నంద్యాలలో వైభవంగా “వైభవ భారత్” కార్యక్రమం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగా “వైభవ భారత్” పేరుతో ప్రముఖుల సమావేశం నంద్యాలలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో ఆదివారం (ఏప్రిల్ 19) ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట...









