News

News

అంతర్వేదిలో రథం దగ్ధమై ఏళ్లు దాటినా, దర్యాప్తు లేదు

2020 సెప్టెంబర్‌ 5న అర్ధరాత్రి.. అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలోని దివ్యరథం దగ్ధమైంది. 56 ఏళ్లపాటు స్వామికి వాహన సేవ అందించిన రథం ఇలా కావడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. ఆందోళనలతో ఉద్రిక్తత...
ArticlesNews

విజయబాటకు దారిదీపం శంకరుల జ్ఞానపంచకం

వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు.. మహర్షులందించిన జ్ఞానభాండాలు. తమ అనుభవసారాన్ని చొప్పించి భవసాగరాన్ని దాటగలిగే సామర్థ్యాన్ని, జీవనగమ్యాన్ని చేరే సౌలభ్యాన్ని ఉపదేశించడమే వాటి లక్షణ, లక్ష్యాలు. ఆదిశంకరాచార్యుల జ్ఞానపంచకం మన గమనానికి మార్గసూచి. ఒకసారి మహాశివుడు ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆ...
News

శ్రీపద్మావతి అమ్మవారి సేవలో వ్యాసరాజ మఠాధిపతి

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని గురువారం కర్ణాటకలోని వ్యాసరాజ మఠాధిపతి శ్రీవిద్యాదీశతీర్థ స్వామీజీ తన శిష్య బృందంతో కలసి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ డిప్యూటీ ఈఓ గోవిందరాజన్‌ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. ముందుగా ఆలయ...
News

రూ. 2.23 లక్షల కోట్లతో ‘రక్షణ’ కొనుగోలు ప్రాజెక్టులు

రూ.2.23 లక్షల కోట్ల విలువైన రక్షణ సంబంధిత కొనుగోలు ప్రాజెక్టులకు భారత రక్షణ శాఖ రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌(డీఏసీ) గురువారం ప్రాథమికంగా ఆమోదం తెలియజేసింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 97 తేజస్‌ తేలికపాటి యుద్ధ విమానాలు, 156...
News

మూడు అత్యాధునిక యుద్ధనౌకలు సిద్ధం

శత్రు జలాంతర్గాములను వేటాడటానికి ఉపయోగపడే మూడు అత్యాధునిక ఏఎస్‌డబ్ల్యూ యుద్ధనౌకలు భారత నౌకాదళంలో చేరడానికి రంగం సిద్ధమైంది. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో వీటిని ప్రారంభించారు. వీటికి ఐఎన్‌ఎస్‌ మహె, ఐఎన్‌ఎస్‌ మల్వాన్‌, ఐఎన్‌ఎస్‌ మాంగ్రోల్‌ అని పేర్లుపెట్టారు. నౌకాదళ ఉప అధిపతి వైస్‌...
News

జ్ఞానవాపి సర్వే నివేదిక సమర్పణకు 10 రోజుల గడువు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాశీలో జ్ఞానవాపి మసీదు ఆవరణలో భారత పురావస్తు విభాగం-ఏఎస్‌ఐ నిర్వహించిన సర్వే నివేదిక తయారీ, సమర్పణకు వారణాసి జిల్లా కోర్టు మరో 10 రోజుల గడువిచ్చింది. తుది నివేదిక సమర్పణకు మూడు వారాలు గడువు కోరుతూ ఏఎస్‌ఐ దాఖలు చేసిన...
News

నకిలీ ఐడీ కార్డులతో శ్రీవారి సుప్రభాత సేవ టికెట్‌

నకిలీ ఐడీ కార్డులతో టీటీడీ లక్కీడిప్‌లో శ్రీవారి సుప్రభాత సేవను పొందిన వ్యక్తిపై తిరుమల టుటౌన్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. విజయవాడకు చెందిన రసూల్‌ కొంతకాలంగా నకిలీ ఐడీ ఆధార్‌ కార్డులతో టీటీడీ లక్కీడిప్‌లో పాల్గొనేవాడు. అలాగే సుప్రభాతసేవ టికెట్‌తో దర్శనానికి...
News

అయ్యప్ప భక్తులపై ముస్లిం వ్యక్తి దుశ్చర్య

అయ్యప్ప మాలధారులు ఎంత నిష్టతో ఉంటారో మనకు తెలిసిందే. దీక్ష పూని ఆ శబరి గిరీశుడిని దర్శించుకునేందుకు వెళుతున్న అయ్యప్ప భక్తులను అవమానించే రీతిలో ఓ వ్యక్తి దుశ్చర్యకు పాల్పడ్డాడు.కేరళలోని ఎరుమేలిలో టీ దుకాణం నడుపుతున్న వ్యక్తి తన వద్దకు వచ్చే...
News

హిందూయిజం కాదు, హిందుత్వం అనాలి : వరల్డ్ హిందూ కాంగ్రెస్ తీర్మానం

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశాల రెండో రోజు కీలకమైన తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదించింది. ఇంగ్లీషులో హిందూయిజం అనే పదానికి బదులు హిందూనెస్ (హిందుత్వ) అనే పదాన్ని వాడాలని తీర్మానించారు. ఆ సమావేశంలో 61 దేశాల నుంచి 2000...
News

గోవులను ప్రోత్సహించడంతో ప్రపంచ వేదికపై అగ్రగామిగా భారత్

గోవులను ప్రోత్సహించే కార్యక్రమాలు మన దేశాన్ని ప్రపంచ వేదికపై అగ్రగామిగా నిలబెడుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లోని దీనదయాళ్ గౌ విలేజ్ పర్‌కామ్‌లో దీనదయాళ్ గౌ సైన్స్ రీసెర్చ్...
1 1,462 1,463 1,464 1,465 1,466 2,482
Page 1464 of 2482