News

News

మతం ముసుగులో మోసం

ముందు మతం పేరిట ఆకర్షిం చారు..ఆతర్వాత తమను నమ్మిన పేదలు, అమాయ కులకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతామని నమ్మించారు. దాన్ని అవకాశంగా భావించి తమను నమ్మిన వారిని నట్టేట ముంచారు. రూ.ఆరులక్షల వరకు దోచేసిన మాయగాళ్ల ఉదంతమిది. వైరా మండలంలో తాటిపూడి...
News

నేటి నుంచి 23వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 17 నుండి 23వ తేదీ వ‌ర‌కు తెప్పోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవింద‌రాజ పుష్క‌రిణిలో తెప్పల‌పై విహరిస్తారు....
News

రూ.84,560 కోట్ల ఆయుధ సమీకరణకు రక్షణ శాఖ నిర్ణయం

భారత సైనిక దళాల పోరాట సామర్థ్యానికి మరింత పదును పెట్టేలా భారీగా ఆయుధ సమీకరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రూ. 84,560 కోట్ల విలువైన సాధన సంపత్తి కొనుగోలుకు ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం...
News

జగ్గయ్యపేటలో 150 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ

జాతీయ పతాక స్ఫూర్తిని చాటి చెప్పేలా జగ్గయ్యపేటలో 150 అడుగుల జెండా స్తూపాన్ని ఆవిష్కరించడం నవ్యాంధ్ర ప్రదేశ్ కు వన్నె తెచ్చేదిగా ఉందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. అన్నారు. జగ్గయ్యపేట పట్టణం విష్ణుప్రియనగర్ లో జాతీయ రహదారి పక్కనే...
News

సముద్రంలోకి కార్టోశాట్‌–2

పాత ఉపగ్రహాలతో ఆయా కక్ష్యల్లో పెరిగిపోతున్న అంతరిక్ష చెత్తను కాస్తయినా తగ్గించే లక్ష్యంతో ఇస్రో మరో అడుగు ముందుకేసింది. దాదాపు 17 సంవత్సరాల క్రితం ప్రయోగించాక చాలా ఏళ్లు దేశానికి సేవలందించిన కార్టోశాట్‌–2 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా భూవాతావరణంలోకి తీసుకొచ్చి హిందూ...
ArticlesNews

పర్వత పుత్రిక – రాణి గైడన్లు

“తన ప్రజలకోసం, తను నమ్మిన ప్రయత్నం కోసం సర్వం త్యాగం చేసిన ఇటువంటి ప్రజ్ఞ్యావంతురాలు, ధీరవనిత ఉండడం, ఆ దేశానికే గర్వకారణం. ఆమె తన జీవితకాలంలోనే ఎంతో ప్రసిద్ధి పొందింది” – భారత చరిత్రకారుడు ( 17 ఫిబ్రవరి - రాణి...
News

19 నుంచి ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లు

భక్తుల కల్పవల్లిగా ప్రసిద్ధికెక్కిన చల్లని తల్లి ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది. మాఘశుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి ) పర్వదినాన ప్రారంభమై 15 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తిరునాళ్ల మహోత్సవానికి...
News

రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలంటూ ఇస్రో ఛైర్మన్ ప్రత్యేక పూజలు

ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాధ్ శనివారం ఉదయం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎస్ఎల్వీ ఎఫ్-14 (Gslv. F-14) రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు. శనివారం సాయంత్రం...
News

సూర్యదేవా.. నమోనమామి

రథసప్తమిని పురస్కరించుకొని శుక్రవారం అనంతపురం జిల్లా వ్యాప్తంగా సామూహిక సూర్యనమస్కారాల కార్యక్రమాలు జరిగాయి. యోగా విశిష్టతను, సూర్యనమస్కారాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వివేకానంద యోగకేంద్రం ఆధ్వర్యంలో తెల్లవారుజామున నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో సామూహిక సూర్యనమస్కార యజ్ఞం నిర్వహించారు. సూర్యభగవానుని...
ArticlesNews

ఉమ్మడి పౌర స్మృతి అవశ్యకత

వేష భాషలు వేరైనా .. మనమంతా ఒక్కటే... భారతీయులమే అన్న భావన నూట ముపై కోట్లమంది ప్రజల హృదయాల్లో స్థిరంగా నిలిచిపోయింది.' స్వాతంత్రమే నా జన్మ హక్కు', 'జైహింద్', వంటి నినాదాలతో కులమతాలకు అతీతంగా ఒక్కటై బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి స్వాతంత్ర్యం...
1 1,355 1,356 1,357 1,358 1,359 2,481
Page 1357 of 2481