News

News

రాంచీలో ఆలయంపై పెట్రో బాంబులు

రాంచీ: మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసన పేరుతో శుక్రవారం దేశంలో పలుచోట్ల మసీదులలో ప్రార్థ‌నల అనంతరం రగిల్చిన కార్చిచ్చు దేశంలో పలు ప్రాంతాలలో కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో పాంచ్లా బజార్‌లో రెండో రోజు శనివారం...
News

హనుమంతుడి జన్మస్థలం వివాదాన్ని పరిష్కరిస్తాం

ఈనెల 15, 16 తేదీల్లో సీఎం అధ్యక్షతన సమావేశం కర్ణాటక ప్రభుత్వం వెల్ల‌డి బెంగ‌ళూరు: అంజనీ పుత్రుడు హనుమంతుడు జన్మ స్థానంపై వివాదానికి తెర దించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకోనున్నారు. అంజనాద్రి ప్రాంతమే హనుమాన్‌ జన్మస్థలమని పలు...
News

తమిళనాడులో వెల్లివిరిసిన మతసామరస్యం… అమ్మవారి మహాకుంభాభిషేకంలో ముస్లింలు

తిరువారూరు: తిరువారూరు జిల్లా కూత్తనల్లూరులో హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా ముత్తుమారియమ్మన్‌ ఆలయ మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి మతసామరస్యాన్ని ఎలుగెత్తి చాటారు. ఆ ఆలయంలోని ముత్తుమారియమ్మన్‌ ఆలయం, ఆ ఆలయ ప్రాంగణంలోని వినాయకుడు, బాలమురుగన్‌ సన్నిధులకు 15 ఏళ్ల తర్వాత కుంభాభిషేక...
News

తప్పుదారి పట్టించే ప్రకటనలపై కేంద్రం కీలక నిర్ణయం…కొత్త మార్గదర్శకాలు విడుదల

న్యూఢిల్లీ: భార‌తీయుల‌ను తప్పుదారి పట్టించే ప్రకటనల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. దీని ప్రకారం ఇక సరోగేట్ ప్రకటనలను నిషేధించనున్నారు. అలానే పిల్లలే లక్ష్యంగా చేసే యాడ్‌లపై కూడా షరతులు వర్తింపచేసేలా...
News

యూపీలో అల్లర్లు సృష్టిస్తున్న ముస్లింలను వదిలేది లేదు

యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు ల‌క్నో: బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల కారణంగా యూపీలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే బీజేేపీ పార్టీ నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్‌ను...
News

భారత్ – బంగ్లాదేశ్ మధ్య బస్సు సర్వీస్ పునఃప్రారంభం

న్యూఢిల్లీ: భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య బస్సు సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ళ కింద‌ట ఇరు దేశాల మధ్య ఈ బస్సు సర్వీసులను నిలిపేసిన విషయం తెలిసిందే. త్రిపుర రాజధాని అగర్తల నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీదుగా కోల్‌కతాకు వచ్చే బస్సు...
News

ఖైరతాబాద్ గణపతి విగ్రహం నిర్మాణానికి అంకురార్పణ

ఈ సారి 50 అడుగుల ఎత్తు మట్టి విగ్రహాన్ని తయారు చేయనున్నట్టు వెల్లడి భాగ్య‌న‌గ‌రం: ఖైరతాబాద్ గణేశ్‌ విగ్రహ తయారీకి అంకురార్పణ చేశారు. కర్రపూజతో విగ్రహ తయారీని ఉత్సవ నిర్వాహకులు ప్రారంభించారు. ఈ ఏడాది పంచముఖ లక్ష్మీవినాయక అవతారంలో ఖైరతాబాద్ గణేష్...
News

డాలర్ వద్దు రూపాయితోనే వ్యాపారం చేద్దాం… భారత్‌తో వర్తక, వాణిజ్యానికి అంగీకరించిన ఇరాక్

న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో లేదా వస్తు మార్పిడి రూపంలో నిర్వహించే అవకాశాలను భారత్, ఇరాన్‌ పరిశీలించాయి. అలాగే, నిర్దిష్ట బ్యాంకింగ్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే అంశంపైనా చర్చించా యి. మూడు రోజుల పాటు భారత...
News

తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు

తిరుప‌తి: తిరుమలలో దుకాణాలు, హోటళ్ళ‌ యజమానులు వీలైనంత త్వరగా ప్లాస్టిక్‌ వస్తువులను తొలగించాలని టీటీడీ అధికారులు హెచ్చరించారు. ఇకపై తనిఖీల్లో హెచ్చరికలు ఉండవని, ఏకంగా షాప్‌ను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. తిరుమలలో ప్లాస్టిక్‌ సంపూర్ణ నిషేధం అమలు చేసేందుకు టీటీడీ అధికారులు...
News

భార‌తీయ ఆత్మ‌ను జాగృత‌ప‌ర‌చ‌డ‌మే ఆర్‌.ఎస్‌.ఎస్ ధ్యేయం

ప్ర‌థ‌మ వ‌ర్ష సంఘ‌శిక్షావ‌ర్గ సార్వ‌జ‌నికోత్స‌వంలో ఆర్‌.ఎస్‌.ఎస్ ఆంధ్ర ప్రాంత కార్య‌వాహ వేణుగోపాల‌నాయుడు నూత‌క్కి: భార‌తీయ ఆత్మ‌ను జాగృత‌ప‌రిచి త‌ద్వారా దేశంలో స్వ‌భాష‌, స్వ‌భిమానం, స్వ‌దేశీ భావ‌న‌ త‌దిత‌ర వాటిని శ‌క్తివంతం చేసి, ప్ర‌పంచంలో భార‌త‌దేశం గొప్ప గ‌డ్డగా త‌యారు చేయ‌డమే రాష్ట్రీయ...
1 1,749 1,750 1,751 1,752 1,753 2,387
Page 1751 of 2387