ఈ ఏడాది కూడా యాత్రను రద్దు చేస్తున్నట్టు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కార్యాలయం ప్రకటించింది. యాత్ర కోసం ఏప్రిల్‌ 1నుంచి నమోదు ప్రక్రియ...
Newsvideos

RSS ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం – బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ దివ్య సందేశం – ప్రత్యక్ష ప్రసారం.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ సందేశాన్ని ఇస్తున్నారు. webex ద్వారా వర్చువల్ గా వారు తన సందేశాన్ని అందిస్తున్నారు. వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు....
News

ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద మూడు వేల మందితో యోగా

అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద యోగా దినోత్సవం లో లమ 3 వేలమందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమాన్ని సోల్స్ టైస్ టు టైమ్స్ స్క్యేర్ గా అభివర్ణించారు. తమ తమ...
News

“కేశవం స్మరామి సదా” అంటున్న సంస్కార భారతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలీరాం హెడ్గేవార్ పరమపదించిన రోజు జూన్ 21, 1940. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశం మొత్తం నుంచి, అన్ని భాషలలో డాక్టర్ జీ జీవితంపై వ్రాయబడిన పాటలను వివిధ ప్రాంతాల...
News

బారాముల్లాలో భారీ ఎన్కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల భరతం పడుతున్న భారత సైన్యం.. సోమవారం తెల్లవారుజామున ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టింది. వీరిలో పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా టాప్ కమాండర్ ఒకరు‌ ఉన్నట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. బారాముల్లా జిల్లా సోపోర్ వద్ద...
News

టీకాలపై వదంతులతో హాని పేదలకే – కేంద్ర మంత్రి హర్షవర్ధన్

కరోనా వ్యాక్సిన్ ‌పై వదంతులు, అసత్య ప్రచారాల వల్ల సమాజంలో ఆర్థికంగా వెనుకబడిపోయిన ప్రజలకే తీవ్ర హాని కలుగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ‌పై దుష్ర్పచారాలను తరిమికొడుతూ ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని పిలుపునిచ్చింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌...
News

కేరళలో క్రొత్తగా బయటపడ్డ రహస్య దీవి

కేరళ కోచి తీరంలో అరేబియా సముద్ర గర్భంలో ఓ దీవి లాంటి నిర్మాణం కనిపించడం చర్చనీయాంశంగా మారింది. గూగుల్‌ మ్యాప్స్‌తో బయటపడిన ఈ రహస్య దీవిపై పరిశోధకులు దృష్టి సారించారు. దీన్ని తొలిసారి చెల్లనమ్‌ కర్షిక టూరిజం డెవలప్‌మెంట్‌ సొసైటీ గుర్తించింది....
ArticlesNews

సురక్షా కవచం యోగా – ప్రధాని

యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లామని తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజనుద్దేశించి...
1 1,983 1,984 1,985 1,986 1,987 2,291
Page 1985 of 2291