News

News

రేపు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ, ఏడు కిలోమీటర్ల సాగనున్న పరిక్రమ

ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్టు దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థాన ఈవో కేఎస్‌ రామారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డు వద్ద ఉన్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రదక్షిణ ప్రారంభమై...
News

సుభాష్ చంద్రబోసే జాతిపిత : తమిళనాడు గవర్నర్‌

భారతదేశానికి స్వాతంత్య్రం గాంధీజీ ఉద్యమం వల్ల రాలేదని, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ పోరాటం కారణంగానే స్వాతంత్య్రాన్ని సముపార్జించుకున్నామని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అన్నారు. స్థానిక అడయార్‌లోని అన్నా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన నేతాజీ జయంతి వేడుకల సభలో ఆయన చాన్సలర్‌ హోదాలో...
News

పిట్స్‌బర్గ్‌లో కార్ల ర్యాలీ, రాముల వారి కల్యాణం

శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని దేశ, విదేశాల్లోని భక్తులు తిలకించారు. రామనామస్మరణలో మునిగితేలారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ చిన్మయమిషన్ ఆధ్వర్యంలో జనవరి 21న కార్ల...
News

రామభక్తులందరూ బిజేపి మద్దతుదారులు కాదు: శశిథరూర్‌

రామ భక్తులందరూ బిజేపి మద్దతుదారులు కాదని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ అన్నారు. ‘‘నేనుగానీ, కాంగ్రెస్‌ పార్టీ గానీ రాముడ్ని భాజపాకు ఎందుకు వదిలేయాలి? నాతో సహా చాలామంది రామ భక్తులం. భవిష్యత్తులో మేం అయోధ్యకు వెళితే...
News

హిందూ వివాహ‌ ఫీజులను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

ఇప్పటికే హిందూ దేవాలయాల్లో భక్తులను దేవాలయ దర్శనానికి దూరం చేయాలనే ఉద్దేశంతో దర్శనాల టికెట్ల రేటులను విపరీతంగా పెంచి, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.హిందువులను నిలువుదోపిడీ చేస్తూ తాజాగా ఇప్పుడు మరో చర్య తీసుకుంది. పలు రకాల హిందూ వివాహ‌...
ArticlesNews

అరుదైన జన నాయకుడు

బిహార్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన (1970–71, 1977–79) కర్పూరీ ఠాకూర్‌ జీవితం సరళత, సామాజిక న్యాయం అనే జంట స్తంభాల చుట్టూ తిరిగింది. ఆయన సాధారణ జీవనశైలి, వినయపూర్వకమైన స్వభావం సామాన్య ప్రజలను లోతుగా ప్రభావితం చేశాయి. సామాజిక న్యాయం...
News

22 మంది భారత సంతతి శాస్త్రవేత్తలకు ‘వైభవ్‌’ ఫెలోషిప్‌

భారత మూలాలున్న 22 మంది శాస్త్రవేత్తలకు ‘వైభవ్‌’ ఫెలోషిప్‌లను మంజూరుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికింద వారు భారత్‌లోని అగ్రశ్రేణి సాంకేతిక సంస్థల్లో సంయుక్త పరిశోధనలు చేపడతారు. కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్‌ టెక్నాలజీ వంటి అధునాతన రంగాల్లో ఇవి జరుగుతాయి....
News

రాముడి ప్రాణప్రతిష్ఠ.. 500 ఏళ్ల లోతైన గాయానికి మందు : అమిత్‌ షా

ఆయోధ్య రామజన్మభూమిలో జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం.. 500 ఏళ్ల క్రితం మొగల్‌ పాలకుడు బాబర్‌ కాలంలో ఏర్పడ్డ లోతైన గాయానికి మందు వేసినట్లు అయిందని హోంమంత్రి అమిత్‌ షా అభివర్ణించారు. అహ్మదాబాద్‌లోని రణిప్‌లో పునర్‌నిర్మించిన శ్రీరామ మందిర పునఃప్రాణప్రతిష్ఠ వేడుకల్లో...
ArticlesNews

జనవరి 24 జనగణమనను జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించిన రోజు

భారత జాతీయ గీతంగా 1911లో రవీంద్రనాధ్ ఠాగూర్ రచించి, మొదటి సారి పాడిన గీతం జనగణమన... 1950 జనవరి 24న రాజ్యాంగ సభ స్వీకరించిన రోజు. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం...
News

బాలక్ రామ్ దివ్య దరహాసం వెనుక..

రెండు రోజులుగా దేశమంతా ఎటు చూసినా బాలరాముడే. ఎక్కడ విన్నా అతన్ని గురించిన చర్చే. సోషల్‌ మీడియాలోనూ అయోధ్యలో కొలువుదీరిన రామ్‌ లల్లా ముచ్చట్లే. అతని ఫొటోలే. అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నది బాలరాముని మందస్మిత వదనం. సమ్మోనమైన ఆ నవ్వుకు సెలబ్రిటీలు...
1 1,393 1,394 1,395 1,396 1,397 2,481
Page 1395 of 2481