News

News

చిన్నారిని ఉరేసి చంపిన తాలిబన్లు!

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆటవిక పాలన మొద‌లైంది. ఆటవిక శిక్షలతో తాలిబన్లు నరరూప కాలకేయుల వలె ప్రవర్తిస్తున్నారు. మహిళలపై ఆంక్షలతో ప్రారంభమైన తాలిబన్ల పాలన.. బహిరంగ ఉరిశిక్షలు, చేతులు, కాళ్లు నరికివేతలు, క్షౌర శాలలపై నియంత్రణ లాంటి చట్టాల వరకూ వెళ్లింది. తాజాగా.....
News

ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయితో వెళుతోందని ..!

భాగ్య‌న‌గ‌రం: హిందూ అబ్బాయిలతో ముస్లిం అమ్మాయిలు ప్రయాణించకుండా చేయడానికి వీధుల్లో కొందరు యువకులు మోరల్ పోలీసింగ్ చేస్తూ ఉన్నారు. కొందరు యువకులు వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఇలాంటి మరో ఘటన చోటు చేసుకుంది. ఒక...
News

సైన్యం వల్లే సురక్షితంగా భారత్

ఉప రాష్ట్రపతి వెల్లడి రాజ‌స్థాన్: సరిహద్దుల్లోని సైనికుల వల్లే భారతదేశం సురక్షితంగా ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజస్థాన్‌ పర్యటనలో భాగంగా రెండో రోజైన సోమవారం ఆయన జైసల్మేర్‌లోని యుద్ధ ప్రదర్శనశాలను సందర్శించారు. అమర సైనికులకు నివాళులు అర్పించారు. ప్రాంగణంలో...
News

భారత్‌ సరిహద్దు వెంబడి చైనా కొత్త సైనిక స్థావరాలు

న్యూఢిల్లీ: భారత్ సరిహద్దు వెంట చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీని కోసం కొత్తగా శిబిరాలను ఏర్పాటుచేస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో కంటైనర్‌ ఆధారిత స్థావరాలను నిర్మిస్తోంది. తషిగాంగ్, మాంజా,...
News

జమ్మూకాశ్మీర్‌లో భారత్ వ్యూహాత్మక రహదారుల నిర్మాణం

జమ్మూకాశ్మీర్‌: జమ్మూకాశ్మీర్‌లో శ్రీనగర్‌–లద్దాఖ్‌ను కలిపే వ్యూహాత్మక రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి, స్థానిక పర్యాటకానికి ఊతమిచ్చేలా చేపట్టిన జెడ్‌–మోర్, జోజిలా టన్నెల్‌ ప్రాజెక్టుల నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. అత్యంత క్లిష్టమైన వాతావరణ...
News

యూపీలో అస‌దుద్దీన్ ఓవైసీపై ఎఫ్ఐఆర్

ల‌క్నో: యూపీలోని ప్ర‌యాగ‌రాజ్‌లో నిర్వ‌హించిన ర్యాలీలో కొవిడ్‌-19 నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు అస‌దుద్దీన్ ఓవైసీపై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. క‌రోనా క‌ట్ట‌డి చర్య‌ల్లో భాగంగా తాము ఓవైసీ ర్యాలీకి కేవ‌లం వంద మంది పాల్గొనేందుకు అనుమ‌తి ఇవ్వ‌గా పెద్ద‌సంఖ్య‌లో ప్ర‌జ‌లను అనుమ‌తించార‌ని, ఇది కొవిడ్‌-19...
News

చరిత్రలో పార్లమెంట్ నిర్మాణ కూలీల పేర్లు

ప్రధాని మోదీ వెల్ల‌డి న్యూఢిల్లీ: పార్లమెంట్‌ కొత్త భవన నిర్మాణంలో పాల్గొంటున్న సిబ్బంది సేవలకు చరిత్రలో చోటు కల్పించాలని ప్రధాని మోదీ కోరారు. వారంతా ఒక చారిత్రక, పవిత్రకార్యంలో పాలుపంచుకుంటున్నారని కొనియాడారు. వారి సేవలు కలకాలం గుర్తుండిపోయేందుకు వీలుగా ప్రత్యేకంగా డిజిటల్‌...
News

జిన్నా విగ్రహం బాంబుతో పేల్చివేత

గ్వాదర్‌: పాకిస్తాన్‌లో మొహమ్మద్‌ అలీ జిన్నా విగ్రహాన్ని బాంబుతో పేల్చివేశారు. ఈ ఘటన బలూచిస్తాన్‌ తీర ప్రాంత నగరం గ్వాదర్‌లో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిరది తామేనని బలూచ్‌ రిపబ్లికన్‌ ఆర్మీ(బీఆర్‌ఏ) ప్రకటించింది. ఈ మేరకు బీఆర్‌ఏ ప్రతినిధి బాబ్గర్‌ ట్వీట్‌...
News

ధోల్పూర్‌ గోరుఖుతి రణ రంగం!

భద్రతా దళాలపై ఆక్రమణదారుల దాడి ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు ఇద్దరి మృతి, పలువురికి తీవ్ర గాయాలు దరాంగ్‌: అసొంలోని దరాంగ్‌ జిల్లా, ధోల్పూర్‌ గోరుఖుతి ప్రాంతం రణ రంగంగా మారింది. ధోల్పూర్‌ గోరుఖుతి ప్రాంతంలో ఏళ్ళతరబడి ప్రభుత్వ భూముల్లో తిష్ఠ...
News

కేంద్రంకు ‘సుప్రీం’ ప్రశంసలు

న్యూఢిల్లీ: కరోనా కారణంగా చనిపోయిన వారిని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఎంతో మంది డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. సుప్రీం కోర్టులో కూడా పలువురు పిటీషన్లు వేశారు. వీటిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ....
1 1,908 1,909 1,910 1,911 1,912 2,292
Page 1910 of 2292