News

News

15 రోజుల్లో 25 వేల మంది హిందువులకు సభ్యత్వం… వీహెచ్‌పీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రమణ వెల్లడి

కర్నూలు: "విశ్వహిందూ పరిషత్ హితచింతక ఉద్యమం"ను పురస్కరించుకొని కేవలం 15 రోజుల్లో 25 వేల మంది హిందూ బంధువులకు పరిషత్‌ సభ్యత్వం ఇవ్వనున్నట్టు కర్నూలు జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ వెల్లడించారు. 200 గ్రామాలు, 110 నగర వార్డులకు చేరుకుని ఈ...
News

ఎస్సీ వర్గీయులకు భవానీ దీక్ష దుస్తుల పంపిణీ

నంద్యాల: నంద్యాల జిల్లాలోని ఎస్సీ వర్గానికి చెందిన వారిని మార్గదర్శనం చేసి, వారు దైవదీక్ష పుచ్చుకునేందుకు అవసరమైన సామగ్రిని దాతల నుంచి సేకరించి సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు శనివారం పంపిణీ చేశారు. ఈ విధానం వల్ల వారు ప్రస్తుత సామాజిక...
News

హైకోర్టు ఆంక్షలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ పథసంచలన్‌ వాయిదా!

చెన్నై: తమిళనాడులో ఆదివారం నిర్వహించతలపెట్టిన అన్ని కార్యక్రమాలను రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్ఎస్ఎస్) వాయిదా వేయాలని నిర్ణయించుకున్నది. ఆయా కార్యక్రమాలపై మద్రాస్‌ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. మరో వైపు సింగిల్‌ జడ్జి బెంచ్‌...
News

తనపై దాడికి పాక్ ప్రధాని, మరో ఇద్దరు బాధ్యులన్న ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రస్తుత ప్రధాని హెహబాజ్‌ షరీఫ్‌ సహా మరో ఇద్దరు తనపై దాడికి పాల్పడ్డారని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపించారు. ఈ మేరకు పాకిస్తాన్‌ తెహ్రీక్‌ -ఇ-ఇన్సాఫ్‌ (పిటిఐ) పార్టీ సీనియర్‌ నేత అసద్‌ ఉమర్‌ గురువారం అర్థరాత్రి ప్రకటించారు. షరీఫ్‌తో పాటు...
News

ఇక చాలు మీ సేవలు.. ఉద్యోగాల నుంచి సగం మందిని తొలగిస్తున్న ట్విట్టర్

శాన్ ఫ్రాన్సిస్కొ: వివిధ దేశాల్లో పనిచేస్తున్నవారిలో దాదాపు సగం మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఉద్యోగాల నుండి తొలగించే విషయానన్ని తెలుపాటు వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీలకు లేఖలను పంపుతామని తెలిపింది. ఈ కంపెనీ యాజమాన్య బాధ్యతలను ఎలన్ మస్క్ చేపట్టిన...
News

జీడీపీ జీరోగా మారినా సంతోష సూచిలో ఎక్కువ : డాక్టర్‌ ఇంద్రేశ్ కుమార్

న్యూఢిల్లీ: భారతదేశ జీడీపీ జీరోగా మారినప్పటికీ, సంతోష సూచిలో మనం ఇంకా చాలా ఎక్కువగా ఉంటామని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్) జాతీయ కార్యకారిణి సభ్యుడు డాక్టర్‌ ఇంద్రేశ్ కుమార్ స్పష్టం చేశారు. భారతదేశంతో వాణిజ్యాన్ని కేవలం భారత కరెన్సీలో మాత్రమే జరపాలనే...
News

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో తిరిగి బీజేపీ ప్రభుత్వాలే!.. ఇండియా టీవీ – మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ స్పష్టం

న్యూఢిల్లీ: వచ్చే నెల మొదట్లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలదని ఇండియా టీవీ – మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ స్పష్టం చేసింది. గుజరాత్‌లోని...
News

‘లేపాక్షి’పై హిందూపురంలో జాతీయ సదస్సు

హిందూపురం: ప్రఖ్యాతిగాంచిన లేపాక్షి వీరభద్రాలయ కట్టడాలు, శిల్పకళ, తైలవర్ణచిత్రాలకు ప్రపంచ వార సత్వ కట్టడాల జాబితా(యునెస్కో గుర్తింపు) లో శాశ్వతంగా చోటు దక్కడం కోసం డిసెంబర్ 14,15 తేదీల లేపాక్షిలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు చరిత్రకారుడు, సదస్సు సంచాలకుడు మైనాస్వామి చెప్పారు....
News

ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం..!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ పై ఏకే-47 గ‌న్‌తో అటాక్ చేశారు. వ‌జీరాబాద్‌లో జ‌రిగిన ర్యాలీలో ఆయ‌న‌పై దాడి జరిగింది. దుండ‌గుడు స‌మీపం నుంచే ఏకే-47 గ‌న్‌తో కాల్చినట్టు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు....
News

శ్రీవారి లడ్డూ టోకెన్ల విక్రయంలో అవినీతి… నిందితుడి అరెస్ట్…76 టోకెన్లు స్వాధీనం

తిరుపతి: కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాధాన్యం ఉందో అంతే విశిష్టత స్వామివారి లడ్డూకి కూడా ఉంది. భక్తులు లడ్డు ప్రసాదం కోసం బారులు తీరతారు అంటే అతిశయోక్తి కాదు. భక్తుల ఈ బలహీనతను టీటీడీ సిబ్బందిలో...
1 1,587 1,588 1,589 1,590 1,591 2,382
Page 1589 of 2382