అయోధ్య ప్రాణప్రతిష్ఠ మహోత్సవ రోజున భక్తుల సమన్వయానికి రిహార్సల్గా దీపోత్సవం
అయోధ్య రాముడి దర్శనానికి భారీగా తరలివచ్చే భక్తులను సమన్వయం చేయడానికి ట్రయల్స్లో భాగంగా నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమం విజయవంతమైందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. నవంబర్ 11న నిర్వహించిన దీపోత్సవానికి 2 లక్షల మంది భక్తులు హాజరైనట్లు తెలిపింది....









