News

News

అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం

ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసిన భారత సైన్యం క‌శ్మీర్‌: వాతావరణం అనుకూలించకపోవడం, భారీ వర్షాల కారణంగా మూడు రోజులపాటు నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభం అయింది. జమ్ములోని భగవతినగర్‌ యాత్రి నివాస్‌ నుంచి 4,020 మంది భక్తులతో 110 వాహనాలు గట్టి...
ArticlesNews

ముళ్ళ బాటలో నడచిన జాతీయ కవి గరిమెళ్ళ

ఆయన మన తెలుగువాడు. కవి, సత్యాగ్రహి. ఆయన కలం నుంచి వెలువడిన పాట స్వాతంత్ర్య గీతంగా మారింది. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. భారతదేశంలో బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం కోసం పోరాడిన సామాజిక, రాజకీయ చరిత్ర మనందరికీ తెలుసు. కానీ మన...
News

మూడేళ్ళ బాలికపై 70 ఏళ్ళ జైనాలుద్దీన్ అత్యాచారం!

అసొం: నాగావ్‌లో జరిగిన దారుణం అసొం ప్రజలను కదిలించింది. జిల్లాలోని పశ్చిమ సింగిమరి ప్రాంతంలో 70 ఏళ్ళ‌ జైనాలుద్దీన్ మూడేళ్ళ‌ మైనర్‌పై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ తన...
News

శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ​!

కొలంబో: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ విధించారు. దేశంలోని అత్యధిక అత్యయిక స్థితి విధిస్తున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. పశ్చిమ ప్రావిన్స్​లో కర్ఫ్యూను విధిస్తున్నట్టు పేర్కొంది. అధ్యక్షుడు గొటబాయ పరారైన నేపథ్యంలో ఆ స్థానంలో తాత్కలిక అధ్యక్షుడిగా విక్రమ సింఘే ఈ ఆదేశాలను...
News

బూస్టర్ డోస్.. ఉచితం

న్యూఢిల్లీ: ప్రత్యేక డ్రైవ్‌ కింద ప్రభుత్వ కేంద్రాల్లో పెద్దలందరూ ఈ నెల 15 నుంచి వచ్చే 75 రోజుల పాటు ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్ బూస్టర్‌ డోస్‌లను పొందవచ్చని అధికారులు బుధవారం తెలిపారు. థర్డ్ డోస్ కవరేజీని మెరుగుపరిచే లక్ష్యంతో ‘ఆజాదీ...
News

కేసీఆర్‌పై వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ఫిర్యాదు

భాగ్య‌న‌గ‌రం: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్ దళ్ నేతలు సుల్తాన్ బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేవి దేవతలను కించపరుస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కేసీఆర్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని భజరంగ్...
News

సుశాంత్‌ సింగ్‌కు డ్రగ్స్ సరఫరా చేసింది రియా… ఎన్‌సీబీ చార్జిషీట్‌

ముంబై: 2020లో కలకలం రేపిన దివంగ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ డ్రగ్‌ కేసులో ఆయన ప్రియురాలు, నటి రియా చక్రవర్తి డ్రగ్‌ కోనుగోలు చేసి సుశాంత్‌కు ఇచ్చినట్టు ఆరోపిస్తూ తాజాగా నేషనల్‌ నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) చార్జిషీట్‌ దాఖలు చేసింది....
News

లైవ్‌లోనే చెంపచెల్లుమనిపించిన పాకిస్తానీ లేడీ జర్నలిస్ట్

ఇస్లామాబాద్‌: లైవ్‌లోనే ఓ లేడీ జర్నలిస్ట్ ఓ బాలుడి చెంపచెల్లమనిపించింది. ఇది జరిగింది పాకిస్తాన్‌లో. అయితే తను చేసిన చర్యను ఆ లేడీ జర్నలిస్టు మైరా హస్మీ సమర్థించుకుంది. ఈద్- అల్ అధా పండగ సందర్భంగా ఆ లేడీ జర్నలిస్టు లైవ్‌లో...
News

సౌదీ అరేబియాలో భార‌తీయుడిని చంపేసిన‌ పాకిస్తానీయులు!

రియాద్‌: కొంత‌మంది పాకిస్తానీయులు సౌదీ అరేబియాలో ఓ భార‌తీయుడిని హ‌త్య చేశారు. రియాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న యుపి (ఉత్తరప్రదేశ్) అమేథీ జిల్లాకు చెందిన జంగ్ బహదూర్‌ను అతని పాకిస్తాన్ సహోద్యోగులు పొట్ట‌న‌పెట్టుకున్నారు. 43 ఏళ్ళ‌ బాధితురాలితో నివసిస్తున్న అరవింద్ అనే యువకుడు...
News

మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక ప్రధాని గొటబాయ.. మాకు సంబంధం లేద‌న్న భార‌త ప్ర‌భుత్వం

న్యూఢిల్లీ: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్న తరుణంలోనే ఆయన దేశం విడిచి పారిపోయారు. ఆయన భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్​తో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మేల్​కు పరారయ్యారు. ఈ విషయాన్ని...
1 1,714 1,715 1,716 1,717 1,718 2,386
Page 1716 of 2386