శ్రీవారికి రూ.8 కోట్ల విలువైన కానుకలు సమర్పించిన భక్తురాలు
తిరుపతి: చెన్నైకి చెందిన సరోజ సూర్యనారాయణన్ అనే భక్తురాలు తిరుమల శ్రీవారికి స్వర్ణ యజ్ఞోపవీతం, కాసుల హారాన్ని కానుకగా అందించారు. ఆలయంలో టీటీడీ ఈవోకి ఈ ఆభరణాలను అందజేశారు. వజ్రాలు పొదిగిన ఈ స్వర్ణ యజ్ఞోపవీతం, కాసులహారం బరువు దాదాపు 4.150...









