News

News

27 ఆలయాలు కూల్చాకే కుతుబ్ మినార్ నిర్మాణం!: కేకే మొహమ్మద్

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా జరిగిన సంభాషణలో ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త కెకె మొహమ్మద్ మాట్లాడుతూ.. ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో ఖువాత్-ఉల్-ఇస్లాం మసీదును నిర్మించడానికి 27 దేవాలయాలను కూల్చివేశారని తెలిపారు. కుతుబ్ మినార్...
News

త‌మిళ‌నాడులో మ‌రో ఘోరం… స‌ర్కారు స్కూల్‌లో మ‌త మార్పిడికి య‌త్నం!

రుద్రాక్ష మాల వేసుకున్న విద్యార్థిని గాడిద అన్న క్రిస్ట‌య‌న్ టీచ‌ర్‌ చెన్నై: తమిళనాడులోని మ‌రో ప్రభుత్వ పాఠశాలలో క్రైస్తవ మతమార్పిడి యత్నం వెలుగులోకి వచ్చింది. ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తాను చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో రుద్రాక్ష మాల ధరించి,...
News

అయోధ్య రామాలయానికి కంచుకోటలా భద్రత

అయోధ్య‌: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ నిర్మాణ పనులు అత్యంత వేగంగా, ప్రణాళికాయుతంగా సాగుతున్నాయి. ఈ ఆలయానికి కంచుకోట వంటి భద్రతా వలయం ఉంటుంది. రామజన్మభూమి ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మాణపనులను వేగిరపర్చారు. ఇప్పుడు పనులు తుది దశకు చేరుకున్నాయి. జన్మభూమి దేవాలయ కమిటీ...
News

అసొం అడ‌వుల్లో గోమాత స్మ‌గ్ల‌ర్లు అక్బ‌ర్‌, స‌ల్మాన్ హ‌తం!

గువాహ‌టి: ఉత్తరప్రదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ గోమాత స్మగ్లర్లు అక్బర్, సల్మాన్ అసొంలో హ‌త‌మ‌య్యారు. కోక్రాఝర్ జిల్లాలో దుండగులు జరిపిన ఆకస్మిక దాడిలో వీరిద్దరు మరణించారు. ఇదే సంఘ‌ట‌న‌లో నలుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. అక్బర్ బంజారా, సల్మాన్ బంజారా ఇద్దరూ సోద‌రులు....
News

త్వరలో దక్షిణాది భాషల ఓటీటీలో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’!

ముంబై: ప్ర‌పంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ‘ది కశ్మీర్ ఫైల్స్‌’ చిత్రాన్ని త్వరలో దక్షిణాది భాషల్లో ఓటిటీలో ప్రదర్శనకు సిద్ధమవుతున్నది. త్వరలోనే ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుందని, తేదీలపై త్వరలో జీ5...
News

మతపరమైన ఉత్స‌వాల‌కు యోగి స‌ర్కార్ కొత్త నిబంధనలు

ల‌క్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు మతపరమైన కార్యక్రమాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాలు, ఊరేగింపులకు నిర్వాహకుల నుంచి తప్పనిసరిగా అఫిడవిట్ (ప్రమాణపత్రం) తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం రాత్రి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి యోగి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో...
News

జహంగీర్‌పురి నిందితులపై క‌ఠిన చ‌ర్య‌లు : అమిత్ షా

జహంగీర్‌పురి : జహంగీర్‌పురి హింసాత్మక ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. దేశ రాజధానిలోని జహంగీర్‌పురి ప్రాంతంలో శనివారం జరిగిన హనుమాన్ జయంతి ఊరేగింపులో ఘర్షణలు చెలరేగడంతో ఎనిమిది...
News

తిరుమలలో టైం స్లాట్ విధానం త్వ‌ర‌లో పున‌రుద్ధ‌ర‌ణ

తిరుప‌తి: టైమ్‌స్లాట్‌ సర్వదర్శనాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామని టీటీడీ ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. టోకెన్లు లేకున్నా నేరుగా వెళ్ళేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. రెండింటినీ సమాంతరంగా అమలు చేస్తామని, ఏ విధానంలో వెళ్ళాలనేది భక్తుల అభీష్టమని వెల్లడించారు. ‘భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో...
News

దేవాలయాల్లో అధికారుల అవినీతి వాస్తవమే… ఏపీ దేవాదాయ శాఖ మంత్రి

విజయవాడ: రాష్ట్ర దేవాదాయశాఖలో అవినీతి ఉన్నమాట వాస్తవమేనని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. విజయవాడలో దేవదాయశాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. దేవాలయాల్లో అవినీతి ఉన్నది నిజమేనని.. దాన్ని అరికట్టేందుకు ప్రయత్నిస్తానని...
News

సిక్కు గురువు తేజ్ బహదూర్ జయంతి… ఎర్ర కోట నుండి ప్రసంగించనున్న మోడీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్​ 21వ తేదీన సిక్కుల మతగురువు తేగ్​ బహదూర్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసగించనున్నారని కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఆయన స్మారకంగా ఆ రోజే పోస్టల్ స్టాంపు, నాణేన్ని విడుదల చేయనున్నట్టు తెలిపింది. సాధారణంగా...
1 1,917 1,918 1,919 1,920 1,921 2,493
Page 1919 of 2493