News

News

8 ఏళ్ళ బాలిక‌పై ఇమామ్ అత్యాచార‌య‌త్నం!

ఎవ్వ‌రికీ చెప్పొద్ద‌ని అల్లా, ఖురాన్‌పై ప్రమాణం నిందితుడి పేరు జ‌మాల్ అహ్మ‌ద్‌ ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఓ మసీదుకు చెందిన ఇమామ్ ఎనిమిదేళ్ళ బాలికపై అత్యాచారయ‌త్నానికి పాల్పడ్డాడు. నిందితుడైన ఇమామ్ పేరు జమాల్ అహ్మద్ అని పోలీసు అధికారులు తెలిపారు....
News

కాణిపాకంలో దారుణం… స్వామివారి పాత రథ చక్రాలకు నిప్పు!

కాణిపాక: ఆంధ్ర ప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాల‌న‌లో దేవాలయాలపై విస్తృతంగా జరిగిన దాడులు కాస్త తగ్గాయనుకుంటే తిరిగి మళ్లీ ప్రారంభమయ్యాయి. తాజాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాక ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. కాణిపాక ఆలయంలో పాత రథ...
News

భారత్ బాలుడిని తిరిగి అప్పగించిన చైనా

న్యూఢిల్లీ: చైనా చెరలోని 17 ఏళ్ల భారత బాలుడు మిరామ్ తరోన్‌ను ఇవాళ చైనా ఆర్మీ మన సేనలకు అప్పగించింది. అతడికి భారత ఆర్మీ అధికారులు మెడికల్ టెస్టులు చేయడం సహా మిగిలిన ప్రాసెస్‌ను పూర్తి చేయనున్నారు. ఈ విషయాలను ధ్రువీకరిస్తూ...
News

సేవాభారతికి ఉత్తమ సేవా పురస్కారం

ఆపదలో ఉన్న ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు గానూ నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సేవాభారతికి ఈ ఏడాది ఉత్తమ సేవా పురస్కారం లభించింది. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా సేవాభారతి ప్రతినిధులకు ఆ పురస్కారాన్ని ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు అందజేశారు. పురస్కార పత్రం...
News

కశ్మీర్‌లోని లాల్ చౌక్‌లో మువ్వన్నెల జెండా రెప‌రెప‌లు

ప‌తాకంతో వీధుల్లో యువ‌త సంబ‌రాలు లాల్ చౌక్‌: జమ్మూ కశ్మీర్ శ్రీనగర్‌లోని లాల్ చౌక్ క్లాక్ టవర్ వద్ద బుధవారం భారత త్రివర్ణ పతాకాన్ని స్థానిక కాశ్మీరీ ముస్లింలు ఎగురవేశారు. లాల్ చౌక్ లో 73వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా...
News

లోక‌మంతా సోదరభావం వ్యాప్తి చేస్తున్న భారత్

ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాల‌క్ డాక్ట‌ర్‌ మోహన్ భాగవత్ అగర్తలా: శాంతిని ప్రేమించే దేశమైన భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా సోదరభావం, సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేస్తోందని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాల‌క్ డాక్ట‌ర్‌ మోహన్ భాగవత్ తెలిపారు. అగర్తలాలో ఆయన...
News

డ్రోన్ల ధ్రువీకరణ‌కు కేంద్రం కొత్త పథకం

స్వదేశంలో తయారీని ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం న్యూఢిల్లీ: కనీస భద్రత, నాణ్యత ప్రమాణాల సాధన లక్ష్యంగా డ్రోన్ల ధ్రువీకరణ పథకంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్​ వెలువరించింది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి ఈ నిబంధనలు ఉపయోగపడుతాయని తెలిపింది. డ్రోన్లకు...
News

అత్యంత విలువైన ఐటి బ్రాండ్లలో భారతీయ సంస్థలు ముందంజ‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అత్యంత విలువైన ఐటీ బ్రాండ్ల జాబితాలో తొలి మూడు స్థానాల్లో రెండు భారత్‌కు చెందినవే కావడం విశేషం. అమెరికాకు చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మక కంపెనీ ఐబీఎంను సైతం మన దిగ్గజాలు వెనక్కి నెట్టాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌...
News

పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత్ బీటింగ్ రీట్రీట్

పంజాబ్‌: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంజాబ్​, అమృత్​సర్​ సమీపంలోని భారత్​-పాక్​ సరిహద్దు ప్రాంతం అట్టారీ-వాఘాలో ఘనంగా బీటింగ్​ రీట్రీట్​ వేడుకలు నిర్వహించారు. ఇరు దేశాల సైనికులు కవాతులో పాల్గొన్నారు. విన్యాసాలు ప్రదర్శించారు. కరోనా కారణంగా తక్కువ మందికి ఈ వేడుకులను ప్రత్యక్షంగా...
News

ఆర్ష ధ‌ర్మ ప్ర‌చార‌మే ల‌క్ష్యంగా టీటీడీ కార్య‌క్ర‌మాలు

తిరుప‌తి: నేటి యువ‌త‌కు మ‌న స‌నాత‌న హైంద‌వ ధ‌ర్మాన్ని, ఆర్ష ధ‌ర్మ సాంప్ర‌దాయాల‌ను తెలిపేందుకు టీటీడీ అనేక ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు గణతంత్ర వేడుకల్లో అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. శ్రీ‌వారి భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ అందించే సేవ నిజ‌మైన...
1 1,938 1,939 1,940 1,941 1,942 2,434
Page 1940 of 2434