భారత్ ఎన్నికల్లో జోక్యానికి చైనా ‘ఏఐ’
భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జోక్యానికి కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ) సాయంతో చైనా ప్రయత్నించే అవకాశం ఉందని సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. భౌగోళిక, రాజకీయ అంశాల్లో తన ప్రయోజనాలను పెంచుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో ఏఐ ద్వారా సమాచారాన్ని...









