News

News

శ్రీ వేంకటేశ్వర స్వామి సమారధన పోస్టర్ల ఆవిష్కరణ

యానాదుల ధర్మ జాగరణ వేదిక, సింహపురి వైద్య సేవా సమితి (జై భారత హాస్పిటల్) నెల్లూరు ల సంయుక్త ఆధ్వర్యంలో గత దశాబ్ద కాలంగా శ్రీ వెంకయ్య స్వామి దివ్య క్షేత్రం గొలగమూడిలో ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి యానాదుల...
News

గోధన్ న్యాయ్ యోజన.. కాంగ్రెస్ సీఎంపై మోదీ ప్రశంస

న్యూఢిల్లీ: ఛ‌త్తీస్‌గఢ్‌లో గోధన్ న్యాయ్ యోజన తీసుకొచ్చినందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్‌‌ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాదు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆవు పేడ ద్వారా కంపోస్ట్ తయారు చేయడాన్ని కూడా ప్రధాని...
News

ప్రపంచ సంక్షేమం కోసం భారత్ జీవించాలి – డాక్టర్ మోహన్ భాగవత్ జీ

భోపాల్: ప్రపంచానికి ధర్మాన్ని అందించడమే మన దేశ అస్తిత్వ లక్ష్యం అని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్ సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్ భాగవత్‌ అన్నారు. లోక కల్యాణాన్ని కాంక్షించిన ఋషుల దృఢత్వం వల్ల మన దేశం పుట్టింది. భారతదేశం తన స్వార్థం...
News

ముస్లిముల తోడ్పాటుతో కొండెక్కిన శివయ్య

* జమ్మూ కాశ్మీర్లో నూతన దృశ్యం ఆవిష్కారం * 370 ఆర్టికల్ రద్దు చలవేనంటున్న విశ్లేషకులు జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు సత్ఫలితాలను ఇస్తున్నదన్న విషయం మరోసారి ఋజువైంది. తీవ్రవాదులతో చేతులు కలిపి ఇన్నాళ్ళూ స్థానిక హిందువులను శత్రువులుగా చూసి,...
News

అజాదీకా అమృత్ మహోత్సవాలలో ఉత్సాహంగా పాల్గొంటున్న ఆబాలగోపాలం

దేశ వ్యాప్తంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజలలో పెద్ద ఎత్తున దేశభక్తి ఉప్పొంగుతోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా హర్ ఘర్ తిరంగా పేరుతో ఇంటింటా జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విన్నపాన్ని యావన్మంది ప్రజలూ హృదయపూర్తిగా స్వాగతిస్తున్నారు....
News

ఒత్తిళ్ళ‌కు తలొగ్గిన శ్రీలంక… చైనా నిఘా నౌకను రానివ్వకుండా అడ్డగింత

భారత భద్రతకు హాని కలిగించే ఏ అంశాన్ని ఆమోదించబోమని వెల్లడి కొలంబో: శ్రీలంక భారత్‌ ఒత్తిడి మేరకు నిఘా నౌక పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకోమని చైనాను అభ్యర్థించింది. ఈ మేరకు యువాన్‌వాంగ్ అయిదు చైనీస్‌ పోర్ట్‌ ఆఫ్‌ జియాంగిన్‌ నుంచి ఆ...
News

మహారాష్ట్ర : గిరిజన మహిళను మతం మార్చే యత్నం – నలుగురిపై కేసు

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా దహనులో ఓ గిరిజన మహిళను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రయత్నించినందుకుగానూ నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సరావలిలోని తాలవపాడలో నివాసముంటున్న 50 ఏళ్ల మహిళను ఇద్దరు పురుషులు మరియు ఇద్దరు స్త్రీలు...
ArticlesNews

మన జాతీయ పతాకం ఎప్పటికీ గౌరవ చిహ్నమే – డా. మోహన్ భాగవత్

2018 సెప్టెంబర్ 17 నుండి 19 వరకూ న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో మూడు రోజులపాటు జరిగిన “భవిష్య భారతం” సమావేశాలలో వివిధ విషయాలపై RSS సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ వివరణ ఇచ్చారు. ఆ సందర్భంగా భారత జాతీయ...
News

జాతీయ జెండాలతో విద్యార్థులు, మహిళల ర్యాలీ

గుంటూరు: గుంటూరులో ఆజాదీ కా అమృత మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా 750 మీటర్ల జాతీయజెండాతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ స్టేడియం వరకు జరిగిన ఈ ప్రదర్శనలో వేలాదిమంది విద్యార్థులు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు...
News

మోడీని ఎదుర్కోలేకే నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే ద‌మ్ము లేకే సీఎం కేసీఆర్‌ ఆదివారం జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్ళ‌డం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. సమావేశానికి వెళ్ళ‌కుండా ఏవో కారణాలు చెపుతున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్ళ‌...
1 1,688 1,689 1,690 1,691 1,692 2,384
Page 1690 of 2384