News

ArticlesNews

పాక్‌‌లో ఉగ్రవాదులను భారత్ హతమారుస్తుందని ది గార్డియన్‌ కథనం.. ఖండించిన భారత్‌

విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్‌ నిఘా ఏజెన్సీ హత్యచేస్తున్నదని బ్రిటన్‌ పత్రిక ది గార్డియన్‌ సంచలన కథనాన్ని ప్రచురించింది. అలాగే ఖలిస్థానీలను కూడా టార్గెట్‌గా చేసుకున్నదని పేర్కొన్నది. మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన...
News

సైన్యంలో ఇక ‘ఆకాశ్ తీర్’ సేవలు

భారత గగనతల రక్షణ సామర్థ్యాలు మరింత బలోపేతమయ్యాయి! స్నేహపూర్వక విమానాలను రక్షించుకోవడంలో బలగాలకు సహకరిస్తూ, శత్రు లోహ విహంగాలను నాశనం చేయడంలో దోహదపడే 'ఆకాశ్ తీర్' నియంత్రణ, రిపోర్టింగ్ వ్యవ స్థలను సైన్యంలో ప్రవేశపెట్టే ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. 'ఆత్మనిర్బర్ భారత్'...
News

ఐరాస మాకు చెప్పాల్సిన అవసరం లేదు ; భారత్

దేశంలో ఎన్నికలపై ఐక్యరాజ్య సమితి సీనియర్ అధికారి ఇటీవల చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గురువారం తోసిపుచ్చారు. దేశంలో ఎన్నికలు ‘‘స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా’’ జరగాలని ఆ అంతర్జాతీయ సంస్థ తమకు చెప్పాల్సిన అవసరం లేదని దీటుగా బదులిచ్చారు. భారత్‌లో ప్రజల...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాజిక సమరసత వీరులు – 55 ; తలిశెట్టి వెంకట చలపతి

స్వాతంత్ర్య సమరంలో పాల్గొని సాహసాలు ప్రదర్శించినా ఆ తర్వాతి కాలంలో ఎటువంటి ఆదరణకు నోచుకోక, అనామకులుగా కాలంచేసిన అనేకమంది వీరులలో ఒకరు తలిశెట్టి వెంకట చలపతి. వెంకట చలపతి పుట్టింది శ్రీకాళహస్తి పట్టణంలో బహుదూర్ పేట ప్రాంతంలో చిన్నతనంలో ఆయనకు స్ఫూర్తి...
News

వీఐపీ బ్రేక్ దర్శనంపై కీలక నిర్ణయాన్ని వెల్లడించిన టీటీడీ ఈవో

తిరుమ‌ల‌లో యాత్రికుల మొబైల్‌కు టీటీడీ సిగ్నల్స్ స‌రిగ్గా లేకపోతే మెసేజ్ రావ‌టం లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మొబైల్ సిగ్నల్స్ తిరుమ‌ల‌లో ఎక్కువ‌గా ఉండేలా చ‌ర్యలు తీసుకుటామంటామన్నారు. గ‌ది తీసుకున్న వ్యక్తే మ‌ళ్లీ గ‌ది ఖాళీ చేయ‌క‌పోతే రిఫండ్ వెళ్లటం...
News

శ్రీశైలంలో రేపటి నుంచి ఉగాది ఉత్సవాలు

శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం నుంచి ఉగాది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు ఐదురోజులపాటు ఉగాది మహోత్సవాలను దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. కాగా శుక్రవారంతో మల్లన్న స్పర్శ దర్శనం ముగియనుంది. ఉగాది ఉత్సవాల్లో అలంకార దర్శనం మాత్రమేనని దేవస్థానం...
News

ముస్లింలకు విడాకులు మంజూరు అధికారం ఫ్యామిలీ కోర్టుకు ఉంది :‌ కర్ణాటక హైకోర్టు

వివాహం రద్దు చేసుకోవాలని పరస్పరం నిర్ణయించుకున్న ముస్లిం దంపతులకు విడాకులు ఇచ్చే అధికారం ఫ్యామిలీ కోర్టుకు ఉందని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. షబనం, పర్వీన్‌ అహ్మద్‌ అనే దంపతులు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అనుశివరామన్‌,...
ArticlesNews

ఏప్రిల్ 5 – జాతీయ సముద్రయాన దినోత్సవం

( ఏప్రిల్ 5 – జాతీయ సముద్రయాన దినోత్సవం ) భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 5న జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 4న జరుపుకునే జాతీయ నేవీ దినోత్సవంలా కాక ప్రధానంగా పౌర షిప్పింగ్‌కు...
News

యువ శాస్త్రవేత్తలే భావి భారతావని మార్గదర్శకులు

యువ శాస్త్రవేత్తల ఆలోచనలు, ప్రతిభ, ఆవిష్కరణలకు యంగ్‌ సైంటిస్ట్‌ మీట్‌ వేదిక అవుతుందని, వారే భావి భారతావని మార్గదర్శకులని భారత ప్రభుత్వ రక్షణ శాఖ ఆర్‌ అండ్‌ డి కార్యదర్శి, డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ సమీర్‌ వి కామత్‌ అన్నారు. గురువారం...
News

సందేశ్‌ఖాలీపై కోల్‌కతా హైకోర్టు సీరియస్

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటు చేసుకున్న అరాచకాలపై కోల్‌కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, కబ్జాలపై అక్కడ టీఎంసీ నేత షాజహాన్ షేక్‌కు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టులో దాఖలైన పిటిషన్లపై...
1 1,275 1,276 1,277 1,278 1,279 2,480
Page 1277 of 2480