News

News

‘రీల్‌ హీరో’లకు పన్నులు కట్టాలంటే మనసొప్పదు!

నటుడు విజయ వైఖరిపై కోర్టు విమర్శ చెన్నై: రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ అనే లగ్జరీ కారును ఇంగ్లాండ్‌ నుంచి 2012లో దిగుమతి చేసుకున్నందుకు ప్రవేశ పన్ను చెల్లించడంలో విఫలమైనందుకు మద్రాస్‌ హైకోర్టు కొద్దిరోజుల కిందట తమిళ నటుడు ఇళయదళపతి విజయ్‌పై రూ...
News

ముంద్రా నౌకాశ్రయంలో డ్రగ్స్‌ పట్టివేత

ఏపీలోని విజయవాడతో లింకులు... సరుకు విలువ రూ. 2 వేల కోట్లు గాంధీనగర్‌: గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయంలో భారీ ఎత్తున నిషేధిత మాదకద్రవ్యాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి రెండు సరుకు రవాణా...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ ఏకైక లక్ష్యం ‘గ్రేట్‌ నేషన్‌’

స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ దేవగిరి: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ఏకైక లక్ష్యం ఒక గొప్ప దేశాన్ని తయారుచేసే సమాజాన్ని రూపొందించడమే అని ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. ఈ సింగిల్‌ పాయింట్‌ ఎజెండాతో, ఆర్‌ఎస్‌ఎస్‌...
News

ముస్లిం మహిళా డ్రగ్‌ పెడ్లర్ల ముఠా గుట్టు రట్టు!

అసోంలో యథేచ్ఛగా సరఫరా ‘విలాసం’ ముసుగులో దొంగ వ్యాపారం 2 వేల మంది అరెస్టు రూ. 350 కోట్ల విలువ చేసే సరుకు స్వాధీనం వ్యూహాలు మార్చినా దెబ్బకొట్టిన పోలీసులు గౌహతి: అసోంలోని మహిళా డ్రగ్‌ పెడ్లర్ల ముఠా గుట్టు రట్టు...
News

ఏవోబీలో ఎదురుకాల్పులు!

విశాఖ‌ప‌ట్నం: ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా అటవీప్రాంతంలో భ‌ద్ర‌తా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఎదురుకాల్పుల జ‌రిగాయి. మావోయిస్టులు త‌ప్పించుకున్నారు. అగ్ర నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు జాంబ్రి...
News

ఆలయాల ఆస్తులు ఆక్రమిస్తే గుండా చట్టం!

చెన్నై: దేవాలయాల ఆస్తులు ఆక్రమించిన వారిపై గుండా చట్టం ప్రయోగించాలని మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఆక్రమణదారులను స్వచ్ఛందంగా నిర్ణీత వ్యవధిలో భూములను విడిచిపెట్టాలని, ఈ మేర ప్రభుత్వం బహిరంగ ప్రకటన జారీ చేయాలని మద్రాస్‌...
News

సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన ముహూర్తం ఖరారు

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులకు ప్రత్యేక ఆహ్వానం న్యూఢిల్లీ: సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను ఆహ్వానించారు త్రిదండి చినజీయర్‌ స్వామి. ఢిల్లీలో రాష్ట్రపతికి స్వయంగా చినజీయర్‌ స్వామి ఆహ్వాన పత్రాన్ని...
News

బెలుగుప్ప తండాలో వైభవంగా మారెమ్మ జాతర

అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా, బెలుగుప్ప మండలంలోని బెలుగుప్ప తండాలో అత్యంత వైభవంగా మారెమ్మ జాతర జరిగింది. ఈ జాతరకు సరిహద్దు ప్రాంతంలోని కర్ణాటక రాష్ట్రంలోని గిరిజనులు, బెలుగుప్ప మండలంలోని తండావాసులు మొక్కులు చెల్లించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం మహిళలచే పూర్ణకుంభ...
News

కందహార్‌లో తాలిబాన్‌లకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన

కందహార్‌: ఆఫ్ఘానిస్తాన్‌లోని కందహార్‌ దక్షిణ ప్రాంతంలోని సైనిక కాలనీ నుండి తమ ఇళ్లను ఖాళీ చేయమని తాలిబాన్‌ ఇటీవల ప్రజలను ఆదేశించింది. దీనికి వ్యతిరేకంగా మొన్న వేలాది మంది ఆఫ్ఘన్‌ ప్రజలు ఏకం అయ్యారు. గవర్నర్‌ హౌస్‌ ముందు తీవ్రంగా నిరసన...
News

2022 చివరినాటికి గగన్ యాన్

ఇస్రో మానవసహిత అంతరిక్ష యాత్ర కేంద్ర మంత్రి ప్ర‌క‌ట‌న‌ న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ యాత్ర 2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో జరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మానవ సహిత...
1 1,355 1,356 1,357 1,358 1,359 1,730
Page 1357 of 1730