ధర్మం, సంస్కృతిపై అవగాహన అవసరం
సత్సంగాల ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరగడంతో పాటు మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన, బాధ్యతలు మరింత పెరుగుతాయని విశ్వహిందూ పరిషత్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డి.డి.నాయుడు అన్నారు. అనకాపల్లి తుమ్మపాలలోని వేణుగోపాలస్వామి దేవస్థానంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సత్సంగ...









