News

News

నంద్యాలలో వైభవంగా “వైభవ భారత్” కార్యక్రమం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగా “వైభవ భారత్” పేరుతో ప్రముఖుల సమావేశం నంద్యాలలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో ఆదివారం (ఏప్రిల్ 19) ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట...
ArticlesNews

వచనాల ఛాంపియన్

పుస్తకం వైపు చూడకుండా చదివిన పాఠాలు తిరిగి అప్పచెప్పడం మనందరికీ వచ్చు. కానీ ఒకటి కాదు రెండు కాదు వెయ్యికి పైగా వచనాలను చూడకుండా పఠించడం ఎక్కడైనా చూశారా! అవును కర్ణాటకలోని ఒక 15 ఏళ్ల అమ్మాయి, కేవలం తన జ్ఞాపకశక్తి,...
News

నవధాన్యాలతో జవసత్వాలు

వ్యవసాయమే జీవనాధారమైన   రైతులు గతంలో ఆరుగాలం కష్టపడి ఏటా మూడు పంటలు పండించేవారు. సార్వా, దాళ్వా వరిసాగే కాకుండా దాళ్వా పంట అనంతరం ఆరుతడి పంటలుగా మినుము, పెసర, మొక్కజొన్న, బొబ్బర్లు, నువ్వులు వంటివాటితోపాటు పశుగ్రాసానికి పిల్లిపెసర, జనుము, జొన్న వంటివాటిని...
ArticlesNews

ప్రాకృతం నుండి తెలుగు భాష.. బ్రాహ్మి నుండి దాని లిపి పరిణామం

నా మాతృభాష తెలుగు కాబట్టి ప్రాకృత భాష నుండి దాని మూలాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాకు సహజంగానే ఉంటుంది. అదేవిధంగా, తెలుగు లిపి బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది. ఈ పరిణామాలు ఏ కాలంలో జరిగాయో, వాటిని తీర్చిదిద్దిన రాజవంశాల...
News

నంద్యాలలో నిరసన ర్యాలీ : “కార్పొరేట్ జిహాద్” పై విశ్వ హిందూ పరిషత్, భజరంగదళ్ ఆందోళన

విశ్వ హిందూ పరిషత్ మరియు భజరంగ దళ్ ఆధ్వర్యంలో నంద్యాలలో నిరసన ప్రదర్శన నిర్వహించబడింది. మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఒక సాఫ్ట్వేర్ సంస్థకు సంబంధించిన ఘటనపై స్పందిస్తూ ఈ ఆందోళన చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. సంఘటనలో భాగంగా హిందూ యువతులను లక్ష్యంగా...
News

గోవుల మృత్యువాత

ఆలనాపాలనా లేకపోవడంతో విశాఖపట్నం  కొత్త వెంకోజీపాలెంలోని శ్రీగౌరీ జ్ఞానలింగేశ్వరాలయం సమీపానున్న గోశాలలో ఆవులు ఒక్కొక్కటి మృతిచెందుతున్నాయి. కనీసం చనిపోయిన ఆవులను అక్కడి నుంచి తీసేవారు కూడా లేరు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. పది రోజుల కిందట ఒక గోవు...
News

తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. మోదీ కీలక సందేశం

ఆధ్యాత్మిక ప్రపంచంలో నేడు ఒక పవిత్ర ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాఖండ్‌లోని అత్యంత పవిత్రమైన శ్రీ కేదార్‌నాథ్ ధామం తలుపులు బుధవారం  భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. మంచు కొండల నడుమ కొలువైన కేదార్‌నాథ్ ఆలయం  ఉదయం 8 గంటలకు వైభవంగా తెరుచుకుంది. వేద...
News

ముజఫర్‌నగర్‌లో బలవంతపు మతమార్పిడి యత్నించిన అఫ్సర్ అరెస్టు

ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ లో  హిందూ యువకుడిని బలవంతంగా మతమార్పిడి చేసి, అతనితో ఇస్లామిక్ ఆచారాలు పాటింపజేసి, గోమాంసం తినిపించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఒక యువకుడిని అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, అఫ్సర్ అనే వ్యక్తి హరిద్వార్‌కు చెందిన...
News

ప్రపంచానికి భారత దృక్పథం, సనాతన ధర్మం అవసరం : మోహన్ భాగవత్

నిజమైన జ్ఞానం అంటే కేవలం వాక్చాతుర్యం మాత్రమే కాదని, నిజమైన జ్ఞానం అంటే అవగాహన అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మోహన్ భాగవత్ అన్నారు. ఆది శంకరుల జయంతిని పురస్కరించుకొని, త్రిపురలోని ఫకీర్ మురా గ్రామంలో సౌందర్య చిన్మయి మందిరాన్ని మోహన్...
1 10 11 12 13 14 2,294
Page 12 of 2294