సనాతన ధర్మాన్ని స్వీకరించిన 28 కుటుంబాలకు చెందిన 40 మంది క్రైస్తవులు
చత్తీస్గఢ్లో మత మార్పిడి పెద్ద సమస్య. కాంగ్రెస్ హయాంలో క్రిస్టియన్ మిషనరీలు రాష్ట్రంలో క్రైస్తవ మత మార్పిడి ఘటనలను పెద్ద ఎత్తున పెంచారు. కానీ, ఇప్పుడు ప్రజలు తమ మూలాల్లోకి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఛత్తీస్గఢ్లో ప్రజలు సనాతన...









