మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్, నలుగురు మావోయిస్టులు మృతి
బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు మృతి చెందారు. పోలీసుల కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. గడ్చిరోలిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తండగా, మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి....









