అంతర్వేదిలో రథం దగ్ధమై ఏళ్లు దాటినా, దర్యాప్తు లేదు
2020 సెప్టెంబర్ 5న అర్ధరాత్రి.. అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలోని దివ్యరథం దగ్ధమైంది. 56 ఏళ్లపాటు స్వామికి వాహన సేవ అందించిన రథం ఇలా కావడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. ఆందోళనలతో ఉద్రిక్తత...









