News

News

బెజవాడ దుర్గమ్మ భక్తులకు ఉచితంగా ‘సౌభాగ్య’ మంత్ర గ్రంథం

బెజవాడ దుర్గమ్మ భక్తులకు శ్రీశైల దేవస్థానం మాజీ ప్రత్యేక సలహాదారు, జ్ఞాన మహాకేంద్ర సంస్థాపకుడు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన పాకెట్ సైజ్ ‘సౌభాగ్య’ మంత్ర గ్రంథాన్ని అమ్మవారి భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) కేఎస్...
ArticlesNews

గ్రామ నామాలు… గ‌త చ‌రిత్ర‌కు ఆన‌వాళ్లు

గ్రామనామ విజ్ఞానానికి ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత ఉంది. 'టొపోనమి' అని దీనిని ఆంగ్లంలో పిలుస్తారు. నామవిజ్ఞానశాస్త్రం (ఓనమాస్టిక్సు)లో ప్రధాన భాగమైన గ్రామనామ విజ్ఞానంపై నామవిజ్ఞానవేత్త వాండ్రంగి కొండలరావు రాసిన గ్రామనామాలు (ఆంధ్రప్రదేశ్) అన్న పుస్తకం ఎన్నో ఆసక్తిక‌ర‌మైన చారిత్ర‌క‌, సాంస్కృతిక, సామాజిక...
News

హిమపాతంలో చిక్కుకున్న 80 మందిని రక్షించిన సైన్యం

కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో భారీ హిమపాతం కారణంగా సుమారు 80 మంది ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. 17,688 అడుగుల ఎత్తులో ఉన్న చాంగ్‌లా పాస్‌లో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన సైనికులు రెండు...
News

ఆలయంలో ‘రీల్స్‌’ వద్దన్నందుకు సెక్యూరిటీ గార్డులపై దాడి

మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిషేధిత ప్రాంతంలో వీడియోలు షూట్‌ చేస్తుంటే అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు. పాలక్‌, పారి అనే ఇద్దరు మహిళలు ఆలయంలోని నిషేధిత ప్రాంతంలో వీడియో రీల్స్‌...
News

తిరుమలలో రేపు ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9న శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉగాది పర్వదినం సందర్బంగా ఏప్రిల్ 9న ఉదయం 3 గంటలకు సుప్రభాతం...
News

సనాతన ధర్మంలోకి ప్రవేశించిన ముస్లిం యువకులు

మధ్యప్రదేశ్‌లోని ఇద్దరు యువకులు ముస్లిం మతాన్ని వదిలిపెట్టి హిందూధర్మంలోకి ఘర్‌వాపసీ అయ్యారు. జబల్‌పూర్‌కు చెందిన అజీజుల్ హసన్, అల్లారఖా ఖాన్ అనే ఇద్దరు యువకులు సనాతన ధర్మం పట్ల తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ, వైదిక సంప్రదాయాల ప్రకారం హిందువులుగా మారారు. అజీజుల్...
News

సేవకుడి మృతదేహం వద్ద గోమాత కన్నీరు

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ ఆవు మూగవేదన అందరికీ కన్నీళ్లు తెప్పించింది! తనకు సేవ చేసినవ్యక్తి హఠాత్తుగా మరణించడం వల్ల అతడి మృతదేహం వద్ద ఏడుస్తూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ తర్వాత అతడి అంత్యక్రియలు జరిగే వరకు శ్మశాన...
ArticlesNews

సెక్యులరిజం ఒక వేరుపురుగు

సెక్యులరిజం భారతీయ మూలాలను హరిస్తున్న వేరుపురుగు. ఇది భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుతుందన్న మాట పెద్ద భ్రమ. ఇక్కడ సెక్యులరిజం అంటే భారత వ్యతిరేకత. స్థూలంగా చెప్పాలంటే పచ్చి హిందూద్వేషానికి ఒక రాజకీయ ముసుగు. 1976లో రాజ్యాంగంలో చొరబడిన ఈ పదం...
ArticlesNews

హిందూ వ్యతిరేకతే ధ్యేయంగా…

చరిత్రలో హిందువులు ఎన్ని దారుణమైన పరిణామాలు చూశారో, ఎన్ని చేదు జ్ఞాపకాలు మింగారో మన చరిత్రకారులు కాకపోయినా, విల్‌ డ్యూరాంట్‌ వంటి పాశ్చాత్య చరిత్రకారులు చక్కగా చెప్పారు. ఆ ఘర్షణలలో హిందూ సమాజం కునారిల్లి పోయింది. కానీ ఇక్కడి చరిత్రకారులు మాత్రం...
News

బిల్లులేవీ రామచంద్రా?

ఒంటిమిట్ట కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా 20 పనులు చేపట్టాలని రూ.3.95 కోట్లకు అనుమతిచ్చారు. అంతకుముందు మౌలిక వసతుల కల్పనకు మరో రూ.4 కోట్లకు పచ్చ జెండా ఊపారు. ఇక్కడ ఒకటి, రెండు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావన్నీ వివిధ దశల్లో...
1 1,272 1,273 1,274 1,275 1,276 2,480
Page 1274 of 2480