జ్ఞానవాపి’ సర్వే నివేదికను బహిర్గతం చేయొద్దు ; వారణాసి కోర్టుకు భారత పురావస్తుశాఖ వినతి
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణపై తాము సమర్పించిన సర్వే నివేదికను కనీసం నాలుగు వారాలపాటు బహిర్గతం చేయ రాదని భారత పురావస్తుశాఖ (ఏఎస్ఐ) న్యాయస్థానాన్ని కోరింది. దీంతో వారణాసి జిల్లా కోర్టు జడ్జి ఎ.కె. విశ్వేష్ ఈ కేసు విచారణను గురువారానికి...









