News

ArticlesNews

భారతీయ వ్యవసాయరంగం పై కుహనా మేధావుల మానసిక మాయా యుద్ధం

వ్యవసాయం, రైతు ఈ రెండు మాటలు గుర్తుకురాగానే మాటల్లో, పాటల్లో, కవితల్లో న్యూస్ పేపర్లలో, పుస్తకాల్లో, టీవీల్లో, మేధావుల దగ్గర నుండి నిరక్షరాస్యుల వరకూ, ధనవంతుల నుంచి పేదవారికి వరకూ అందరికీ గుర్తొచ్చేలా, భూమండలంపై అందరూ అయ్యో పాపం అనేలా… సోషలిస్టు...
News

ఉగ్ర నిధుల మూలాలకై NIA శోధన

సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్న కేసులో జమ్మూ-కశ్మీర్‌లో నిన్న చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు గురువారం కూడా కొనసాగాయి. కశ్మీర్‌ లోయలోని 9 చోట్ల, ఢిల్లీలోని ఒక చోట అధికారులు సోదాలు చేపట్టారు. ఈ...
ArticlesNews

సమరసతా సాధనలో సోదరి నివేదిత

అనూహ్యమైన చోటునుండి ఒక యోధురాలు భారతదేశానికి లభించింది. ఆమె భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఇంగ్లండు దేశానికి చెందిన ఒక స్త్రీ. సాటిలేని ప్రజ్ఞాపాటవాలు కలిగి, ఇంగ్లండులో ఆమెకు ఉన్న అద్భుతమైన ఉద్యోగ అవకాశాలన్నింటినీ వదులుకొని వివేకానందుని ప్రేరణతో భారతదేశ స్త్రీలకు సేవచేయటం కోసం...
News

ముస్లిం యువకుడి కాల్పులలో విద్యార్థిని మృతి

దేశరాజధాని ఢిల్లీ కి కూతవేటు దూరంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ ఉన్మాది పట్టపగలే యువతిపై తుపాకీతో దాడికి తెగబడడం కలకలం సృష్టించింది. ఈ ఘటన హరియాణాలోని ఫరీదాబాద్‌లో(దిల్లీకి 30కిమీ) దూరంలో చోటుచేసుకుంది. కాగా బుల్లెట్‌ గాయాలతో బాధితురాలు మరణించడంతో ఫరీదాబాద్‌లో...
News

భారత్‌, అమెరికాల రక్షణ ఒప్పందాలలో నూతన అధ్యాయం “బెకా” (BECA)

భారత్‌, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ' బేసిక్‌ ఎక్స్ఛేంజ్‌ అండ్‌ కోఆపరేషన్‌ అగ్రిమెంట్‌ (బెకా) ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. ఇందు కోసం వారు ఢిల్లీలో సమావేశమయ్యారు. రక్షణ మంత్రి...
News

పాకిస్థాన్‌లో బాంబు పేలుడు : ఏడుగురు చిన్నారులు మృతి, 70 మందికి గాయాలు

పాకిస్థాన్‌లోని పెషావర్ నగరం మంగళవారం భారీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతిచెందారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగర శివారులో ఉన్న 'ఇస్లామిక్‌ సెమినరీ'ని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు...
News

భారత అమర జవాన్లకు అమెరికన్ సెక్రటరీ నివాళి

అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌లు దిల్లీలోని నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద భారత అమర జవాన్లకు నివాళులర్పించారు. భారత్‌-అమెరికాల మధ్య అత్యంత కీలకమైన 2+2 చర్చల్లో పాల్గొనేందుకు వారు సోమవారం భారత్‌కు చేరుకున్న సంగతి...
News

భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడి

అంతర్జాతీయ సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించి తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ శ్రీలంక నేవీ సిబ్బంది భారత మత్స్యకారులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మత్స్యకారుడు తీవ్రంగా గాయపడ్డారు. అయితే శ్రీలంక నేవీ కావాలనే తమపై దాడి చేసిందని, తాము విదేశీ...
ArticlesNews

ఎస్సీలలో క్రైస్తవ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్న జీవోపై కేంద్రానికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై దృష్టి సారించి, పలు పరిశోధనాత్మక నివేదికలు కేంద్రానికి సమర్పిస్తున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ తాజాగా మరో వివాదాస్పద జీవో, దాని తాలూకు పర్యవసానాలను వివరిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. 1977 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సోషల్ వెల్ఫేర్ విభాగం...
News

Lord Balaji Sarvadarshan begins

TTD relaunches Thirumala Srivari Sarvadarshanam time slot tokens. Tickets are being issued through special counters at the Bhudevi Complex near Alipiri. Devotees who have received tokens will be given a...
1 2,271 2,272 2,273 2,274 2,275 2,499
Page 2273 of 2499