News

News

ధార్మిక పరిషత్‌ సభ్యుల కుదింపుపై హైకోర్టు ఆగ్రహం

అమ‌రావ‌తి: ఏపీ ధార్మిక పరిషత్‌లో సభ్యుల సంఖ్యను కుదించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ధార్మిక పరిషత్‌లో సభ్యుల సంఖ్యను కుదిస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని పాలెపు శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టులో సవాల్‌ చేశారు. ధార్మిక పరిషత్‌లో 21 మందిని...
NewsProgramms

మన తీరప్రాంతాన్ని మనమే సంరక్షించుకుందాం రండి – మత్స్యకార సంక్షేమ సమితి పిలుపు

తరతరాలుగా సముద్రంలో వేటే జీవనాధారంగా బ్రతుకుతున్న మనం, మన సముద్ర తీర ప్రాంతాలను మనమే శుభ్రం చేసుకుందామని జూన్ 5 2022 న వచ్చే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్రంలోని మత్స్యకారులకు పిలుపునిచ్చింది. ఆ...
News

బెంగళూరులో బైబిల్ చదవాలని విద్యార్థుల‌పై వత్తిడి!

హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్‌గౌడ ఆరోప‌ణ‌ బెంగ‌ళూరు: కర్ణాటక రాష్ట్రంలోని పాఠశాలలో హిజాబ్ తర్వాత మరో వివాదం రాజుకుంది. బెంగళూరులోని క్లారెన్స్ హైస్కూల్ తమ విద్యార్థులను పవిత్ర గ్రంథం బైబిల్‌ను పాఠశాల ప్రాంగణానికి తీసుకువెళ్లడానికి అభ్యంతరం లేదని...
News

దేశ సమగ్రత, ఐక్యత కోసం హిందువులు జాగృతం కావాలి

ఆర్‌.ఎస్‌.ఎస్ ప్రాంత ప్ర‌చార‌క్ భ‌ర‌త్ కుమార్‌ క‌విటి: దేశ సమగ్రత, ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు చూస్తున్న దుష్టశక్తుల పన్నాగాలను తిప్పికొట్టేందుకు హిందూ స‌మాజం ఐక్యత కావాల‌ని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్(ఆర్.ఎస్‌.ఎస్‌) ప్రాంత ప్ర‌చార‌క్ భ‌ర‌త్ కుమార్ పిలుపునిచ్చారు. ఏపీలోని క‌విటిలో...
News

ఏపీలో దారుణం.. ఐదేళ్ళ కూతురిపై తండ్రి నూర్ భాషా అఘాయిత్యం!

భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు నాదెండ్ల‌: ఐదేళ్ల బాలికపై కన్నవాడే అఘాయిత్యానికి పాల్పడిన సంఘ‌ట‌న పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివ‌రాలివి. బొప్పూడి గ్రామానికి చెందిన నూర్ భాషా ఆదం...
News

యాదాద్రిలో శైవాలయ ఉద్ఘాటన

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలోని యాదాద్రి అభివృద్ధిలో భాగంగా కొండపై అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయ ఉద్ఘాటనకు స్మార్త ఆగమ శాస్త్రరీత్యా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహణలో ఆచారపర్వాలు అయిదు రోజులుగా కొనసాగుతున్నాయి. ఉద్ఘాటన పర్వాలు పూర్తయ్యాక పార్వతీ పరమేశ్వరుల...
News

ప్రయాణికుల బస్సుకు మావోల నిప్పు

చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సును అడ్డగించి.. ప్రయాణికులను కిందకు దింపారు. అనంతరం ఆ బస్సుకు నిప్పుపెట్టారు. చింతూరు మండలం కొత్తూరు వద్ద ఈ ఘటన జరిగింది. దాంతో రహదారిపై అధిక సంఖ్యలో...
News

గో హ‌త్య‌లు తెలంగాణ‌లోనే ఎక్కువ‌

ఆంధ్రాలోని ఉత్త‌రాంధ్ర నుంచి గోమాత‌ల అక్ర‌మ ర‌వాణా యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు శివ కుమార్ ఆందోళ‌న‌ విశాఖ‌ప‌ట్నం: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాదాల సాక్షిగా లక్ష గోవులను సంరక్షిస్తానని...
NewsProgramms

నెల్లూరులో కాషాయ కళ

* హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో వేలాదిమంది భక్తులతో కనులపండువగా హనుమాన్ శోభాయాత్ర * 7200 బైకులలో 11000 ల మందితో... * ఉరుమి, ఖడ్గాలు, కర్రలతో వీధులలో హిందూ యువకుల వీరోచిత విన్యాసాలు * మసీదుల నుంచి ముస్లిముల రెచ్చగొట్టే...
News

గుణ‌పాఠం: చైనా విద్యార్థుల పర్యాటక వీసాలు రద్దు

న్యూఢిల్లీ: మన విద్యార్థుల భవితవ్యంతో చెలగాటం ఆడుతున్న చైనాకు.. భారత్‌ ఝలక్‌ ఇచ్చింది. ఆ దేశ పౌరులకు జారీ చేసిన టూరిస్ట్‌ వీసాలను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు భారత్‌ తరఫున ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌ (ఐఏటీఏ) ఈ నెల‌...
1 1,909 1,910 1,911 1,912 1,913 2,493
Page 1911 of 2493