News

NewsSeva

స్వయంసేవకులు : ఆపత్కాలంలో అండగా నిలచే ఆత్మీయులు

ఎల్ జి పాలీమర్స్ నుండి రసాయన విష వాయువు వెలువడి అనేక మంది అస్వస్థతకు గురై 20 గంటలు పూర్తి కాకుండానే.... పట్టణంలో రేగిన పుకార్లు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. రెండవసారి విషవాయువు లీకవుతోందని, కొంత సేపట్లో కర్మాగారం పేలిపోయే అవకాశం...
ArticlesNews

నిరుపమాన దేశభక్తుడు మహారాణాప్రతాపుడు

క్రీ.శ. 16వ శతాబ్దమునకు చెందినవాడు. రెండవ ఉదయము కుమారుడు. మహారాణా ప్రతాప్ మేవాడ్ రాజ్యానికి రాజుగా ఉన్నాడు. విదేశీ విధర్మీయ పరిపాలనకు విరుద్ధంగా జీవన పర్యంతం సంఘర్షణ చేశారు. హిందూ ధర్మ పతాకరయైన కాషాయ పతాకాన్ని ఎల్లప్పుడు ఎత్తైన ఉన్నతశిఖరాలపై రెపరెపలాడించాడు....
News

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మన్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మదన్‌వాడా ఎస్సై ఎస్‌.కె.శర్మ, మహిళా మావోయిస్టుతో పాటు నలుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి...
News

‘సముద్ర సేతు’ ద్వారా స్వదేశానికి

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను నౌకల్లోనూ దేశానికి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. 'సముద్ర సేతు' పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మాల్దీవుల్లో చిక్కుకుపోయిన భారతీయులను నౌకా దళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ జలాశ్వ, ఐఎన్‌ఎస్‌ మఘర్‌ యుద్ధనౌకల ద్వారా తరలిస్తున్నట్టు నావికాదళ వర్గాలు...
Newsvideos

బడా కంపెనీల అప్పుల్ని బ్యాంకులు రద్దు చేశాయా? – ఆర్ధిక రంగ నిపుణులు ప్రొఫెసర్ సారంగపాణి విశ్లేషణ (వీడియోలు)

కొందరు బడాబాబులు బ్యాంకులలో తీసుకున్న వందల కోట్ల అప్పులను బ్యాంకులు 'రైట్ ఆఫ్' చేసేశాయి అని, అంటే ఆ అప్పుల్ని బ్యాంకులు వదిలేసుకున్నట్లేనని వినిపిస్తున్న వాదనలలో నిజమెంత? ప్రొఫెసర్ సారంగపాణి ఆర్ధిక రంగ నిపుణులు. ఆర్థిక శాస్త్ర విశ్రాంత అధ్యాపకులు. కృష్ణాజిల్లా...
News

విశాఖ బాధితులకు ABVP బాసట

విశాఖలోని RR వెంకటాపురం, సింహాచలం, పెందుర్తి,కృష్ణరాయపురం,గ్రామాలలో LG-గ్యాస్ లీకేజీ వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్న విషయం పాఠకులకు తెలిసిందే. గ్యాస్ లీకేజీ వార్త తెలిసిన వెంటనే ABVP విద్యార్థులు బాధితులకు తమ వంతు సాయం అందించడానికి ముందుకు ఉరికారు. అందుబాటులో వున్న వాహనాలలో...
News

కరోనా : వ్యాక్సిన్ కన్నా వేగంగా పనిచేసే యాంటీబాడీలను అభివృద్ధి చేయనున్న భారత్ బయోటెక్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణ, మెడిసిన్‌కి సంబంధించి విశ్వవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో యాంటీ బాడీల తయారీకి భారత్‌ బయోటెక్‌కు సీఎస్‌ఐఆర్‌ అనుమతినిచ్చింది. ఎన్ఎంఐటిఎల్ఐ ప్రోగ్రాంలో భాగంగా కొవిడ్‌ నియంత్రణకు ఉపయోగపడే.. మానవ మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ తయారీ...
News

ప్రమాదవశాత్తు కూలిపోయిన మిగ్‌- 27 యుద్ధ విమానం – పైలట్ సేఫ్

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)కు చెందిన మిగ్‌- 27 యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. పంజాబ్‌లోని నవాన్‌షహార్‌ సమీపంలో ఉదయం 10.30గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చౌహారాపూర్‌ గ్రామంలో నిర్మానుష్య ప్రదేశంలో ఈ జెట్‌ కూలిపోవడంతో అక్కడ మంటలు చెలరేగినట్టు...
News

రైలు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఔరంగాబాద్‌లోని కర్మాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 16 మంది నిద్రలోనే మృత్యు...
News

POK లో భారత్ వాతావరణ సూచనలు

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఆధిపత్యం సాధించే దిశగా భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట పీవోకే ప్రాంతాల్లో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆధ్వర్యంలో వాతావరణ సూచనలు జారీ చేయనుంది. గతంలో పలు కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో...
1 2,271 2,272 2,273 2,274 2,275 2,426
Page 2273 of 2426