News

News

జాతీయ రహదారిపై యుద్ధ విమానాల ల్యాండింగ్‌ సక్సెస్‌

నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే 16వ నంబర్‌ జాతీయ రహదారి.. సోమవారం ఉదయం బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో కొంతసేపు నిర్మానుష్యంగా మారింది. ఆ వెంటనే సరిగ్గా 11.03 గంటలకు నాలుగు యుద్ధ విమానాలు వరుసగా ఒకదాని వెంట ఒకటిగా...
News

సీఏఏను స్వాగతించిన అప్ఘాన్ వలస సిక్కులు

శ్రీ ఆర్జన్‌దేవ్ జీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు, అప్ఘానిస్తాన్‌ నుంచి భారత్ వచ్చిన సిక్కు వ్యక్తి అయిన ఎస్ ఎస్ ప్రతాప్ సింగ్, కేంద్రప్రభుత్వం సీఏఏ నియమ నిబంధనలను నోటిఫై చేయడాన్ని స్వాగతించారు. అప్ఘానిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన సిక్కులు భారతదేశంలో...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 37 ; చెరుకువాడ వెంకట నరసింహం

గంగాఝరి వంటి ఉపన్యాసపటిమతో, ఆంగ్ల ప్రభుత్వముపై విమర్శల వర్షాన్ని కురిపించి, తెలుగువారిలో జాతీయభావాన్ని, స్వేచ్ఛాపిపాసను ఉవ్వెత్తున ఎగసి పడునట్లు చేసిన మహావక్త 'ఆంధ్ర డెమొస్తనీస్' చెరుకువాడ వెంకట నరసింహం, కృష్ణాజిల్లా దివి తాలూకా, ఘంటసాల గ్రామంలో మార్చి 1, 1987న సీతారామయ్య,...
Newsvideos

శ్రీరామ మందిరం దేశపు ఆత్మగౌరవానికి ప్రతీక : దత్తాత్రేయ హోసబాలే జీ

శ్రీరామ మందిరం దేశపు ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,సర్ కార్యవాహ దత్తాత్రేయహోసబాలే జీ పేర్కొన్నారు. నాగపూర్‌లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ-2024 మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీరామ్ లల్లా ప్రతిష్ట సందర్బంగా 1 జనవరి నుంచి...
News

వంశధారలో పురాతన విగ్రహాల గుర్తింపు

పార్వతీపురం మన్యంజిల్లా భామిని గ్రామీణ మండలంలోని నేరడి బ్యారేజీ వద్దగల వంశధార నదిలో దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. ఆదివారం వంశధార ప్రాజెక్టు పనులు చేస్తున్న కార్మికులు నదిలో స్నానాలకు వెళ్లే సమయంలో వీటిని గుర్తించారు. అయిదు దేవతా విగ్రహాలతో పాటు నంది,...
News

కట్టూబొట్టుపైన నియంత్రణపై కార్మికుల ఆందోళన

తిరుమలలో భక్తులందరూ హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని టిటిడి ప్రకటిస్తోంది.. అయితే టిటిడిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించే కంపెనీ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. హిందువుల కట్టూబొట్టుపైన నియంత్రణ చేయడం కలకలం...
News

3 రోజుల పాటు 24 గంటలు అయోధ్య బాలరాముడి దర్శనం..!

అయోధ్యకు రోజు రోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ట్రస్టు అధికారులు ముందస్తు దర్శన సమయాన్ని పెంచారు. ఈ క్రమంలో అయోధ్య రామమందిరంలో మరో ఉత్సవం జరగనుంది. అయోధ్యలో కొత్త ఆలయాన్ని నిర్మించిన తర్వాత, బలరాముడి మరణానంతరం మొదటిసారిగా శ్రీరాముని పుట్టినరోజు...
NewsSeva

నంద్యాల సేవా భారతి ఆధ్వర్యంలో గిరిజనులకు పౌష్టికాహార పంపిణీ

నంద్యాల, సంఘమిత్ర సేవాసమితి (సేవా భారతి) నలమల అడవుల్లోని 40 చెంచు గూడేలను దత్తత తీసుకుని గత కొద్ది సంవత్సరాలుగా నిరంతర వైద్య సేవల అందించడం తో పాటు, గత సంవత్సరం నుండి నంద్యాల ఐయమ్ఏ మహిళా విభాగం సహకారంతో అంతరించిపోతున్న...
News

మమ్మల్ని విడిపించండి : రష్యా నుంచి భారతీయుల వీడియో

రష్యా పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయులు ఊహించని విధంగా అక్కడి ఆర్మీ వద్ద చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌ తో యుద్ధంలో మాస్కో సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్న వారిని విడిపించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వారు...
ArticlesNews

అఖిల భారతీయ ప్రతినిధి సభ 2024 తీర్మానం – “జాతీయ పునరుజ్జీవనానికి శ్రీరామ మందిరం”

|| ॐ || రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (రేషింబాగ్, నాగపూర్) ఫల్గుణ శుక్లా (6-8) యుగాబ్ది 5125 (15-17 మార్చి 2024)   తీర్మానం-జాతీయ పునరుజ్జీవనానికి శ్రీరామ మందిరం శ్రీరామ జన్మభూమిలో పౌష్య శుక్ల ద్వాదశి,...
1 1,305 1,306 1,307 1,308 1,309 2,481
Page 1307 of 2481