News

News

చైనాకు చుక్కలు చూపించిన భారత అమరవీరుడు మేజర్ షైతాన్ సింగ్

శత్రువు చేతికి చిక్కిన ఆ యోధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయినా ధైర్యం కోల్పోలేదు. కాలితోనే శత్రువులపైకి తుపాకీ తూటాలు పేల్చాడు. శత్రువులను మట్టికరిపించి, భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. అనంతరం అమరుడయ్యాడు. చైనాకు చుక్కలు చూపించిన భారత అమరవీరుని కథ ఇది....
News

కేరళలో రాజకీయ ప్రచారం కోసం హిందూ దేవాలయాన్ని ప్రచార వేదికగా మార్చిన సీపీఎం

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం పూజపురాలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన హిందూ దేవాలయ మండపాలను సీపీఎం పార్టీ తమ రాజకీయ ప్రచార వేదికగా మార్చుకుంది. ఆలయ సరస్వతీ నవరాత్రి మండపాన్ని ‘నవ కేరళ సాధన’ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ కమిటీ కార్యాలయంగా మార్చడంపై తీవ్ర...
News

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రాత్రి అమ్మవారు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు.రాత్రి 7 నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన...
ArticlesNews

కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు ఎందుకు చేస్తారు ?

హిందూ సంప్రదాయాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తి, శ్రద్ధలతో శివ కేశవులిద్దరనీ ఆరాధిస్తుంటారు. అంతే కాకుండా శ్రావణ మాసంలో లాగానే.. కార్తీక మాసంలోనూ ఎలాంటి మాంసాహారాలు ముట్టుకోకుండా నియన...
News

హర్యానాలోని నుహ్‌లో హిందువులపై మరో దాడి

హర్యానాలోని నుహ్‌లో హిందువుల‌పై మ‌రోసారి దాడి జ‌రిగింది. మదర్సాకు చెందిన పిల్లలు రాళ్లతో దాడి చేయడంతో హిందూ భక్తులు, మహిళలు గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం రాత్రి 8:20 గంటల...
News

నాగులచవితి సందర్భంగా పెద్దశేష వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప ద‌ర్శ‌నం

నాగులచవితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేషవాహనంపై భ‌క్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 7 గంట‌ల నుండి స్వామి, అమ్మ‌వార్లు తిరుమాడ వీధుల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌గా పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా,...
News

తిరువణ్ణామలై ఆలయంలో ప్రారంభమైన కార్తిక మహాదీపోత్సవాలు

తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మహాదీపోత్సవాలు శుక్రవారం వేకువజామున ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. కార్తిక మాసం కృత్తిక రోజున తిరువణ్ణామలై కొండపై మహాదీపం వెలిగిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వేకువజామున 4 గంటలకు అరుణాచలేశ్వరస్వామి, ఉన్నాములై అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, దీపారాధనలు...
News

ఉత్తరాఖండ్ ఛార్ ధామ్ ఆలయాల మూసివేత కారణం ఇదీ

శీతాకాలం దృష్ట్యా ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ కేదార్‌నాథ్ ఆలయ తలుపులను మూసివేశారు. సంప్రదాయం ప్రకారం ఉదయం 8.30 గంటలకు వేద మంత్రోచ్ఛరణల మధ్య పండితులు మహాద్వారాన్ని మూసివేశారు. ఎముకలు కొరికే చలిలో ఈ కార్యక్రమంలో 2500 మంది భక్తులు పాల్గొన్నారు. పంచముఖి...
News

జ్ఞానవాపి కేసు ; ఏఎస్‌ఐ విజ్ఞప్తిపై నేడు కోర్టు విచారణ

జ్ఞానవాపి మసీదు ఆవరణలో జరిపిన శాస్త్రీయ సర్వే నివేదిక సమర్పణకు మరో 15 రోజుల గడువు కావాలంటూ భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్‌ఐ) చేసిన విజ్ఞాపనపై వారణాసి జిల్లా కోర్టు శనివారం విచారణ జరపనుంది. శుక్రవారం జరగాల్సిన విచారణను శనివారం చేపట్టడానికి...
News

చంద్రయాన్-4కి సిద్ధమవుతున్న ఇస్రో

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖ్యాతి తార స్థాయికి చేరుకుంది. తాజాగా మరో రెండు మిషన్లకు ఇస్రో సిద్ధమవుతోంది. లూపెక్స్, చంద్రయాన్-4 మిషన్లకు రెడీ అవుతోంది. ఈ మిషన్ల ద్వారా 350 కేజీల ల్యాండర్...
1 1,479 1,480 1,481 1,482 1,483 2,485
Page 1481 of 2485