News

News

విజయవాడ కనకదుర్గమ్మకు మూడు బంగారు కిరీటాలు కానుక

విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ఓ భక్తుడు మూడు బంగారు కిరీటాలను కానుకగా సమర్పించారు. నవీ ముంబయి రెకాన్‌ మెరైన్స్ ప్రైవేట్‌ లిమిటెడ్ సంస్థకు చెందిన జి.హరికృష్ణా రెడ్డి మూడు బంగారు కిరీటాలను తయారుచేయించి అమ్మవారిపట్ల తన భక్తిని చాటుకున్నారు. కనకదుర్గమ్మ ఉత్సవ...
News

ఆటోమేటిగ్గా టోల్ వసూలు

* టోల్ ‌ప్లాజాల వద్ద ఆగే పని లేకుండా ఆటోమేటిగ్గా టోల్ చెల్లించే అధునాతన విధానం దిశగా కేంద్రం అడుగులు టోల్ ‌ప్లాజాల వద్ద రద్దీని మరింత తగ్గించే లక్ష్యంగా ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను కేంద్రం తీసుకురానుంది. ప్రస్తుతం...
ArticlesNews

“భారతదేశ యువ దధీచి” జతీంద్రనాథ్ దాస్

అది ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తూ ఉండిన కాలం. స్వాంతంత్ర్య సమరంలో పాల్గొన్న స్వాతంత్ర్య యోధులననేకుల్ని అరెస్టు చేసి జైళ్లలో నిర్భంధించేవారు. వారు రాజకీయ ఖైదీలు అయినప్పటికీ ఖూనీకోర్లు, దొంగలు, బందిపోట్లు వంటి ఇతర ఖైదీలకు చేసినట్లుగానే వారి బట్టలుతీసేసి రెండు...
News

జ్ఞానవాపి కేసులో కోర్టు కీలక నిర్ణయం

* కొనసాగనున్న శృంగారగౌరి మాత కేసు విచారణ వారణాసిలోని కాశీ విశ్వనాథ్‌ ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు కేసు విచారణపై అక్కడి జిల్లా న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంగణంలో ఉన్న శృంగారగౌరి మాత విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతి...
News

18 దేశాలలో మీడియా సంస్థలపై డ్రాగన్ కు‌ పట్టు

* థింక్ ‌ట్యాంక్‌ 'ఫ్రీడమ్‌ హౌస్‌' నివేదిక వెల్లడి తనకు వ్యతిరేకంగా ఉండే మీడియాను లొంగదీసుకోవడానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని అమెరికాలోని థింక్ ‌ట్యాంక్‌ 'ఫ్రీడమ్‌ హౌస్‌' నివేదిక పేర్కొంది. మీడియా సంస్థలను భయపెట్టి తనకు అనుకూలమైన కథనాలు ప్రచురించేలా...
News

ఇక ఎలక్ట్రిక్‌ హైవేలు – అభివృద్ధికి కేంద్రం కసరత్తు

* కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి విద్యుత్‌ వాహనాలను మరింత ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. సోలార్‌ ఎనర్జీ సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులు పరుగులు పెట్టేందుకు వీలుగా ఎలక్ట్రిక్‌ హైవేలు అభివృద్ధి చేయబోతున్నట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు....
News

పలు రాష్ట్రాల్లో NIA దాడులు

*  గ్యాంగ్ ‌స్టర్ల ఆటకట్టించేందుకే * వెల్లడవుతున్న విస్మయకర వాస్తవాలు గ్యాంగ్ ‌స్టర్ల ఆటకట్టించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోమవారం భారీస్థాయిలో దాడులు చేపట్టింది. ఉత్తరభారత్ ‌లో దాదాపు 60 ప్రాంతాల్లో NIA దాడులు నిర్వహించింది. హరియాణా, పంజాబ్, రాజస్థాన్‌,...
News

తప్పుడు ఆరోపణలతో పరువు పోగొట్టుకున్న కేజ్రీవాల్

* తమ ఆఫీసులో గుజరాత్ పోలీసులు తనిఖీలు చేశారంటూ తప్పుడు ఆరోపణలు * అంతా అబద్ధమేనంటున్న పోలీసులు తమ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్ గుజరాత్‌ పర్యటనలో ఉండగా అహ్మదాబాద్‌లోని ఆప్‌ కార్యాలయంలో...
News

5-18 ఏళ్ల పిల్లలకు ఇంట్రానాసల్‌ కోవిడ్‌ వ్యాక్సిన్…

* క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి కోరిన భారత్ బయోటెక్ 18 ఏళ్లు పైబడిన వారికి ఇంట్రానాసల్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇన్‌కోవ్యాక్‌ (బీబీవీ154) అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఈ నెల 6న అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 5-18...
News

అయోధ్య రామాలయ నిర్మాణ వ్యయం ఎంతంటే…

అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి మొత్తం రూ.1800 కోట్ల దాకా ఖర్చుకాచ్చునని అంచనావేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ట్రస్ట్‌ ఆదివారం ఫైజాబాద్‌ సర్క్యూట్‌ హౌస్ ‌లో సుదీర్ఘంగా సమావేశమై ఆలయ నిర్మాణ విధివిధానాలకు ఆమోదం తెలిపింది. మొత్తం...
1 1,751 1,752 1,753 1,754 1,755 2,490
Page 1753 of 2490