News

News

కేర‌ళ‌లో భ‌విష్య‌త్ బీజేపీదే!

తిరువ‌నంత‌పురం: భారతదేశం నుంటి కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగవుతోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. కేరళ రాజధాని తిరువనంతపురంలో నిర్వహించిన దక్షిణాది జోనల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తు బీజేపీ పార్టీనేనని పేర్కొన్నారు. అలాగే.. ప్రపంచం నుంచే కమ్యూనిస్ట్‌ పార్టీలు...
News

ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని ఓవైసీ: బండి సంజయ్‌

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలో సెప్టెంబర్‌ 17పై రాజకీయం నడుస్తోంది. మొదట బీజేపీ సెప్టెంబర్‌ 17న విమోచన దినం జరుపుతామని తెలిపింది. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణకు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం, అధికార టీఆర్‌ఎస్‌...
News

దుబాయ్ ఆలయంలో వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట

దుబాయ్ లోని జబల్ అలీ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట పూర్తయ్యింది. అలాగే వివిధ ప్రాంతాల భక్తుల మనోభావాలకు అనుగుణంగా అనేక దేవాతా మూర్తులను కూడా ఏర్పాటు చేశారు. దర్శనం కోసం ఈరోజు నుంచి https://hindutempledubai.qwaiting...
News

ప్రభుత్వ రంగ సంస్థలు విజయం సాధించలేవు – మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ

* ప్రభుత్వ రంగ సంస్థలు అనేక దేశాలలో విఫలమయ్యాయి ప్రభుత్వ రంగ సంస్థలు అసమర్థమైనవనీ.. సొంత అభివృద్ధికి అవసరమైన నిధులను కూడా సంపాదించుకోలేవనీ.. అందుకే ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదని మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ అన్నారు. ఆయన ఆంగ్లవార్తా సంస్థ...
News

ఆ ఊరి నిండా ఆలయాలే

* ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనుమరుగైపోతున్న పురాతన సంపద ఆ ఊరు ఒక్కటే కానీ.. ఆ ఊళ్ళో నాలుగొందల ఆలయాలున్నాయ్. భూమి మీదే కాదు నేల కిందా ఆలయాలెన్నో లెక్కే లేదు. ఆ ఊళ్ళో ఒక్క నంది విగ్రహాలే వంద బయట పడ్డాయంటే......
News

ఈ ఏడాది నుంచే దేశంలో డిజిటల్ కరెన్సీ

న్యూఢిల్లీ: ప‌్ర‌స్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో డిజిటల్‌ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ కృషి చేస్తోంది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ను భారత్‌లో నిర్వహించేందుకు నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు, అమెరికా ఫిన్‌టెక్‌ కంపెనీ ఎఫ్‌ఐఎస్‌లతో ఆర్‌బీఐ సంప్రదింపులు...
News

పాతరాతియుగం నాటి మానవాకృతి స్మారకశిల గుర్తింపు

చేతులు చాచిన మానవరూపం మాదిరిగా కనిపిస్తున్న రాయి ఇది. పంటపొలాల్లో ఏర్పాటు చేసే దిష్టిబొమ్మలాంటిది కాదు, ఏ దేవతా శిల్పమో కూడా కాదు. ఇది పాతరాతి యుగం నాటి మానవ స్మారకశిల. ఆదిమానవులు తమ సమాధుల వద్ద నిలువురాళ్లు పాతే పద్ధతి...
News

ఏడేళ్ళ‌లో జర్మనీ, జపాన్‌లను అధిగమించనున్న భారత్

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. ఇది ఒక విశేషమైతే.. ఆ స్థానంలో ఉన్న బ్రిటన్‌ను వెనక్కినెట్టడం మరో విశేషం. అదీ స్వాతంత్య్రం పొందిన 75 ఏళ్ళ‌ తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత విశేషం....
News

నీటిపై తేలుతున్న గణనాథుని రాతి విగ్రహం

* నామక్కల్‌ శిల్పి అద్భుత సృష్టి తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ ‌కు చెందిన శిల్పి నీటిపై తేలాడే రాతి వినాయక విగ్రహాన్ని రూపొందించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. నామక్కల్‌ జిల్లా కూలిపట్టికి చెందిన జగదీశన్‌ శిల్పి. ఏక శిలతో రథం, పిల్లనగ్రోవి...
News

మమత సర్కార్‌కు రూ.3,500 కోట్ల జరిమానా!

చెత్త నిర్వహణలో విఫలమైందని హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) గట్టి షాకిచ్చింది. ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో విఫలమైనందుకు రూ.3500 కోట్ల జరిమానా విధించింది. 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ ప్రకారం పట్టణాభివృద్ధి,...
1 1,656 1,657 1,658 1,659 1,660 2,383
Page 1658 of 2383