గోతికాడ నక్కల్లా మన దేశ సరిహద్దుల్లో పొంచివున్న ఉగ్రవాదులు
* జమ్మూకాశ్మీర్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు 200 మంది ఉగ్రవాదులు పొంచి ఉన్నారంటూ వెల్లడించిన భారత సైన్యం * భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదంటూ ఆగ్రహం జమ్మూకాశ్మీర్లోకి అక్రమంగా చొరబడేందుకు దాదాపు 200 మంది ఉగ్రవాదులు సరిహద్దుల్లో సిద్ధంగా...









