News

News

మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్, నలుగురు మావోయిస్టులు మృతి

బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్ట్‌ అగ్రనేతలు మృతి చెందారు. పోలీసుల కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. గడ్చిరోలిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తండగా, మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి....
ArticlesNews

అక్కడ ఉన్నవి అవే….

హిందూ మతంలో అంటరానితనం, కుల వివక్ష పెచ్చుమీరిపోయాయని, సామాజిక న్యాయం, సమానత్వం లభించవు కనుక క్రైస్తవ మతంలోకి మారమని మిషనరీలు వందలాది సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ నిజంగానే క్రైస్తవంలో సమానత్వం, సామాజిక న్యాయం లభిస్తోందా? ఈ...
News

చందనోత్సవంలో అంతరాలయ దర్శనాలు వద్దు

సింహాచలం క్షేత్రంలో మే 10న జరిగే చందనోత్సవానికి సంబంధించి రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేశారు. ట్రస్ట్‌ సభ్యులతో చర్చించి ఈనెల 30వ తేదీలోపు దేవదాయశాఖ కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశించారు. చందనోత్సవం రోజు కేవలం విధుల్లో ఉన్న...
News

భారత నౌకాదళం భేష్…..అమెరికా రక్షణ మంత్రి ప్రశంస

హిందూ మహాసాగరంలో సముద్రపు దొంగల ఆటకట్టించే ఆపరేషన్ల నిర్వహణలో భారత నౌకాదళ పాత్రను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కొనియాడారు. ఈ మేరకు ఆయన భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఫోన్లో మాట్లాడారు. అమెరికా నుంచి...
News

ఆధ్యాత్మిక చింతనతో ధర్మాన్ని ఆచరించండి

ప్రతి ఒక్కరూ దైవమార్గంలో నడుచుకుని దేవుడి కృపను పొందాలని శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌ స్వామి ప్రవచించారు.ప్రకాశం జిల్లా మార్కాపురం సాధనిక అమలక లక్ష్మీనారాయణస్వామి (వెంకచ్చమ్మ) ఆలయం సప్తాహ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో చిన్నజీయర్‌...
Newsvideos

శతాబ్ది సంవత్సరం కోసం అన్ని మండలాలు, ఖండాలు, నగరాలు అనే లక్ష్యంతో సంఘ్ ముందుకువెళుతుంది

అన్ని మండలాలు, అన్ని ఖండాలు, అన్ని నగరాలకు ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని ముందుకు సాగాం. ఒక ఖండంలోని అన్ని మండలాల్లో సంఘ్ కార్యాలు నిర్వహించేందుకు నిత్య శాఖ, సాప్తాహిక మిలన్ ఉండాలని సంకల్పించామని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,సర్ కార్యవాహ దత్తాత్రేయహోసబాలే జీ...
ArticlesNews

వందేమాతరం ఉద్యమ స్ఫూర్తితో…

బెంగాల్‌ ‌విభజన వ్యతిరేక జ్వాలల నుంచి జనించినదే వందేమాతరం ఉద్యమం. అప్పుడే మొదటిసారి స్వదేశీ భావన వెల్లువెత్తింది. భారతీయులందరినీ తొలిసారి జాతీయ స్పృహతో అడుగులో అడుగు వేసి నడిపించిన నినాదం అది. వందేమాతరం ఉద్యమం, స్వదేశీ గురించి వివరించడానికి, ప్రజలను చైతన్యవంతం...
News

అమరేశ్వరుని సన్నిధిలో ‘అమరేశ్వరం’ గ్రంథావిష్కరణ

అమరేశ్వరాలయంపై భక్తుల హృదయాలలో కలిగే అనుమానాస్పద భావనలకు ‘అమరేశ్వరం’ గ్రంథం సంపూర్ణ సమాధానంగా నిలుస్తుందని అమరేశ్వరాలయ కార్యనిర్వహణాధికారి వేమూరి గోపీనాథశర్మ అన్నారు. సోమవారం రాత్రి అమరేశ్వరాలయంలో పాపయారాధ్య సాహితీ కేంద్రం ఆధ్వర్యంలో ధాన్యకటక విహార ట్రస్టు చైర్మన్‌ డాక్టర్‌ వావిలాల సుబ్బారావు...
News

ఛత్తీస్‌గఢ్‌లో ఘర్‌వాపసీ, సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చిన వనవాసీలు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయగఢ్‌లో ఆదివారం నిర్వహించిన ఘర్‌వాపసీ కార్యక్రమంలో భాగంగా సుమారు 2వందల మంది ‘పహాడీ కొరవ’ అనే తెగకు చెందిన వనవాసీలు సనాతన ధర్మంలోకి మళ్ళీ వచ్చారు. రాయగఢ్ జిల్లా ధర్మజయగఢ్ చేరువలోని కుమార్తా పంచాయతీలోని బార్ఘాట్ గ్రామానికి చెందిన...
News

‘సీఏఏ’పై వందల పిటిషన్‌లు.. నేడు సుప్రీంకోర్టు విచారణ

కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌(సీఏఏ)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు మంగళవారం(మార్చ్‌ 19)న విచారించనుంది. సీఏఏపై స్టే కోరుతూ సుప్రీంలో ఇప్పటివరకు ఏకంగా 230 పిటిషన్‌లు ఫైల్‌ అయ్యాయి. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌,...
1 1,304 1,305 1,306 1,307 1,308 2,481
Page 1306 of 2481