News

News

తిరుమలలో ఘ‌నంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి...
News

5 వేల వజ్రాలతో అయోధ్య రామ మందిరం

అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. ఆ మందిరం నమూనా అందరినీ ఆకట్టుకుంది. గుజరాత్‌ సూరత్‌లోని వజ్రాల వ్యాపారి ఒకరికి ఆ మందిరం కొత్త ఆలోచననిచ్చింది. ఫలితంగా రామమందిరం నమూనాలో ఓ వజ్రాల హారం తయారయింది. వజ్రాల నగరం...
News

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సోమవారం సెమీ క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కార్యక్రమానికి వర్సిటీ ఉన్నతాధికారులు అనుమతులు ఇవ్వగా, ఆర్ట్స్‌ బ్లాక్‌ ఆడిటోరియంలో పలువురు ఆచార్యులు, విద్యార్థులు పాల్గొని క్రైస్తవ మత ప్రార్థనలు నిర్వహించారు. గతంలో ఎప్పుడూ ఎస్వీయూలో సెమీ...
NewsSeva

నంద్యాల సేవాభారతి, సంఘమిత్ర సేవా సమితి అధ్వర్యంలో చెంచులకు ఉచిత వైద్య శిబిరాలు

నల్లమల అడవులలో నివసించే గిరిజన చెంచుల ఆరోగ్య పరిరక్షణకు నంద్యాల సేవాభారతి, సంఘమిత్ర సేవా సమితి అధ్వర్యంలో నంద్యాలలోని ఐ.యమ్.ఏ మహిళా విభాగం వైద్యులతో ఉచిత ప్రసూతి, శిశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నంద్యాల జిల్లా కొత్తపల్లి...
ArticlesNews

హద్దులు దాటుతున్న హిందూ వ్యతిరేక పైత్యం

–డాక్టర్‌ పార్థసారథి చిరువోలు రాజ్యాంగ పదవుల్లో ఉన్న నేతలు హుందాగా వ్యవహరించాలి. నోరు అదుపులో పెట్టుకోవాలి. అలా ఉండలేనప్పుడు అది వారికే కాదు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ప్రతిష్ఠకు కూడా భంగకరంగా మారుతుంది. అంతేకాదు, ఆ సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్న...
News

‘ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం’ విశేషాలు

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం(మెడిటేషన్‌ సెంటర్‌) మన భారతదేశంలోనే కొలువుదీరింది. ఈ భారీ నిర్మాణంతో భారత్‌ అధ్యాత్మకి వికాసానికి పెద్ద పీఠవేస్తూ శాంతియుతంగా ఉండేలా చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆ అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడ ఉందంటే..? ఆ అతిపెద్ద ధ్యాన...
News

జ్ఞానవాపి కేసులో ముస్లిం సంఘాలకు ఎదురుదెబ్బ

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ్‌ టెంపుల్‌పై దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ముస్లిం సంఘాలకు చుక్కెదురైంది. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది. జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని...
News

అయోధ్యకు శ్రీరామ పాదుకలు

అయోధ్యలో భవ్య రామాలయం గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడింది. ఈలోపు శ్రీరామ పాదుకా యాత్రలో భాగంగా దేశ వ్యాప్తంగా రాముడు నడిచిన మార్గాలమీదుగా పూజలందుకుంటూ శ్రీరామ పాదుకలు మంగళవారం అయోధ్యకు చేరుకోనున్నాయి.9 కిలోల బరువున్న ఈ పాదుకల కోసం...
Newsvideos

గోవా స్వాతంత్రోద్యమంలో స్వయంసేవకుల పాత్ర

గోవా లో పోర్చుగీసు పాలన అంతం కాలవాలని ఆ ప్రాంతాన్ని భారత దేశం లో విలీనం చెయ్యాలని 1955 లో ఆర్ ఎస్ ఎస్ కోరింది ఈ విషయం లో సైనిక బలగాలను ఉపయోగించడానికినెహ్రు నిరాకరించడం తో ఆర్.ఎస్.ఎస్, రాష్ట్ర సేవికా...
1 1,438 1,439 1,440 1,441 1,442 2,482
Page 1440 of 2482