నగదు రహిత లావాదేవీలలో భాగంగా వచ్చిన యూపీఐ సర్వీసులు మన జీవితంలో ఒక భాగంగా మారిపోయిన సంగతి మనకు తెలిసిందే. టీ షాపులు, కూరగాయల షాపులు, పండ్ల దుకాణాలు ఇది, అది అని తేడా లేకుండా అన్నింటిలోకి నగదు రహిత లావాదేవీలు...
* దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఐటీ సోదాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయపు పన్ను ఎగవేత ఆరోపణలపై 'ది యూనివర్సల్ ఎడ్యుకేషన్ గ్రూప్' (యూఈజీ) సంస్థ యజమాని జీసస్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసింది. ముంబయిలోని 12...
విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న “ది కశ్మీర్ ఫైల్స్” మూవీ ఓటీటీ రైట్స్ ను జీ5 సొంతం చేసుకుంది. మార్చి 11న విడుదలైన ఈ చలనచిత్రం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 30 ఏళ్ళ క్రితం జమ్మూ కాశ్మీర్లో హిందువులపై జరిగిన దారుణ...
శ్రీనగర్లో ముగ్గురు ముష్కరులను భారత సైన్యం హతమార్చింది. వీరిని లష్కరే తోయిబాకు చెందినవారిగా గుర్తించారు. ఖాన్మోహ్ లో కొద్దిరోజుల క్రితం సర్పంచ్ ను చంపింది వీరేనని పోలీసులు ధృవీకరించారు. నౌగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు నిర్బంధ...
* రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు గత కొంతకాలంగా వస్తున్న వార్తలపై తాజాగా అమెరికా స్పందించింది. ఈ విషయంలో భారత్ ఆంక్షలు ఉల్లంఘిస్తున్నట్లు కాదని...
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానములో మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయని ఆ ఆలయ అధికారులు ప్రకటించారు. ప్రతి ఏటా కనులపండువగా జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా...
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు చేస్తోంది. భారీగా ప్రాణ, ఆస్తినష్టానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో తమ గగనతలాన్ని మూసివేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ పలుమార్లు నాటోను అభ్యర్థించినా.. అందుకు నాటో సుముఖత చూపించలేదు. కాగా ఈ అంశంపై జెలెన్...
* కేంద్రం నిర్ణయం రాజ్యాంగానికి అనుకూలంగానే ఉంది. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోలేం - సుప్రీంకోర్టు సాయుధ దళాలకు అందించే 'ఒకే ర్యాంకు- ఒకే పింఛన్' విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓఆర్ఓపీ (ONE RANK - ONE...
* ఇప్పుడు కాదు, హోళీ తర్వాత విచారిస్తామన్న సుప్రీం విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు స్వీకరించింది. హోళీ శెలవుల తర్వాత ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వ్యాజ్యాలపై...
* అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జర్మనీల్లోనూ పెరుగుతున్న కేసులు చైనాను గడగడలాడిస్తున్న కరోనా ప్రపంచ దేశాల్లోనూ విస్తరిస్తోంది. మరోసారి కోరలు చాస్తోంది. చైనా, అమెరికా, జర్మనీల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతూండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల పెరుగుదల నమోదవుతున్న నేపథ్యంలో...