భగవన్నామ స్మరణ మోక్షానికి మార్గం
నిత్యం భగవన్నామ స్మరణతోనే మానవ జీవితానికి మోక్షం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సనాతన ధర్మ ప్రవచన శిరోమణి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, తిరుపతి ఫిలిం సొసైటీ, కేజీకే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో...








