News

News

చంద్రయాన్-4కి సిద్ధమవుతున్న ఇస్రో

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖ్యాతి తార స్థాయికి చేరుకుంది. తాజాగా మరో రెండు మిషన్లకు ఇస్రో సిద్ధమవుతోంది. లూపెక్స్, చంద్రయాన్-4 మిషన్లకు రెడీ అవుతోంది. ఈ మిషన్ల ద్వారా 350 కేజీల ల్యాండర్...
News

విశాఖపట్నం నుంచి నేరుగా వారణాశికి రైలు

విశాఖ నుంచి నేరుగా ప్రసిద్దపుణ్యక్షేత్రం వారణాశికి ఇకపై వారానికి రెండు రోజుల రైలు అందుబాటులోకి రాబోతోంది.సంబల్‌పూర్-బనారస్-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సేవలను ఈనెల 22 నుంచి బలంగీర్-టిట్లాఘర్ , రాయగడ మీదుగా విశాఖపట్నం వరకు పొడిగించాలని క నిర్ణయించారు. సంబల్‌పూర్ నుండి విశాఖపట్నం వరకు...
News

జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. ఇక్కడి కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం అయిదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులను లష్కర్‌ తోయిబాకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్గాంలోని...
News

శబరిమలకు విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు

రైలు నంబరు 07121/07122 సికింద్రాబాద్‌-కొల్లాం ప్రత్యేక రైలు ఈ నెల 19వ తేదీ సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 2.40కి బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరిగి ఇదే బండి 21న కొల్లాంలో తెల్లవారుజాము 2.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు...
News

వనవాసుల దీపావళి

అంధకారంపై వెలుగుల గెలుపే దీపావళి. మరోవిధంగా చెప్పాలంటే అజ్ఞానంపై జ్ఞానం గెలుపు. ప్రతీ సంవత్సరం ఆశ్వయిజ అమావాస్యనాడు ప్రతీ హిందూబంధువులు దీపావళిని జరుపుకుంటారు. అయితే కేవలం నాగరిక ప్రపంచం మాత్రమే కాదు మన అడవులలో ఉన్న అనేక వనవాసీ తెగలు కూడా...
News

నూతన వధూవరుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు ; రోజుకు 20 కళ్యాణోత్సవ టికెట్లు కేటాయింపు

నూతన వధూవరుల కోసం టీటీడీ రోజుకు 20 టికెట్లను కేటాయించింది. టికెట్‌ ధరను రూ.1000 గా నిర్ణయించింది. ఇందులో కళ్యాణోత్సవం, ప్రత్యేక దర్శనం కలిపే ఉంటాయి. ఈ టికెట్‌ పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి. పెళ్లైన కొత్త జంట ముందుగా సీఆర్‌వో...
News

ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి నకిలీ దాతల పేరుతో పాసులు! షాక్‌కు గురైన అధికారులు

ఇంద్రకీలాద్రి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.లక్ష పైబడి విరాళం ఇచ్చే దాతలకు దేవస్థానం జారీ చేసే డోనర్ కార్డులు క్లోనింగ్ జరుగుతున్న వ్యవహారం తాజాగా బయట పడింది. డోనర్...
News

ఇంటింటికి అయోధ్య రాముని పవిత్ర అక్షింతలు : శైవపీఠం శివస్వామి, మాత శివ చైత్యానంద

జనవరి 22వ తేదీన అయోధ్య శ్రీరామ ఆలయ ప్రాణప్రతిష్టలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని శైవ పీఠం శివస్వామి, మాత శివ చైత్యానంద పిలుపునిచ్చారు. ముత్యాలంపాడు కోదండ రామాలయంలో గురువారం అయోధ్య శ్రీరాముని పవిత్ర అక్షింతలు స్పర్శ కార్యక్రమం జరిగింది. శివస్వామి, మాత...
News

నిజ్జర్ హత్యపై దర్యాప్తునకు భారత్ వ్యతిరేకం కాదు : కేంద్ర మంత్రి జై శంకర్

కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాద నేత హర్‌దీప్‌సింగ్‌నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి...
News

అయోధ్య ప్రాణప్రతిష్ఠ మహోత్సవ రోజున భక్తుల సమన్వయానికి రిహార్సల్​గా దీపోత్సవం

అయోధ్య రాముడి దర్శనానికి భారీగా తరలివచ్చే భక్తులను సమన్వయం చేయడానికి ట్రయల్స్​లో భాగంగా నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమం విజయవంతమైందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. నవంబర్​ 11న నిర్వహించిన దీపోత్సవానికి 2 లక్షల మంది భక్తులు హాజరైనట్లు తెలిపింది....
1 1,480 1,481 1,482 1,483 1,484 2,485
Page 1482 of 2485