News

News

భారత్‌ ఎన్నికల్లో జోక్యానికి చైనా ‘ఏఐ’

భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జోక్యానికి కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌- ఏఐ) సాయంతో చైనా ప్రయత్నించే అవకాశం ఉందని సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించింది. భౌగోళిక, రాజకీయ అంశాల్లో తన ప్రయోజనాలను పెంచుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో ఏఐ ద్వారా సమాచారాన్ని...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాజిక సమరసత వీరులు – 57 ; వేమూరి రాంజీరావు పంతులు

మచిలీపట్నం రైల్వేస్టేషన్ నుంచి బందరుకోట రోడ్డు మీదుగా ఊళ్ళోకి వస్తూవుంటే మల్కాపట్టణం జంక్షన్ వద్ద ఒక మామూలు భవనంలో ఒక హైస్కూలు కన్పిస్తుంది. ప్రత్యేక ఆకర్షణగాని, ఆర్బాటాలుగాని లేని ఆ హైస్కూలుకు అపూర్వమైన చరిత్ర వుందనికానీ, దాని కోసం ఒక మహనీయుడు...
News

మొన్న ఈడీ, ఇప్పుడు ఎన్ఐఏ అధికారులపై రాళ్ల దాడి

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులపై పశ్చిమ బెంగాల్‌లో దాడి జరిగింది. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని భూపతి నగర్‌కు శనివారం ఉదయం వెళ్లిన ఎన్ఐఏ అధికారులపైకి స్థానికులు దాడి చేశారు. గతంలో జరిగిన ఓ పేలుడు కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న...
News

శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబమల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది మహోత్సవాలు శనివారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. శాస్త్రోక్తంగా యాగశాలలో అర్చకులు, వేదపండితులు, ఈవో పెద్దిరాజు కలిసి ఉగాది మహోత్సవాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తుల రద్దీ...
ArticlesNews

పంచ మహాయజ్ఞాలు

యజ్ఞం అనగానే సాధారణంగా వేదబ్రాహ్మణులు చేసే క్రతువే మనకు స్ఫురిస్తుంది. కానీ మన ధర్మగ్రంథాలు దేవ, పితృ, భూత, మనుష్య, బ్రహ్మ- అనే పంచ మహాయజ్ఞాలను ప్రస్తావించాయి. వాటిని అందరూ పాటించాలని ప్రబోధించాయి. దేవయజ్ఞం : నిత్యం భగవంతుడికి పూజ చేసి,...
News

లక్షద్వీప్‌కు పెరిగిన పర్యాటకుల సంఖ్య

లక్షద్వీప్ దీవులను సందర్శించిన పర్యటకుల సంఖ్య పెరిగిందని అక్కడి పర్యటకశాఖ అధికారి ఇంతియాస్ మహ్మద్ టిబి తెలిపారు. అంతర్జాతీయ, విదేశీ పర్యటకులు ఈ ద్వీపాన్ని సందర్శించడానికి ప్యాకేజీల కోసం తమను సంప్రదిస్తున్నారని, ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున శోధిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో లక్షద్వీప్...
News

తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్, ముగ్గురు మావోయిస్టులు మృతి

తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలోని పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఎన్‌కౌంటర్ అనంతరం అటవీప్రాంతంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాజిక సమరసత వీరులు – 56 ; ఏనుగు పట్టాభిరామిరెడ్డి

నెల్లూరు జిల్లా యావత్తు మరిచి పోలేని వ్యక్తి ఏనుగు పట్టాభిరామిరెడ్డి దళితుల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి సేవలు చేశారు. తన సంపాదనను, ఆస్తిని, జీవితాన్ని సంఘసేవకోసం ధార పోశారు. ఆయనను అందరూ 'పట్టన్న' అని ఆత్మీయంగా...
News

అయోధ్యలో శ్రీరామ నవమి సన్నాహాలు.. 24 గంటలూ దర్శనం!

అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి. ఆరోజు అయోధ్యలో జరిగే ఉత్సవాల కోసం దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్...
News

సృష్టిలోని హిందువులందరూ సోదర సమానులే : విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సహ సంఘటన కార్యదర్శి

సృష్టిలోని హిందువులందరూ సోదర సమానులే. ఎవరు కూడా అంటారని వారు కాదు” అని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సహ సంఘటన కార్యదర్శి వినాయక్ రావు దేశ్ పాండే స్పష్టం చేశారు. అగ్రవర్ణం, అణగారిన వర్గాలు అనే ఉచ్చ నీచ భావాలకు హిందూ...
1 1,273 1,274 1,275 1,276 1,277 2,480
Page 1275 of 2480