మతం ముసుగులో మోసం
ముందు మతం పేరిట ఆకర్షిం చారు..ఆతర్వాత తమను నమ్మిన పేదలు, అమాయ కులకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతామని నమ్మించారు. దాన్ని అవకాశంగా భావించి తమను నమ్మిన వారిని నట్టేట ముంచారు. రూ.ఆరులక్షల వరకు దోచేసిన మాయగాళ్ల ఉదంతమిది. వైరా మండలంలో తాటిపూడి...









