News

News

రామరాజ్యమే ఆదర్శంగా.. ఆ రాష్ట్రంలో 22న డ్రై డే!

అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ఆ రోజు చత్తీస్‌గఢ్‌లో డ్రై డే అమలవుతుందని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ప్రకటించారు. రాష్ట్రంలో డిసెంబర్ 25 నుంచి జనవరి రెండు వరకు జరిగిన గుడ్...
News

రాజమహేంద్రవరంలో తెలుగు వైభవ శోభాయాత్ర

మాతృ భాషపై మమకారం పెంచుకుని ప్రతి ఒక్కరూ గౌరవించాలని విశాఖపట్నం శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిస్వామి పేర్కొన్నారు. అంతర్జాతీయ తెలుగు మహాసభల నేపథ్యంలో మంగళవారం రాజమహేంద్రవరం నగరంలో తెలుగు వైభవ శోభాయాత్రను నిర్వహించారు. యాత్ర కంబాల చెరువు దండి మార్చ్‌...
ArticlesNews

భావదాస్య నిర్మాణం ఆంగ్లేయుల వ్యూహం

వాస్తవానికి విద్య ముఖ్యోద్దేశం వ్యక్తి సాంస్కృతిక జీవనాన్ని నిర్మాణం చేయడం. కాని ఆంగ్లేయులు మనపై రుద్దిన విద్యా విధానానికి దీనికి అణు మాత్రమయినా సంబంధం లేదు. ఆంగ్లేయు లకు పూర్వం భారతవర్షంపై దురాక్రమణలు అనేకం జరిగాయి. కాని భారత్‌ ‌బుద్ధి చైతన్యాన్ని...
Newsvideos

సామాజిక పరివర్తన కోసం కృషి చేసిన ధీశాలి సావిత్రిబాయి ఫూలే

అట్టడుగు వర్గాల, మహిళల హక్కులు నిరాకరించబడిన దేశంలో ఆనాటి కట్టుబాట్లను, సాంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను దిక్కరించిన భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి అణగారిన వర్గాల మాతృమూర్తి శ్రీమతి సావిత్రిబాయి ఫూలే. అక్షర సమాజం ద్వారా సమాజ అభ్యున్నతే ఆమె...
News

శ్రీరాముని సేవలో ట్రిపుల్‌ తలాక్‌ బాధితులు

శ్రీరాముని సేవకు మతం అడ్డుకాదని నిరూపిస్తున్నారు ట్రిపుల్‌ తలాక్‌ బాధితులు. వీరంతా జనవరి 26 తర్వాత రామ్‌లల్లాను దర్శించుకునేందుకు అయోధ్యకు తరలివస్తున్నారు. వీరు తమ చేతులతో నేసిన దుస్తులను శ్రీరామునికి అందించనున్నారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన యూపీకి చెందిన...
News

ఇంద్రకీలాద్రిపై దీక్షల విరమణ ప్రారంభం, పోటెత్తిన భవానీలు

విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ క్రతువు ప్రారంభమైంది. పెద్ద ఎత్తున భవానీలు కనక దుర్గమ్మ సన్నిధికి తరలి వస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. భవానీలు గిరిప్రదక్షిణ చేసి వినాయకుడి గుడి నుంచి దర్శనం క్యూలైన్లో ప్రవేశించేందుకు...
News

అయోధ్య రాముడి విగ్రహం ఇంకా ఖరారు కాలేదన్న ట్రస్టు

అయోధ్యలో ఈ నెల 22న ప్రతిష్ఠించనున్న రామ్‌లల్లా విగ్రహం ఖరారుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మంగళవారం స్పష్టం చేసింది. అంతకుముందు అయోధ్యలో ప్రతిష్ఠకు కర్ణాటకకు చెందిన మైసూరు శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ తయారుచేసిన ప్రతిమను ఎంపిక...
News

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గం : 1992లో రామమందిర ఉద్యమంలో పాల్గొన్నవారి అరెస్ట్

అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగే రోజు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ నైజం మరింత బైటపడుతోంది. ఆ శుభ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఆహ్వానించినా ఇప్పటివరకూ తాము వస్తామో రామో ఆ పార్టీ చెప్పలేదు. రామాలయానికి, రాముడికి వ్యతిరేకంగా కేసులు వేసి...
ArticlesNews

భారత రత్న పురస్కారానికి 70 వసంతాలు

వివిధ రంగాల్ విశేషకృషి చేసిన వారిని పద్మపురస్కారాలతో గౌరవించుకుంటాం. అత్యున్నస్థాయి పౌరపురస్కారం భారతరత్నను అందజేస్తాం. అలాంటి భారతరత్న అవార్డుకు ఈ జనవరి 2 తో 70 ఏళ్లు నిండాయి. సరిగ్గా 1954 జనవరి 2 న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్...
News

అయోధ్యకు.. సుగంధభరిత బియ్యం,

ఛత్తీస్‌గఢ్ మిల్లర్స్ అసోసియేషన్ అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న జరిగే శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సుగంధభరిత బియ్యాన్ని పంపనుంది. అలాగే ఈ ప్రాంతపు రైతులు తాము పండించిన కూరగాయలను అయోధ్యకు పంపాలని నిర్ణయించారు. రాజధాని రాయ్‌పూర్‌లోని రామాలయంలో జరిగిన...
1 1,421 1,422 1,423 1,424 1,425 2,482
Page 1423 of 2482