News

News

మావోయిస్టుల్లో చేరేవారి సంఖ్య తగ్గింది…ఏపీ డీజీపీ

అమ‌రావ‌తి: రాష్ట్రంలో మావోయిస్ట్​ దళాల్లో చేరే వారి సంఖ్య తగ్గిందని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. జన జీవన స్రవంతిలోకి వచ్చే వారికి పరిహారం అందిస్తామన్నారు. జగన్, నాగేశ్వరావు అనే ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశామని భాస్కర్, మోహన్, వంతల...
News

విదేశీ వస్తు బానిసత్వం వీడండి… భారతీయులకు మోడీ సూచన

న్యూఢిల్లీ: విదేశీ వస్తువుల పట్ల బానిసత్వ వైఖరిని విడనాడాలని, భార‌త్‌లో తయారైన వస్తువులను స్వీకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. స్టార్టప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం...
News

అమర్నాథ్ యాత్రను అడ్డుకునేందుకు ఉగ్రవాదుల కుట్ర!.. భ‌గ్నం చేసిన భారత ఆర్మీ

న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఉగ్రవాదులు పన్నిన మరో కుట్రను సైన్యం భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి భారత ఆర్మీ జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో చాలాకాలంగా తప్పించుకుని తిరుగుతున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ మహమ్మద్ అష్రాఫ్ ఖాన్ అలియాస్...
News

బాలిక‌పై అత్యాచారం, గృహిణిపై లైంగిక వేధింపులు!

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో రెండు అత్యాచార ఘటనలు సంచలనం సృష్టించాయి. మొదటి ఘటనలో ఓ వివాహిత స్నానం చేస్తున్న వీడియోను ఓ యువకుడు చిత్రీకరించాడు. ఆ వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తాన‌ని బాధితురాలిని బెదిరించిన నిందితులు గతేడాది నుంచి ఆమెను...
ArticlesNews

భక్తి ద్వారానే సామాజిక సద్భావన, సమరసత

“యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత…..” అని గీతలో పరమాత్ముడు చెప్పినట్లుగా ఈ భూమిపైన ధర్మానికి గ్లాని ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ ఒక మహాపురుషుడు ఉద్భవించి జాతికి జ్ఞానోపదేశం చేశారు. ఎందరో పుణ్యపురుషులు, ఋషులు, మునులు, వీరులు, పతివ్రతా మూర్తులు, భక్తాగ్రేసరులు...
News

విద్యార్థుల‌కు ‘శార‌దా’ వింత ప్ర‌శ్న!

ఉత్తరప్రదేశ్‌: ఫాసిజం/నాజీయిజం, హిందుత్వ మధ్య సారూప్యతలను రాయమని శారదా విశ్వవిద్యాలయం విద్యార్థులను కోరింది. ఉదాహరణల ద్వారా సారూప్యతలను రాయాల‌ని కోరింది.ఈ ప్రశ్నపత్రం స్క్రీన్‌షాట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రావడంతో వివాదం చెలరేగింది. ఇటీవల, ఇస్లాంవాదులు, వామపక్షాలు హిందూయిజం, హిందుత్వం వేర్వేరు అని,...
News

తిరుమలలో కిడ్నాప్.. బాలుడి కథ సుఖాంతం

తిరుప‌తి: తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతమైంది. నాలుగు రోజులక్రితం అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభించింది. పవిత్ర అనే పేరుగ‌ల‌ మహిళ బాలుడిని తీసుకొని మైసూరుకు వెళ్ళింద‌ని పోలీసులు తెలిపారు. మహిళకు మతిస్థిమితం లేదని పోలీసులు అంటున్నారు. మహిళపై మైసూరు,...
ArticlesNews

అగ్ని కెరటం అల్లూరి

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 07) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి,...
News

కరోనాను గెలిచిన భారత్… బిల్ గేట్స్ ప్రశంస

న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయిలో అత్యంత సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ తయారీ దిశలో సమగ్ర పరిశోధన, అభివృద్ధి ప్రక్రియ జరగాల్సి ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ చెప్పారు. పూర్తిస్థాయిలో వైరస్ నియంత్రణ సాధ్యం కావాలి. వ్యాక్సిన్ అత్యంత సుదీర్ఘకాలం పనిచేయగలగాలి. ఇటువంటి వినూత్న...
News

కోల్‌కతాలో బీజేపీ కార్యకర్త మృతిపై సిబిఐ దర్యాప్తు.. అమిత్ షా

కోల్‌క‌తా: నార్త్ కోల్‌కతాలోని ఘోష్ భవన్ ప్రాతంలో బీజేపీ యువమోర్చా కార్యకర్త హత్యపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్ వచ్చిన అమిత్‌షా ఈ ఘటనపై మమతా బెనర్జీ సారథ్యంలోని...
1 1,894 1,895 1,896 1,897 1,898 2,493
Page 1896 of 2493