News

News

అయోధ్య స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చెందుతోంది : అయోధ్య రాజకుటుంబ వారసుడు

అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్య నగరాన్ని అత్యంత ఆధునాతనంగా, శోభాయమానంగా తీర్చిదిద్దిలే ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రయాణానికి అనువుగా ఉండేలా రోడ్డు దగ్గర నుంచి...
News

పీఎస్‌ఎల్‌వీ అనుసంధానం పూర్తి

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌(శ్రీహరికోట) నుంచి జనవరి ఒకటిన పీఎస్‌ఎల్‌వీ-సి58 రాకెట్‌ ప్రయోగించడానికి శాస్త్రవేత్తలు చురుగ్గా పనులు చేస్తున్నారు. ఇప్పటికే షార్‌లోని మొదటి ప్రయోగ వేదికలో పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక అనుసంధానం పూర్తయింది. వివిధ తనిఖీలు...
News

అయోధ్య గర్భగుడిలో 51అంగుళాల ‘బాల రాముడి’ విగ్రహం

అయోధ్యలో రామమందిరం త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం యావత్‌ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో నెలకొల్పే విగ్రహం ఎలా ఉండనుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో...
News

దేశం యొక్క స్వభావం దాని సంస్కృతి ద్వారా ఉద్భవిస్తుంది : డా. మోహన్ భగవత్

ఐక్యత అంటే ఏకరూపత కాదని, విభిన్నంగా ఉన్నప్పటికీ ఐక్యంగా ఉండటం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు. అస్సాంలోని మజులి నది ద్వీపంలోని ఉత్తర కమలాబరి సత్రంలో రెండు రోజులపాటు జరుగుతున్న పూర్వోత్తర్ సంత్...
News

కెనడాలో ప్రవాస భారతీయుడిపై కాల్పులు, హిందూ సమాజంలో ఆందోళన

కెనడాలో ఓ హిందూ వ్యాపారి పై హత్యాయత్నం జరిగింది. కెనడాలోని సర్రే లో స్థిరపడిన ప్రవాస భారతీయుడు లక్ష్యంగా కాల్పులు జరిగాయి. ఇటీవల కాలంలో హిందువులే లక్ష్యంగా కెనడాలో దాడులు పెరిగాయి.శ్రీ లక్ష్మీనారాయణ్ మందిర్ అధ్యక్షుడు సతీశ్ కుమార్, కుమారుడి నివాసం...
News

రామ హారతికి రారండి ; అయోధ్యలో 700 లాకర్ల ఏర్పాటు

ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న అయోధ్య రామాలయంలో హారతి కార్యక్రమానికి హాజరవ్వాలంటూ రామ భక్తులకు ఆలయ ట్రస్టు ఆహ్వానం పలికింది. ఇప్పటి వరకు ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న పాసులను ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచింది. ప్రారంభోత్సవం అనంతరం ప్రతిరోజూ త్రిసంధ్య (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం)లలో హారతి...
News

హద్దుమీరిన ప్రచారం ఆలయాలకి ప్రభుత్వ ప్రచార బోర్డులు

తిరుపతి జిల్లా నాయుడుపేట నాలుగు వీధుల కూడలిలో ఉన్న గ్రామదేవత శ్రీపోలేరమ్మ ఆలయంపై వైసీపీ నాయకులు.. సీఎం చిత్రంతో ఉన్న హోర్డింగ్‌ పెట్టారు. గుడి విద్యుత్తునే ఆ బోర్డుకు వినియోగిస్తున్నారు. ప్రచారానికి ఇలా పవిత్ర స్థలాలనూ వదలకపోతే ఎలా అని స్థానికులు...
News

సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్‌

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్‌ నియమితులయ్యారు. రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన ఆమె.. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్‌ ప్రత్యేక డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)...
ArticlesNews

ఆం‌గ్లేయుల అడుగుజాడలలో..

1857 నాటి మొదటి స్వాతంత్య్రోద్యమాన్ని బ్రిటిషు ప్రభుత్వం దారుణంగా అణిచివేసింది. ఆ ఉద్యమాన్ని రాచరికానికి సవాలుగా భావించింది. దాంతో ఈస్ట్ ఇం‌డియా కంపెనీ నుంచి ఇండియాను స్వాధీనం చేసుకుంటూ ఆగస్టు 2, 1858న ఓ చట్టాన్ని తెచ్చింది. ఇక పాలన అంతా...
News

రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల నిధులను దుర్వినియోగం చేస్తోంది : దగ్గుబాటి పురందేశ్వరి

సీఎం జగన్‌ ప్రజల సొమ్ముకు సమాధానం చెప్పరని, దేవుడి సొమ్ము కూడా దోచేస్తున్నారని బిజేపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కోనసీమ పర్యటనకు వచ్చి ఆమె అమలాపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిటిడీ ఛైర్మన్‌గా అన్యమతస్థుడిని...
1 1,427 1,428 1,429 1,430 1,431 2,482
Page 1429 of 2482