News

News

జమ్మూకశ్మీర్‌లో మొట్టమొదటి ఫార్ములా-4 ఈవెంట్!

ప్రకృతి అందాలకు పేరు గాంచిన జమ్మూకశ్మీర్ ప్రస్తుతం వడివడిగా ఆధునికత వైపు అడుగులు వేస్తోంది. ఆదివారం జమ్మూకశ్మీర్‌లో తొలిసారిగా ఫార్ములా - 4 ఈవెంట్ శ్రీనగర్ వేదికగా జరిగింది. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అక్కడి టూరిజం శాఖ ఆధ్వర్యంలో దాల్ సరస్సు తీరం...
ArticlesNews

ముస్లిం సమాజంలో CAA కి సంబంధించి అపవాదులు ఏంటి..?? మరియు వాస్తవికత ఏంటి..??

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అంటే CAA అమలులోకి వచ్చిన తర్వాత ముస్లిం సమాజంలో గందరగోళాన్ని వ్యాప్తి చేసేందుకు విఫలయత్నం జరుగుతోంది. ముస్లింల బుజ్జగింపు దగ్గర నుంచి ఈ చట్టం విషయంలో అనేక రాజకీయ పార్టీలు ముస్లింలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి....
News

బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో టికెట్ల రీసైక్లింగ్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మగుడిలో అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులకు అమ్ముతోన్న టికెట్లను రీసైక్లింగ్ చేస్తూ కొందరు ఉద్యోగులు లక్షలు కొల్లగొడుతున్నారు. పాలకమండలి అండదండలతోనే రూ.500 టికెట్లు రీసైక్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పాలకమండలి అనుచరులు,...
News

18 మంది పాకిస్థానీ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం

పాకిస్తాన్ లో మతపరమైన వివక్ష,పీడనను తాళలేక సరిహద్దులకు సమీపంలోని గుజరాత్ లో ఆశ్రయం పొందుతున్న 18 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది. అహ్మదాబాద్ లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమం లో వీరికి ఆ రాష్ట్ర హోం శాఖ...
News

సర్ కార్యవాహగా మరోసారి ఎన్నికైన దత్తాత్రేయ హోసబలే

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌ కార్యవాహగా మరోసారి దత్తాత్రేయ హోసబలే మరోసారి ఎన్నికయ్యారు. ఆయన 2027 వరకు ఈ హోదాలో సంఘ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 2021 నుంచి సర్‌ కార్యవాహ బాధ్యతలు నిర్వర్తిస్తున్న హోసబలే, నాగపూర్ వేదికగా జరిగిన మూడు...
News

సమస్త జీవరాశిలో పరమాత్ముని చూడాలి

సమస్త జీవరాశిలోను పరమాత్ముని చూసే ప్రయత్నమే ఆధ్యాత్మిక మార్గమని ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానంద గిరి అన్నారు.అమలాపురంలోని నల్లమిల్లి గ్రామంలో సద్గురు గీతాశ్రమంలో మురళీకృష్ణ మందిరంలో స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణ చేశారు. యజ్ఞయాగాదులు నిర్వహించటం, దానధర్మాలు చేయటం, మంత్రజపం, తపస్సు,...
News

పురిటిగడ్డలో పురాతన పోతురాజుస్వామి విగ్రహం

కృష్ణా జిల్లా పురిటిగడ్డలోని శ్రీపోతురాజు స్వామి విగ్రహం అత్యంత పురాతనమైన విగ్రహంగా పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి నిర్ధారించారు. జీర్ణోద్ధరణకు చేరుకున్న ఆలయ స్థానంలో నూతన దేవాలయం నిర్మించేందుకు శంకుస్థాపన చేసిన సమయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఎప్పుడు జరిగిందో తెలుసుకునేందుకు...
News

దటీజ్ భారత్‌ నేవీ.. 40 గంటల రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌

భారత నావికాదళం మరోసారి సత్తా చాటింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన నౌకలో ఉన్న 17 మందిని ఎంతో సాహసోపేతంగా కాపాడింది. సుమారు 40 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌ జరిపి నౌకలో ఉన్న 35 మంది సముద్రపు దొంగలను పట్టుకుంది....
News

2047 కోసం సిద్ధం కావడంపైనే నా దృష్టి

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల పదవీకాలం ఐదేళ్లే అయినప్పటికీ 2029 తర్వాత కూడా ప్రజలకు సేవ చేయడంపైనే తన దృష్టి, సన్నాహాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇండియా టుడే సదస్సులో గ్రూప్ ఛైర్మన్, ఎడిటర్-ఇన్-చీఫ్ అరూన్ పురీ స్వాగత ప్రసంగానికి...
1 1,306 1,307 1,308 1,309 1,310 2,481
Page 1308 of 2481