News

News

నీటిపై తేలుతున్న గణనాథుని రాతి విగ్రహం

* నామక్కల్‌ శిల్పి అద్భుత సృష్టి తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ ‌కు చెందిన శిల్పి నీటిపై తేలాడే రాతి వినాయక విగ్రహాన్ని రూపొందించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. నామక్కల్‌ జిల్లా కూలిపట్టికి చెందిన జగదీశన్‌ శిల్పి. ఏక శిలతో రథం, పిల్లనగ్రోవి...
News

మమత సర్కార్‌కు రూ.3,500 కోట్ల జరిమానా!

చెత్త నిర్వహణలో విఫలమైందని హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) గట్టి షాకిచ్చింది. ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో విఫలమైనందుకు రూ.3500 కోట్ల జరిమానా విధించింది. 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ ప్రకారం పట్టణాభివృద్ధి,...
News

నేడే ఆజాద్ క్రొత్త పార్టీ ప్రకటన

కాంగ్రెస్ ‌తో తెగతెంపులు చేసుకున్న గులాం నబీ ఆజాద్‌ తన రాజకీయ జీవితంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభించనున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆదివారం జరగబోయే భారీ ర్యాలీలో కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన నేడు ఢిల్లీ నుంచి ఉదయం...
News

పోలీస్ స్టేషన్ లో వినాయకుడు

దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుడికి పూజలు చేస్తూ భక్తులు తరిస్తున్నారు. తొమ్మిది రోజులు పూజలు చేసిన తర్వాత నిమజ్జనం చేస్తారు. కానీ బిహార్ నలందలోని ఓ వినాయకుడు మాత్రం ఏడాదిలో 355 రోజులు పోలీసుస్టేషన్‌లో పోలీసుల సంరక్షణలోనే...
News

పోలాండ్‌లో భారతీయుడిపై జాతి వివక్ష

భారత్‌కు వెళ్ళిపోవాలంటూ హెచ్చరిక పోలండ్‌: అమెరికాలో భారతీయ మహిళలపై జాత్యహంకార వివక్ష ఘటన మరవకముందే పోలండ్‌లోనూ అలాంటి ఉదంతమే వెలుగు చూసింది. రాజధాని వార్సాలో ఓ షాపింగ్‌ మాల్‌ వద్ద అమెరికా పర్యాటకుడు ఒక భారతీయుడిని జాత్యహంకార ప్రశ్నలతో వేధిస్తూ తీసిన...
News

సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించడానికి రాజ్యాంగ సవరణ అవసరం: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: సంస్కృతాన్ని భారత జాతీయ భాషగా ప్రకటించాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని పరిశీలించడానికి కోర్టు సరైన వేదిక కాదని పేర్కొంది. ఈ అభ్యర్థనను పార్లమెంటులో లేవనెత్తాలి గానీ.. కోర్టుల్లో...
News

మణిపూర్‌లో జేడియూ శాసనసభ పక్షం బీజేపీలో విలీనం!

కమల తీర్థం పుచ్చుకున్న ఐదుగురు ఎమ్మెల్యేలు నితీష్ కుమార్‌కు ఎదురు దెబ్బ మణిపూర్‌: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్‌కు మణిపూర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. నితీశ్​కు చెందిన జేడీయూ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)లో చేరారు. ప్రస్తుతం ఆ...
News

డిసెంబర్ నాటికి శ్రీనివాస సేతు నిర్మాణం

తిరుప‌తి: శ్రీనివాస సేతు నిర్మాణం పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో మున్సిపల్ కార్పొరేషన్, స్మార్ట్ సిటి కార్పొరేష‌న్‌, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా...
News

ఆర్ఎస్ఎస్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు

నాగ్‌పూర్‌: ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ తరహాలో ఈ నెల 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 17 దాకా (హైదరాబాద్‌ స్టేట్‌ విలీనమై 75 ఏళ్ళు పూర్తయ్యే దాకా) ఏడాదిపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నైజాం విముక్త స్వతంత్ర ఉత్సవాల పేరిట చేపట్టాలని...
News

ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ – పారిశ్రామికవేత్తల హర్షం

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో బ్రిటన్ ‌ను దాటేసి మన దేశం ఐదో ఆర్థిక శక్తిగా అవతరించడంపై యావత్ భారతావని హర్షిస్తోంది. ఒకప్పుడు మన దేశాన్ని వలసరాజ్యంగా మార్చి పాలించిన యూకే... ఇప్పుడు భారత్‌ కంటే వెనుకబడి పోవడం ప్రతి...
1 1,657 1,658 1,659 1,660 1,661 2,383
Page 1659 of 2383