బెజవాడ దుర్గమ్మ భక్తులకు ఉచితంగా ‘సౌభాగ్య’ మంత్ర గ్రంథం
బెజవాడ దుర్గమ్మ భక్తులకు శ్రీశైల దేవస్థానం మాజీ ప్రత్యేక సలహాదారు, జ్ఞాన మహాకేంద్ర సంస్థాపకుడు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన పాకెట్ సైజ్ ‘సౌభాగ్య’ మంత్ర గ్రంథాన్ని అమ్మవారి భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) కేఎస్...









