News

News

శ్రీవారికి రూ.8 కోట్ల విలువైన కానుక‌లు సమర్పించిన భక్తురాలు

తిరుప‌తి: చెన్నైకి చెందిన సరోజ సూర్యనారాయణన్ అనే భక్తురాలు తిరుమల శ్రీవారికి స్వర్ణ యజ్ఞోపవీతం, కాసుల హారాన్ని కానుకగా అందించారు. ఆలయంలో టీటీడీ ఈవోకి ఈ ఆభరణాలను అందజేశారు. వజ్రాలు పొదిగిన ఈ స్వర్ణ యజ్ఞోపవీతం, కాసులహారం బరువు దాదాపు 4.150...
News

పాకిస్తాన్‌లో ఆందోళనకరంగా క్షీణిస్తున్న హిందువుల జనాభా

మైనారిటీలపై ఎక్కువైన వేధింపులు...స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడి లాహోర్‌: దేశ విభజన అనంతరం పాకిస్తాన్‌లో హిందువుల జనాభా క్రమంగా తగ్గిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 22లక్షల మంది హిందువులు ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌లో మొత్తం నమోదిత జనాభా 18...
News

బోరుబావిలో పడ్డ చిన్నారిని రక్షించిన ఇండియన్ ఆర్మీ

బోరు బావుల్లో పిల్లలు పడటం వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేయడం చూస్తూనే ఉన్నాం. బోరు బావులకు దూరంగా పిల్లలను ఉంచాలని అవగాహన కల్పిస్తున్నా పరిస్థితులు మారడం లేదు. గుజరాత్ లోని ధృంగధ్ర వద్ద 18 నెలల చిన్నారి ప్రమాద వశాత్తు...
News

కరోనాపై కేంద్రం హెచ్చరిక

దేశంలో మరోసారి కరోనా అలజడి మొదలైంది. గత కొన్ని నెలలుగా పెద్దగా కనిపించని కరోనా పాజిటివ్ మళ్ళీ పెరుగుతూ ఉన్నాయ్. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,240 క్రొత్త కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. దాంతో పెరుగుతున్న...
News

పాక్ లో హిందూ దేవాలయంపై దాడి

అంతర్జాతీయంగా ఎన్ని అభ్యంతరాలు, వ్యతిరేకత, నిరసనలు, విమర్శలు వ్యక్తమవుతున్నా పాకిస్థాన్ లోని ముస్లిముల తీరు మాత్రం మారటం లేదు. అక్కడ మైనారిటీ హిందువులపై దాడులు నిత్య కృత్యమన్న విషయం మరోసారి ఋజువైంది. పాకిస్థాన్లో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. కరాచీలోని...
News

కురిచేడులో శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి ఆలయగోడ ధ్వంసం!

ఆర్యవైశ్యుల రాస్తారోకో, ధ‌ర్నా, ఇక చూస్తూ ఉండబోమని హెచ్చరిక! కురిచేడు: ప్ర‌కాశం జిల్లా, ఒంగోలు ద‌గ్గ‌ర‌ కురిచేడులోని ఆర్యవైశ్యుల ఇలవేలుపు శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి ఆలయ గోడ‌ను కొంత‌మంది ధ్వంసం చేశారు. దీంతో ఆర్యవైశ్యులు భ‌గ్గుమ‌న్నారు. ప‌ట్ట‌ణంలో రాస్తారోకో, ధ‌ర్నా చేశారు....
ArticlesNews

క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై కరవాలం దూసిన బిర్సా ముండా

క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై జార్ఖండు ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవోద్యమాన్ని రేకెత్తించిన బిర్సా ముండా, భగవాన్ బిర్సా ముండాగా ప్రసిద్దుడు. ఈయన 1875 నవంబరు 15న జార్ఖండు ప్రాంతంలోని చోటా నగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించాడు. తండ్రి సుగ్లా ముండా...
News

జైల్లో ఉన్న నేతలను ఓటింగ్ కి అనుమతించలేం : స్పష్టం చేసిన ప్రత్యేక న్యాయస్థానం

* హైకోర్టును ఆశ్రయించే యోచనలో నిందిత ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ మహారాష్ట్రలో అధికార కూటమికి కోర్టు ద్వారా చుక్కెదురైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఒకరోజు బెయిల్‌ ఇవ్వాలని మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌,...
News

దేశాభివృద్ధిలో మ‌హిళా భాగ‌స్వామ్యం అవ‌స‌రం

రాష్ట్ర సేవికా సమితి శిక్షా వ‌ర్గ ముగింపు ఉత్స‌వంలో డాక్ట‌ర్ విద్య‌ క‌ర్నూలు: భార‌తదేశం శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతూ ఇత‌ర దేశాల‌కు ఆద‌ర్శ‌వంతంగా నిలుస్తోంద‌ని, ఈ ముందడుగులో మ‌హిళ‌లూ భాగ‌స్వామ్యులు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని డాక్ట‌ర్ విద్య అన్నారు. వేస‌వి సెల‌వుల‌ను...
News

బాలికపై అత్యాచారం.. బైక్ తో సహా నిందితుల సజీవదహనం

జార్ఖండ్లోని గుమ్లాలో దారుణం చోటు చేసుకుంది. లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఓ 16ఏళ్ల బాలికను బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్లి ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. అయితే... విషయం తెలుసుకున్న గ్రామస్థులు నిందితులను బైక్ తో సహా సజీవ దహనం...
1 1,750 1,751 1,752 1,753 1,754 2,387
Page 1752 of 2387