News

News

దేశాభివృద్ధిలో మ‌హిళా భాగ‌స్వామ్యం అవ‌స‌రం

రాష్ట్ర సేవికా సమితి శిక్షా వ‌ర్గ ముగింపు ఉత్స‌వంలో డాక్ట‌ర్ విద్య‌ క‌ర్నూలు: భార‌తదేశం శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతూ ఇత‌ర దేశాల‌కు ఆద‌ర్శ‌వంతంగా నిలుస్తోంద‌ని, ఈ ముందడుగులో మ‌హిళ‌లూ భాగ‌స్వామ్యులు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని డాక్ట‌ర్ విద్య అన్నారు. వేస‌వి సెల‌వుల‌ను...
News

బాలికపై అత్యాచారం.. బైక్ తో సహా నిందితుల సజీవదహనం

జార్ఖండ్లోని గుమ్లాలో దారుణం చోటు చేసుకుంది. లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఓ 16ఏళ్ల బాలికను బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్లి ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. అయితే... విషయం తెలుసుకున్న గ్రామస్థులు నిందితులను బైక్ తో సహా సజీవ దహనం...
News

పోలీసు కస్టడీలో హైదరాబాద్ రేప్ కేసు నిందితుడు సాదుద్దీన్

* అత్యాచార ఘటన సీన్ ను రీ - కన్‌స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు జూబ్లీహిల్స్ ‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కేసులో ఏ-1గా ఉన్న సాదుద్దీన్‌ మాలిక్ ‌ను చంచల్ ‌గూడ జైలు నుంచి...
News

అమరావతి సమీపంలో వెంకన్న ఆలయం

* విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ * పాల్గొన్న గవర్నర్, టీటీడీ చైర్మన్ * రేపటినుంచి దర్శనాలకు అనుమతి రాజధాని అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో తితిదే ఆధ్వర్యంలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ...
News

ఆప్ ఆరోగ్యమంత్రి కస్టడీ కొనసాగింపు

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేందర్ జైన్ ‌కు కోర్టులో ఊరట లభించలేదు. జైన్ ఈడీ కస్టడీలో ఉండే గడువును కోర్టు, గురువారం పొడిగించింది. దాంతో జూన్‌ 13 వరకు...
News

సోషల్ మీడియా కంపెనీల కంటెంట్ నిర్ణయాలపై అప్పీల్ కమిటీలు!

న్యూఢిల్లీ: పేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల కంపెనీలు తీసుకునే కంటెంట్ మోడరేషన్ నిర్ణయాలను రద్దు చేయగలిగే అపీలు కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్,...
News

ఆల్‌ఖైదా హెచ్చరికలతో భారత భద్రతా దళాలు అప్ర‌మ‌త్తం

న్యూఢిల్లీ: భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఆత్మహుతి దాడులు జరుపుతామంటూ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు దిగడంతో కేంద్ర భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మ వ్యాఖ్యలపై ఓ లేఖ విడుదల చేసిన అల్ ఖైదా...
News

సామాన్యులకు మరింత సుళువుగా శ్రీవారి దర్శనం చేయిస్తాం – టీటీడీ ఈవో ధర్మారెడ్డి

గంటల కొద్దీ నిరీక్షణ లేకుండా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. సామాన్య భక్తులకు సర్వదర్శనం గంటన్నర వ్యవధిలోనే చేయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా రూ.300 దర్శనంతోపాటు వివిధ...
News

ఖతార్‌లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అవమానం

ఆయనతో సమావేశం రద్దు చేసుకున్న డిప్యూటీ అమీర్ న్యూఢిల్లీ: యాభై ఏండ్ల దౌత్య సంబంధాలకు ప్రతీకగా జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖతర్‌కు వెళ్ళిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవడానికి ఖతర్‌ ఎమిర్‌ అమీర్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ అహ్మద్‌ ఇష్టపడలేదు. ఇద్దరి...
News

అత్యంత వేగంగా రోడ్డు నిర్మాణం

* భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ ‌హెచ్ ‌ఏ ఐ) గిన్నిస్‌ ప్రపంచ రికార్డ్ ఓ రోడ్డు నిర్మాణాన్ని అత్యంత వేగవంతంగా పూర్తిచేసి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ ‌హెచ్ ‌ఏ ఐ) గిన్నిస్‌ ప్రపంచ...
1 1,751 1,752 1,753 1,754 1,755 2,387
Page 1753 of 2387