News

News

కాళీమాతకు జరిగిన అవమానంపై భారత్‌కు కెన‌డా క్షమాపణలు

న్యూఢిల్లీ: కాళీమాత ధూమపానం చేస్తున్నట్టు కనిపిస్తున్న పోస్టర్‌ పట్ల కెనడాలోని ఆగా ఖాన్ మ్యూజియం క్షమాపణ చెప్పింది. హిందువులు, ఇతర మతాలను అవలంబించేవారి మనోభావాలు దెబ్బతినడానికి కారణమైన ఈ సోషల్ మీడియా పోస్ట్ పట్ల తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఫిలిం...
News

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి శివసేన మద్దతు

న్యూఢిల్లీ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మ్‌కు శివసేన మద్దతు ప్రకటించింది. ముంబైలోని ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీలో జరిగిన ఎంపీల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సుమారు 12 మందికి పైగా ఎంపీలు ముర్ముకు మద్దతివ్వాలని సూచించినట్టు తెలిసింది....
News

జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్: యుఎన్ తాజా నివేదిక

ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా వచ్చే ఏడాది భారత్ రికార్డులకెక్కబోతోంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి(UN) విడుదల చేసిన తాజా జాబితాలో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ ఏడాది నవంబరు మధ్య నాటికి ప్రపంచ జనాభా...
News

కన్నూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌పై బాంబు దాడి!

తిరువ‌నంత‌పురం: కేరళలోని కన్నూర్​ జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. పయ్యనుర్​లోని రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్​(ఆర్​ఎస్ఎస్​) కార్యాలయంపై బాంబు విసిరారు. ఈ ఘటన తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో జరిగింది. దాడి జరిగిన సమయంలో కార్యాలయంలో కార్యకర్తలు ఉన్నారని, కానీ గాయాలు కాకుండా...
News

శ్రీలంక తీరం వెంబడి భారత్ గట్టి నిఘా!

న్యూఢిల్లీ: శ్రీలంక దేశంలో రాజుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ జలాల వెంబడి భారత్ నిఘా పెంచింది. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో ప్రభుత్వం వైఫల్యంపై నిరసనలు శ్రీలంకలో తీవ్రరూపం దాల్చిన కొన్ని గంటల తర్వాత, ఆ దేశ జలాల...
News

క్రికెట్ లీగ్ పేరిట ర‌ష్య‌న్స్‌కు టోక‌రా!

గుజరాత్‌: గుజరాత్‌లో ఉంటూ రష్యాలో ఉన్న వాళ్ళ‌కు ఏకంగా ఒక లీగ్ విషయం టోకరా వేశారు. అధికారిక టోర్నీ రేంజిలో బిల్డప్ ఇచ్చి మోసానికి పాల్ప‌డ్డారు. ఇక్క‌డి మెహసానా జిల్లాలోని ఒక గ్రామంలో ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన మూడు వారాల...
ArticlesNews

ఆధ్యాత్మిక రవికిరణం సద్గురు మళయాళ స్వామి

"యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత" అన్నట్లుగా ఈ పవిత్ర పుణ్య పునీత భారతదేశంలో ఎప్పుడు ధర్మానికి గ్లాని కలిగినా.... అప్పుడు ఒక మహాత్ముడు ఉదయించి ప్రజలలో ధార్మిక చైతన్యాన్ని పునరుజ్జీవింపజేసి, సమాజంలో నెలకొని ఉన్న అంథాచారాలను, అసమానతలను, అనాగరిక...
News

టీటీడీ పాలకవర్గ భేటీలో కీలక నిర్ణయాలు

తిరుప‌తి: టీటీడీ పాలకవర్గ భేటీలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. భేటీ సోమ‌వారం జ‌రిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు సమక్షంలో నిర్వహించేందుకు నిర్ణ‌యించారు. సెప్టెంబర్ 27వ తేదీ నుండి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే, దేశవ్యాప్తంగా వైభవోత్సవాలు నిర్వహించాలని...
News

చౌడేశ్వరి దేవాలయంలో చోరీ

ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండలోని చౌడేశ్వరి దేవాలయంలో చోరీ జరిగింది. దొంగ‌ గర్భగుడి తాళాలు పగలగొట్టి, అమ్మవారి 12.5 కిలోల వెండి ఆభరణాలను దొంగిలించాడు. దొంగ దేవాలయం వెనుక భాగంలో ఉన్న కొండపై నుంచి గుడిలోకి ప్రవేశించాడు. తాళాలు పగలగొట్టి చోరీకి...
ArticlesNews

ఎన్నాళ్ళీ ఉగ్రవాదమెన్నాళ్ళీ ఉన్మాదం?

కేవలం నూపుర్ శర్మ ఫోటోను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడన్న ఒకే ఒక్క కారణంతో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో కన్హయ్య లాల్ అనే టైలర్ ను కొందరు ముస్లింలు గొంతు కోసి చంపిన దుర్మార్గాన్ని మనం చూశాం. అసలు నూపుర్...
1 1,716 1,717 1,718 1,719 1,720 2,386
Page 1718 of 2386