News

News

చెరువులో దొరికిన దేవతామూర్తుల విగ్రహాలు

చిత్తూరు జిల్లా పాకాల మండలం పెద్దగోర్పాడు గ్రామంలోని ఓ చెరువులో దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. చెరువులో చేపల కోసం మోటర్తో నీటిని తోడుతుండగా.. విగ్రహాలు కనిపించాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు.. విగ్రహాలతో పాటు...
News

అందుబాటులోకొచ్చిన మరో స్వదేశీ వ్యాక్సిన్ జైకోవ్‌-డి

దేశంలో మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైనట్లు కన్పిస్తోంది. గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి టీకాకు నిపుణుల కమిటీ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలంటూ...
ArticlesNews

ఆధ్యాత్మిక ఉద్యమకారుడు ‘శ్రీ నారాయణగురు’

సామాజిక మార్పునకు ఒక చక్కటి దిశను అందించిన గొప్ప సాధు పుంగవుడు శ్రీ నారాయణ గురు. దీన, దుఃఖిత, పీడిత జన సేవకుడు. ఒక్కటే సమాజం, ఒకే ధర్మం, ఒకే దేవుడు, అతడే అందర్నీ పాలిస్తున్నాడు అన్న మౌలిక సందేశాన్ని సమాజానికి...
News

విధ్వంసక శక్తుల ఆధిపత్యం ఎన్నాళ్ళో సాగదు – ప్రధాని మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లోని సోమనాథ్ ఆలయంలో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు...
News

అతి పెద్ద జాతీయ జెండాతో నిరసన ప్రదర్శన చేపట్టిన ఆఫ్ఘన్ ప్రజలు

ఆగస్టు 19 న ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని అనేక మంది పౌరులు రాజధాని నగరం కాబూల్ వీధుల్లోకి వచ్చారు. దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని ప్రజలు నిరసించారు. కొన్ని వందల మీటర్ల పొడవు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జెండాను తీసుకుని...
News

మాఫియా నుండి మేం స్వాధీనం చేసుకున్న భూములు దళితులు, పేదలకే – యూపీ సీఎం యోగి

పాలనలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్టైలే వేరు అని అంటుంటారు. తాజాగా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ రౌడీలు, గూండాలు, మాఫియా నుండి స్వాధీనం చేసుకున్న భూములను ప్రజల కోసం వినియోగించనున్నామన్నారు. ఆగష్టు 19 గురువారం నాడు తన...
News

ప్రధాని మోడీకి ఆలయం కట్టిన అభిమాని – ప్రధాని కార్యాలయం అభ్యంతరంతో విగ్రహం తొలగింపు

మహారాష్ట్రలోని పూణేకు చెందిన బీజేపీ కార్యకర్త మయూర్ ముండే, తనకు చెందిన అనుద్‌ ప్రాంతంలోని రోడ్డు పక్కన స్థలంలో ప్రధాని మోడీకి చిన్న గుడి కట్టిన వార్త దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీని కోసం ఆ అభిమాని రూ.1.6 లక్షలు...
News

పాకిస్తాన్ లో షియా ముస్లింలపై దాడులు

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గురువారం ముహర్రం సందర్భంగా షియా ముస్లింలు నిర్వహించిన ఊరేగింపుపై కొందరు దుండగులు దాడి చేశారు. ఊరేగింపుపై జరిగిన పేలుడు కారణంగా ముగ్గురు మరణించారు, 59 మంది గాయపడ్డారు. తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న రద్దీగా ఉండే...
News

భారత దౌత్య కార్యాలయాల్లో తాలిబన్ల సోదాలు

ప్రపంచ దేశాలతో మంచి దౌత్య సంబంధాలు, వాణిజ్య బంధాలు కోరుకుంటున్నామని పైకి చెబుతోన్న తాలిబన్లు వాస్తవంలో మాత్రం తమ సహజసిద్ధ అరాచక వైఖరినే కొనసాగిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణల తర్వాత భారత్‌ సహా చాలా దేశాలు తమ దౌత్య కార్యాలయాలను ఖాళీ చేసి...
1 1,940 1,941 1,942 1,943 1,944 2,292
Page 1942 of 2292